కళ్యాణి ప్రాజెక్టు మూడు గేట్ల ఎత్తివేత – ఏఈ శివ ప్రసాద్
మన న్యూస్, నిజాంసాగర్:ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని తిమ్మారెడ్డి గ్రామ శివారులో గల కళ్యాణి ప్రాజెక్టుకు వరద నీరు 800 క్యూసెక్కులు చేరుతుండటంతో, ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తివేసి 700 క్యూసెక్కుల నీటిని దిగువ మంజీరా నదిలోకి విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ…
ప్రజల సౌకర్యార్థం కొత్త బస్సు సర్వీసులు ప్రారంభం
మన న్యూస్ ,కామారెడ్డి జిల్లా ,బాన్సువాడ:ప్రజల రాకపోకల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం రెండు కొత్త ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులను ప్రారంభించారు. బాన్సువాడ ఆర్టీసీ డిపోలో జెండా ఊపి ప్రజలకు…
హసన్ పల్లి లో 79 వ దినోత్సవ వేడుకలు..
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ..కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నిఖిల్ , గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, ప్రభుత్వ…
మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ సవాయి సింగ్,మండల విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈఓ అమర్ సింగ్,గుణ్కుల్ సొసైటీ కార్యాలయంలో సొసైటీ చైర్మన్…
కాంగ్రెస్ పార్టీలో చేరిక..జుక్కల్ ఎమ్మెల్యే తోట
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహమ్మద్ నగర్ మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ ఇఫ్తేకర్ అలీ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…
ఘనంగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు..
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్ మండల కేంద్రంలో 79వ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండలంలోని పలు కార్యాలయాలు, సంస్థల్లో జాతీయ పతాకారోహణ కార్యక్రమాలు జాతీయ భావోద్వేగంతో సాగాయి.కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏలే మల్లికార్జున్,తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ బిక్షపతి, ఎంపీడీవో కార్యాలయంలో…
నిజాంసాగర్ ప్రాజెక్టు లో 1393 అడుగులు చేరిన నీటిమట్టం. సింగూరు ప్రాజెక్టు 1 గేటు ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ ప్రాజెక్టు కు ఇన్ఫ్లో కొనసాగుతోంది.ఎగువన గల సింగూరు ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తుండడంతో వరద నీరు వచ్చి చేరుతోంది.నిజాంసాగర్ జలాశయంలోకి ప్రస్తుతం 2334 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వచ్చి…
సరుకులు ముందే తీసుకెళ్లండి.. వాడి గ్రామస్థులకు అధికారుల సూచన
మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) భారీ వర్షాల నేపథ్యంలో డోంగ్లీ మండలంలోని లింబూర్ జీపీ పరిధిలోని వాడి గ్రామాన్ని అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ ప్రవీణ్కుమార్ ఆర్ఐ సాయిబాబుతో కలిసి ట్రాక్టర్పై వాడి గ్రామానికి గురువారం వెళ్లారు. గ్రామంలోని ప్రజలతో…
ఘనంగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే జన్మదిన వేడుకలు
మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి శివారులోని అంజనాద్రి క్షేత్రంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే షిండే, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ దఫేదార్…
అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి – ఎంపీడీవో గంగాధర్
నిజాంసాగర్: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల స్థాయి అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీవో గంగాధర్ సూచనలు జారీ చేశారు. రాబోయే నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు హెడ్క్వార్టర్లోనే ఉండి,…