Author: RAHEEM

విద్యార్థులకు నాణ్యతమైన భోజనం అందించాలి..సర్పంచ్ కుమ్మరి శేఖర్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) విద్యార్థులకు నాణ్యత మైన భోజనం అందించాలని సర్పంచ్ కుమ్మరి శేఖర్ అన్నారు. పిట్లం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సర్పంచ్ ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థినులకు అందుతున్న వసతులను ఆయన అడిగి తెలుసుకున్నారు.పాఠశాల…

అంగన్ వాడలో పిల్లలతో కలిసి భోజనం చేసిన ఎంపిడివో శివ కృష్ణ

మన ధ్యాస,నిజాంసాగర్(జుక్కల్): అంగన్ వాడి,పాఠశాలల్లో చిన్నారులకు నాణ్యమై న పౌష్టిక ఆహారం వడ్డించాలని ఎంపీడీవో శివ కృష్ణ అన్నారు.నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లి అంగన్ వాడి కేంద్రాన్ని, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను శనివారం ఆయన తనిఖీ చేశారు.అనంతరంచిన్నారులతోపాటు విద్యార్థులకు వడ్డిస్తున్న…

కార్తీక సంతోష్ లను భారీ మెజార్టీతో గెలిపించండి అభివృద్ధి చేసుకుందాం.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 3వ వార్డు పరిధిలోని బోయివాడ వాసులతో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు,3 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన దర్బల్ కార్తీక సంతోష్…

12 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సీమా రమేష్ షెట్కార్ ను భారీ మెజార్టీతో గెలిపించండి. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) 12 వాడు కౌన్సిలర్ అభ్యర్థి సీమా రమేష్ షెట్కార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. బిచ్కుంద మున్సిపల్ పరిధిలోని ముదిరాజ్ సన్మాన కార్యక్రమంలో భాగంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట…

7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మొహమ్మద్ ముజాహిద్‌ను భారీ మెజార్టీతో గెలిపించండి. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రజలకు పిలుపునిచ్చారు. బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మొహమ్మద్ ముజాహిద్‌ను కాంగ్రెస్ పార్టీ బలపరిచిందని తెలిపారు. ఆయనను…

మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యం..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ ముఖ్య నాయకుడు నీలం మధు అన్నారు. శనివారం బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో గల వార్డులలో స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుతో కలిసి ముమ్మురా ప్రచారం నిర్వహించారు.ఈ…

జిపి రికార్డులు సక్రమంగా ఉండేలా చూడాలి..డిఎల్పిఓ ప్రసాద్ రావు

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులు సక్రమంగా ఉండేలా చూడాలని భాన్స్ వాడ డిఎల్పిఓ ప్రసాద్ రావు అన్నారు.మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ పంచాయతీలో రికార్డులను పరిశీలించారు. గ్రామపంచాయతీ రికార్డులల్లో ఎప్పటికప్పుడు టాక్స్,నల్ల…

10వ వార్డులో మఠం మానసను భారీ మెజార్టీతో గెలిపించి అభివృద్ధి సాధించుకుందాం: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పిలుపు

మన ధ్యాస,నిజాంసాగర్ (జుక్కల్) జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మున్సిపాలిటీ 10వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి మఠం మానసకు మద్దతుగా ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది.ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు స్వయంగా ప్రచారంలో పాల్గొని వార్డు ప్రజలను కలుసుకుని…

వ్యవసాయ సహకార సంఘంలో సభ్యత్వం పొందాలి: మానిటరింగ్ అధికారి కరుణాకర్ రెడ్డి

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని గున్కుల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతులు సభ్యత్వం పొందాలని సహకార సంఘం మానిటరింగ్ అధికారి కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.సభ్యత్వం ద్వారా రైతులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయని తెలిపారు.సంఘం పరిధిలోని…

గాంధీభవన్‌లో కామారెడ్డి మున్సిపాలిటీలకు బీ ఫామ్స్ పంపిణీ – టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ )హైదరాబాద్ గాంధీభవన్‌లో కామారెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించిన బీ ఫామ్స్ లను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.అనంతరం కామారెడ్డి జిల్లాలోని…