Category: ఆంధ్రప్రదేశ్

కాకాణి గోవర్ధన్ రెడ్డి పై నమోదు చేసిన అక్రమ కేసుల విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గం. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మనన్యూస్,నెల్లూరు:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నగర నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ………………కాకాణి గోవర్ధన్ రెడ్డి విషయంలో…

జంతు ప్రేమికులారా మీకు జంతువులంటే ప్రేమ ఉండొచ్చు, కానీ మనకి బిడ్డలే సర్వస్వం జనసేన నేత గునుకుల కిషోర్

మనన్యూస్,నెల్లూరు:నగరం లో విచ్చలవిడిగా సంచరిస్తున్న వీధి కుక్కల కట్టడి చేయాలి.*వీధి కుక్కలకు ప్రతిరోజు ఇంట్లో వండుకొని వీధి లో వడ్డించే తల్లులకు విన్నపం..వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ టీకాలు వేసే భాద్యత తీసుకోండి.రేబిస్ ప్రాణాంతకమైన వ్యాధి దీనికి మందు లేదు.నెల్లూరు నగర పరిధిలో…

మీ ఆర్టీసీ బస్సును ఆదరించండి.,కార్గో నిర్వాహకులపై మండిపడ్డ డిపో మేనేజర్,అధిక చార్జీలు వసూలు చేస్తే చర్య లు,బస్టాండ్ శుభ్రం ఎక్కడ,వైఎస్ఆర్ కడప, పోరుమామిళ్ల

మనన్యూస్:ఆర్టీసీ సంస్థ మీసంస్థ..మీసంస్థ నడి పిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో సుఖవంత మైన ప్రయాణం చేయాలని,ఆదరిం చాలని బద్వేలు ఆర్టీసీ డిపో మేనేజర్ఆర్.సి.జనార్దన్ పేర్కొన్నారు. మంగళవారం పోరుమామిళ్ళఆర్టీసీ బస్టాండ్ లో జరుగుతున్న మరమ్మ తులు,పనులను పరిశీలించారు. ఆయన ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఆర్టీసీ అందిస్తున్న…

పోషణ పక్షోత్సవాలు సక్రమంగా నిర్వహించాలి,,పాచిపెంట ఐ సి డి ఎస్ పి ఓ అనంత లక్ష్మి

మనన్యూస్,పాచిపెంట:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో పోషణ పక్షోత్సవాలు సక్రమంగా నిర్వహించాలని పాచిపెంట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిణి బి అనంతలక్ష్మి అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు.మంగళవారం నాడు పాచిపెంట వెలుగు భవనం లో అంగన్వాడీ కార్యకర్తలు అందరికి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.…

వార్షికోత్సవం లో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

మన,న్యూస్,వైయస్సార్ కడప:బద్వేల్ బద్వేల్ మున్సిపాలిటీ శ్రీ కృష్ణ దేవరాయ నగర్ నందు గల శివాలయం వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ వారి ఆహ్వాన మేరకు దేవుడిని దర్శించుకొని,పూజ కార్యక్రమాలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్యే డా. దాసరి సుధ…

రైతు సేవా కేంద్రంలో ఆకస్మిక తనిఖీ,,రైతు సేవ అధికారి ఎం నాగరాజు.

మన,న్యూస్,వైయస్సార్ కడప:సిద్ధవటంబద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని సిద్ధవటం మండలం బొగ్గిడివారిపల్లె మరియు ఉప్పర పల్లి రైతు సేవా కేంద్రం లను ఆకస్మికంగా మంగళవారం తనిఖీ చేయడం జరిగింది.పలు రకాల రిజిస్టరు లను పరిశీలించడం , రైతులతో ముఖాముఖి చర్చించడం జరిగింది.క్షేత్ర పర్యటన…

ఉపాధి కూలీ బకాయిలు వెంటనే ప్రభుత్వం చెల్లించాలి,

మనన్యూస్,సాలూరు:పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలం లో నార్లవలస పంచాయతీ సహాయకుడు పై విచారణ జరిపి శాఖపరమైన చర్యలు తీసుకోవాలి జాబ్ కార్డు ఉన్నవారందరికీ పని ఇవ్వాలి ఉపాధి కూలీ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం…

శంఖవరం జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో వారోత్సవాల షురూ…

శంఖవరం జై భీమ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం… మన న్యూస్ శంఖవరం (అపురూప్) శంఖవరం జై భీమ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం స్థానిక అంబేద్కర్…

 క్యాచ్ వదిలేస్తే అంతే సంగతులు.. కోహ్లీ స్టైల్లో వార్నింగ్!

Mana News :- ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన 20వ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన అర్ధశతకం సాధించాడు. ఈ ఆటగాడు 42 బంతుల్లో 67 పరుగులు చేశాడు. అయితే బ్యాటింగ్‌తో పాటు విరాట్ కోహ్లీ మరో కోణంలో…

హైదరాబాదు వైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో,,దండిగా రామయ్య తలంబ్రాలు నిండుగా కో లుసుకున్న రు

మనన్యూస్,దిల్సుఖ్నగర్:శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాదు వైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దిల్సుఖ్నగర్ శాలివాహన నగర్ లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర పంచాయతీల దేవస్థానం లో భక్తులకు బట్టర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ చేశారు.ఈ కార్యక్రమం ముఖ్య…