జనసేన పార్టీ కి నాలుగు లక్షలు రూపాయలు డొనేషన్ అందజేసిన నెల్లూరు జిల్లా జనసేన నాయకులు

మన న్యూస్ ,నెల్లూరు:నెల్లూరు జిల్లా పర్యవేక్షణ ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ సూచనలతో నెల్లూరు జిల్లా జనసేన నాయకులు నాలుగు లక్షల రూపాయలు అందించారు.జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణించిన వారికి 11 మందికి ఐదు లక్షలు రూపాయలు చెక్కులు వారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు చెక్కులు అందించారు.ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు గునుకుల కిషోర్,నూనె మల్లి కార్జున యాదవ్,జమీర్,రుషి యాదవ్,చదలవాడ హరీష్,మదులత,అనిల్ రామారావు, బోనబోయిన ప్రసాద్ యాదవ్,కారంపూడి కృష్ణారెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి,ఏటూరి రవికుమార్,గుర్రం కిషోర్, కాకు మురళి రెడ్డి,మహేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

    Mana News :- ఏపీ రాష్ట్ర చరిత్రలోనే వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు లభించాయి. వీరిలో వైకాపా సానుభూతి ఉద్యోగులు కూడా ఉన్నారు. అయితే, ఈ ప్రమోషన్లలో ఎలాంటి తారతమ్యాలు కల్పించ లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.కానీ ప్రభుత్వ ఉద్యోగులు…

    భారీ లోడుతో తిరుగుతున్న టిప్పర్లు.. పట్టించుకోని అధికారులు…

    శంఖవరం మన న్యూస్ (అపురూప్): సృష్టికి ప్రత్యేక అలంకరణలో ప్రసిద్ధిగాంచినవి పల్లె పట్టుకొమ్మలు… చక్కని ప్రకృతి లో వ్యవసాయం చేస్తూ, తమ పిల్లలను బడికి పంపుతున్న బుల్లి రోడ్లో పెద్ద పెద్ద వాహనాలు… గత కొన్ని సంవత్సరాలుగా భారీ లోడుతో నిత్యం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

    ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

    భారీ లోడుతో తిరుగుతున్న టిప్పర్లు.. పట్టించుకోని అధికారులు…

    భారీ లోడుతో తిరుగుతున్న టిప్పర్లు.. పట్టించుకోని అధికారులు…

    బక్రీద్ పండుగ వేడుకలు

    • By RAHEEM
    • June 8, 2025
    • 3 views
    బక్రీద్ పండుగ వేడుకలు

    కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితతో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భేటీ

    కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితతో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భేటీ

    నెల్లూరులో చివరి దశకు చేరుకున్న విఆర్ హైస్కూల్ ఆధునికరణ పనులు

    నెల్లూరులో చివరి దశకు చేరుకున్న  విఆర్ హైస్కూల్ ఆధునికరణ  పనులు

    నెల్లూరులో దేశంలోనే రోల్ మోడల్ గా విఆర్ హైస్కూల్ ఉండబోతుంది…….. పొంగూరు షరీణి

    నెల్లూరులో దేశంలోనే రోల్ మోడల్ గా విఆర్ హైస్కూల్ ఉండబోతుంది…….. పొంగూరు షరీణి