Author: RAHEEM

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి…

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్, మల్లూర్,గున్కుల్ సొసైటీ పరిధిలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,మొహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సీఈవో సంగమేశ్వర్ గౌడ్, టిఆర్ఎస్…

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం.. డిసిసి జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) రైతును రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని డిసిసి జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అన్నారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట సొసైటీ ఆధ్వర్యంలో అచ్చంపేట గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని డిసిసి జిల్లా అధ్యక్షులు ఏలే…

పశువుల ఆరోగ్యం రైతుల ఆర్థికాభివృద్ధికి కీలకం – పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం టీకాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశువులకు అవసరమైన టీకాలను పశువైద్య సిబ్బంది సమగ్రంగా అందించి, రైతులకు పశుసంరక్షణపై…

కుస్తీమే సవాల్ ..పోటీలకు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి తరలివచ్చిన మల్లయోధులు..

మన ధ్యాస,నిజాంసాగర్ : ( జుక్కల్ ) మత్తడి పోచమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని కుస్తీ పోటీలు ఘనంగా నిర్వహించారు.మహమ్మద్ నగర్ మండలంలోని నర్వ గ్రామంలో ఆదివారం గ్రామ శివారులోని మత్తడి పోచమ్మ గుడి వద్ద ఘనంగా కుస్తీ పోటీలను నిర్వహించారు.ఈ కుస్తీ…

సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు పంపిణి..మండల వ్యవసాయశాఖ అధికారిణి జోత్స్న ప్రియదర్శిని

నిజాంసాగర్(జుక్కల్): యాభైశాతం సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు సరఫరా చేస్తున్నామని రైతులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహమ్మద్ నగర్ మండల వ్యవసాయశాఖ అధికారిణి జోత్స్న ప్రియదర్శిని అన్నారు.మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలో వ్యవసాయ కార్యాలయం వద్ద బూర్గుల్ గ్రామానికి చెందిన ఇద్దరు రైతులకు…

ఇందిరమ్మ ఇండ్లతో ఇంటింటా సౌభాగ్యం..డీసీసీ జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )ప్రజా పాలన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్లతో ఇంటింటా సౌభాగ్యం కలుగుతుందని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పథకంలో…

విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు కలిగిన ఉత్తమ విద్యావాతావరణాన్ని కల్పించేలా స్కూల్ నిర్మాణం చేపట్టాలి.. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్ మండలం పరిధిలోని శివారులో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన పనుల…

విద్యార్థులకు నాణ్యతమైన భోజనం అందించాలి.. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్‌ మండలంలోని పెద్ద ఎక్లారాలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల స్కూల్‌ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్కూల్‌లోని స్టోర్ రూమ్‌ను పరిశీలించి,విద్యార్థులకు అందిస్తున్న…

హోరాహోరీగా అచ్చంపేట్‌లో కుస్తీ పోటీలు

మన ధ్యాస, నిజాంసాగర్: ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో హోరాహోరీగా కుస్తీ పోటీలు నిర్వహించబడ్డాయి. గ్రామంలోని రామాలయం వద్ద ఈ పోటీలను ఘనంగా నిర్వహించారు. కుస్తీ పోటీలను తిలకించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలతో పాటు నారాయణఖేడ్, జహీరాబాద్,…

గ్రామ అభివృద్ధి చేయడమే లక్ష్యం..సర్పంచ్ గుర్రపు సుమిత్ర శ్రీనివాస్

మన ధ్యాస,నిజాంసాగర్ జుక్కల్ గ్రామ అభివృద్ధి చేయడమే లక్ష్యమని గుర్రపు సర్పంచ్ సుమిత్ర శ్రీనివాస్ అన్నారు.నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సుమిత్ర అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలోని సమస్యలను పరిష్కరించే విధంగా ప్రతి…