Category: ఆంధ్రప్రదేశ్

సర్వాంగ సుందరంగా పొదలకూరు రోడ్డు మెయిన్ రోడ్డు……. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు రూరల్,ఏప్రిల్ 21: 3 నెలలు లో పొదలకూరు రోడ్డు మెయిన్ రోడ్డు పనులు పూర్తి.*పొదలకూరు రోడ్డు మెయిన్ రోడ్డు సి. సి డ్రైన్ లకు 90 లక్షల నిధులు విడుదల. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 32…

ప్రియమైన గురువు సిద్ధయ్య గారు రిటైర్ అయ్యారు – ఒక శ్రేష్ఠ గురుకి వీడ్కోలు

వెదురుకుప్పం, మన న్యూస్ :– ఈ రోజు సోమవారం పచ్చికాపలం హై స్కూల్/కాలేజ్ లో ఒక భావోద్వేగమైన ఘట్టం జరిగింది. గత 35 ఏళ్లుగా విద్యారంగానికి అంకితమైన ప్రియమైన ఉపాధ్యాయుడు సిద్ధయ్య గారు రిటైర్మెంట్ తీసుకున్నారు. సిద్ధయ్య గారు, తమ సేవా…

చైనాకు చెక్: ఆ దేశానికి BrahMos క్షిపణులను ఎగుమతి చేసిన భారత్..!

Mana News ;- BrahMos Missile:రక్షణ ఎగుమతుల రంగంలో భారత్ మరో ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది.మన అమ్ములపొదిలోని అత్యంత పవర్‌ఫుల్ వెపన్,సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్షిపణులకు సంబంధించిన రెండవ బ్యాటరీ ఫిలిప్పీన్స్‌కు దిగుమతి చేసింది. ఏప్రిల్ 2024లో భారత వాయుసేన విమానం…

చంద్రబాబు – ఉద్యోగాల కల్పతరువు-డా.యం.ఉమేష్ రావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి

Mana News , శ్రీకాళహస్తి :- ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాట, చేసిన వాగ్దానాన్ని తుచ తప్పకుండా అమలు చేసి, చెప్పిన విధంగానే మెగా డియస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ యువతీ యువకులకు చంద్రబాబు ఉద్యోగాల కల్పతరువులా…

ప్రశాంతంగా ముగిసిన శంఖవరం ఏపీ మోడల్ స్కూల్‌ ప్రవేశ పరీక్ష..

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : ప్రశాంత వాతావరణంలో శంఖవరం ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ముగిసిందని ఏపీ మోడల్ స్కూల్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ వైఎస్వి కిరణ్ సూచించారు. శంఖవరం మండలంలో సోమవారం ఏపీ మోడల్ స్కూల్‌లో ఆరవ తరగతి…

ప్రధానోపాధ్యాయులు సిద్దయ్య ను సత్కరిస్తున్న టిడిపి నాయకులు

వెదురుకుప్పం మన న్యూస్ :- పచ్చికాపల్లం హైస్కూల్ ప్లస్ ప్రిన్సిపాల్ మరియు ప్రధాన ఉపాధ్యాయులు పోతుగంటి సిద్దయ్య రిటైర్మెంట్ కార్యక్రమంలో సిద్దయ్య గారిని సత్కరిస్తున్న వెదురుకుప్పం క్లస్టర్ ఇంచార్జ్, టిడిపి మాజీ మండల అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ మోహన్ మురళి, మాజీ…

ప్రభుత్వం అనుకున్న సమయానికి డీఎస్సీని పూర్తి చేయకపోతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులతో కలిసి ఉద్యమిస్తుందని హెచ్చరించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మన న్యూస్, తాడేపల్లి /నెల్లూరు, ఏప్రిల్ 20: తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాత్రికేయ సమావేశం నిర్వహించి మాట్లాడుతూ…………….కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మెగా డీఎస్సీ…

హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

మన న్యూస్,హైదరాబాద్ / నెల్లూరు, ఏప్రిల్ 20:*75వ పుట్టినరోజు సందర్భంగా 75 కిలోల కేట్ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు*చంద్ర దర్శనం పుస్తక ఆవిష్కరణ హైదరాబాదులోనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జన్మదిన వేడుకల్లో పాల్గొన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి…

రాజాల చిట్టిబాబు ను సన్మానించిన టీడీపీ రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెన్న శివ…

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : కాకినాడ జిల్లా ప్రత్తిపాడు కోర్టు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రాజాల చిట్టిబాబు ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు (శివ) ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.ప్రత్తిపాడు కోర్టు బార్…

ఆయన పరిపాలన విధానాలు, సంస్కరణలు ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శం..

ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు.. శంఖవరం మన న్యూస్ (అపురూప్): మండల కేంద్రమైన శంఖవరం గ్రామంలో పత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుకుల సత్యప్రభ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పర్వత సురేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర…