Category: ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం..43వ డివిజన్ లో నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన టిడిపి నేతలు

మన న్యూస్,తిరుపతి :– రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ఏడాది పాలన దూసుకుపోతుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొనియాడారు. మంగళవారం 43వ డివిజన్ లో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శిఆర్ పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో…

లింగంపర్తి రుద్ర భూమిలో ఆక్రమణలు తొలగించండి జాయింట్ కలెక్టర్ తో గొంప శివకుమార్

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామం లో సత్రం పంపు వీధిని ఆనుకొని ఉన్న,లింగంపర్తి లోని ఏడు వార్డులకి సంబంధించిన స్మశాన వాటిక ను కొందరు వ్యక్తులు ఆక్రమిస్తున్నారని, లింగంపర్తి నాయకులు గొంప శివకుమార్…

బదిరెడ్డి గోవింద్ ఆధ్వర్యంలో వైసీపీ ఇంచార్జి ముద్రగడ గిరిని కలిసిన వైసీపీ శ్రేణులు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అనుబంధ విభాగాల కమిటీల్లో పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శిగా ఏలేశ్వరం నగర పంచాయితీ వైసీపీ నాయకుడు బదిరెడ్డి గోవింద్ ని…

బింగినపల్లి గ్రామస్తుల సమస్యలకు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పందన

మన న్యూస్ సింగరాయకొండ:-సింగరాయకొండ మండలం బింగినపల్లి పంచాయతీకి చెందిన గ్రామస్తులు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన కొందరు నెల్లూరు…

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చే జీవనజ్యోతి జూనియర్ కాలేజ్ శుభారంభం.

*విద్యాలయాలు జ్ఞానం పంచే సరస్వతి నిలయాలు కావాలి……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మన న్యూస్ , కొడవలూరు:విద్యను వ్యాపారంగా కాక, ఒక సేవగా చూడాలన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . కొడవలూరు మండలం నార్త్ రాజుపాళెం…

నాటు బాంబు పేలి వ్యక్తికి గాయాలు

మన న్యూస్ బంగారుపాళ్యం జూన్-2 చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం వెలుతురు చేను పంచాయతీ పులిమడుగు గ్రామానికి చెందిన ఎం వినాయక వయసు 35 సంవత్సరాలు తండ్రి( లేట్) బాలకృష్ణ ఇతను మామూలుగా అడవి పందులను వేటాడుతుంటాడు. ఫారెస్ట్ లోనికి వెళ్లి…

జనసేన పార్టీ కి నాలుగు లక్షలు రూపాయలు డొనేషన్ అందజేసిన నెల్లూరు జిల్లా జనసేన నాయకులు

మన న్యూస్ ,నెల్లూరు:నెల్లూరు జిల్లా పర్యవేక్షణ ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ సూచనలతో నెల్లూరు జిల్లా జనసేన నాయకులు నాలుగు లక్షల రూపాయలు అందించారు.జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణించిన వారికి 11 మందికి ఐదు లక్షలు…

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదేశాల మేరకు 33వ డివిజన్లో సమస్యలకు పరిష్కారం

మన న్యూస్ ,నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ నియోజకవర్గం 33వ డివిజన్ నేతాజీ నగర్ నందు రెండు చోట్ల కలవార్ట్ ఇబ్బందికరంగా ఉండడంతో దాన్ని పగలు కొట్టడం జరిగింది. ఈరోజు మున్సిపల్ ఇఇ శేషగిరి ని నెల్లూరు రూరల్ నియోజకవర్గం 33వ…

అభివృద్ధి, సంక్షేమము చంద్రబాబుకే సాధ్యం….. వేమిరెడ్డి దంపతులు

మన న్యూస్, కొడవలూరు:- కొడవలూరు మండలంలో వైసిపి భూస్థాపితం. – వేమిరెడ్డి దంపతుల సమక్షంలో 1500 మంది టిడిపిలో చేరిక. – వైసిపిలో మంచోళ్ళకు స్థానం లేదు. – చంద్రబాబు ప్రతి హామి అమలు చేస్తారు. – పాత, కొత్త నాయకులు…

పూతలపట్టు నియోజకవర్గం లో జరిగే వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమానికి జూన్ 4వ తేదీ తరలిరండి!..

మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం జూన్-2 పూతలపట్టు నియోజవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్.చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం నందు జూన్ 4వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు జరగబోవు వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమంలో పూతలపట్టు నియోజవర్గ వైఎస్ఆర్సిపి…