దిగువమాఘం అమరరాజ స్కూల్లో సీబీఎస్సీ 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహణ
తవణంపల్లి ఫిబ్రవరి 17 మన ద్యాస తవణంపల్లి మండలం దిగువమాఘం అమరరాజ స్కూల్లో ఈరోజు సీబీఎస్సీ పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడ్డాయి. మొత్తం 100 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై పరీక్షలు రాశారు.పరీక్షా కేంద్రాన్ని ఎస్సై డాక్టర్ నాయక్…