Author: RAHEEM

బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి..డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి లో డాక్టర్స్, మెడికల్ అండ్ హెల్త్ వింగ్ చైర్మన్‌గా డాక్టర్ యశ్వంత్ రామచంద్ర నియమితులయ్యారు.ఈ నియామకం టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు జిల్లా…

శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మార్చి 25,బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్యార్డులో బుధవారం శనగ కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్పర్సన్ దొడ్ల కవిత, మున్సిపల్ చైర్ప ర్సన్ సీమ షెట్కార్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం శనగ…

మాగి గ్రామంలో భక్తి పారవశ్యం – హనుమాన్ స్వాముల ఆధ్వర్యంలో హోమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్..

మన ధ్యాస, నిజాంసాగర్:( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో హనుమాన్ స్వాముల ఆధ్వర్యంలో నిర్వహించిన పవిత్ర హోమ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో వైభవంగానిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని,భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు…

ధైర్యంతో నిలిచిన అధికారిణి .. ట్యాంక్‌పై నుంచి యువతికి కొత్త జీవితం.. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్‌నగర్ మండలం బుర్గుల్ గ్రామంలో గురువారం రాత్రి సాధారణంగా ప్రారంభమైన రోజు,క్షణాల్లో ఉద్రిక్తతకు దారి తీసింది.కుటుంబ విభేదాలతో మనస్తాపానికి గురైన మొట్ట శ్రావణి అనే యువతి గ్రామంలోని సుమారు 60 అడుగుల ఎత్తైన స్థిర నీటి…

ముస్లింల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి ..ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని మస్జీద్ లో కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు.ఈ ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొని,ముస్లిం…

పేదల ముఖాల్లో పండుగ వెలుగులు – రంజాన్ తోఫా పంపిణీ.. డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలో బంజపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పేద ముస్లిం కుటుంబాలు పండుగను ఆనందంగా జరుపుకోవాలనే లక్ష్యంతో రంజాన్ తోఫాను కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, సర్పంచ్…

గ్రామపంచాయతీ వర్కర్లకు ఘన సన్మానం..

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండలంలోని మగ్దూంపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజా పాలన 99 కార్యచరణలో భాగంగా గ్రామపంచాయతీ వర్కర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సమయ, ఉప సర్పంచ్ ప్రవీణ్, గ్రామ అధ్యక్షులు మోహిన్,…

మైనార్టీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): మైనార్టీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తెలిపారు. పిట్లం మండల కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఆయన ముఖ్య…

కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే ముస్లింలకు సంక్షేమ ఫలాలు…సర్పంచ్ బోయిని హరిన్ కుమార్

మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ )ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే ముస్లింలకు సంక్షేమ ఫలాలు లభిస్తాయనిసర్పంచ్ బోయిని హరిన్ కుమార్ అన్నారు.మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో రంజాన్ పండుగ కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ తోఫా…

పేదలకు గృహ కల నెరవేర్చుతున్న ప్రభుత్వం – ఇందిరమ్మ ఇళ్లనుప్రారంభించిన..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస, నిజాంసాగర్:( జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు టెంకాయ కొట్టి పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల సంక్షేమం…