Author: RAHEEM

బేడీల మైసమ్మను దర్శించుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట..

మనన్యూస్,నిజాంసాగర్,జుక్కల్,నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామ శివారులోని బేడీల మైసమ్మ ఆలయంలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.ఉదయం నుంచే ఆలయంలో అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.అభిషేకాలు, ఓడి బియ్యం సమర్పించారు. సాయంత్రం బోనాలతో ఊరేగింపు నిర్వహించరు.భక్తులు తరలివచ్చి మైసమ్మను దర్శించుకున్నారు.…

గోర్గల్ లో ఘనంగా బోనాల పండుగ..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామ శివారులో గల బీడీల మైసమ్మకు ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు బోనాలను అందంగా అలంకరించుకుని భాజా భజంత్రీలతోని బీడీల మైసమ్మ వద్దకు చేరుకొని ప్రదక్షిణ నిర్వహించి మైసమ్మకు ఓడి…

ప్రతి గుంటకు సాగు నీటిని అందిస్తాం.. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి..

మన న్యూస్,నిజాంసాగర్:- జుక్కల్,యాసంగి సీజన్ లో నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగు చేస్తున్న ప్రతి గుంటకూ పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్ కామారెడ్డి,నిజామాబాద్ జిల్లాల…

అఖండ హరినామ సప్తాహా”కు అపూర్వ స్పందన..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో శనివారం ముగిసిన అఖండ హరినామ సప్తాహా కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది.శనివారం ఉదయం బాజా భజంత్రీలతో మహిళలు నిండు కలుషాలతో వెంట రాగా విటలేషుని పల్లకి సేవ శోభ యాత్ర…

కాటేపల్లి లో ఘనంగా గాథ పూజ..

మనన్యూస్,నిజాంసాగర్,జుక్కల్,పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో అఖండ హరినామ సప్తాహా లో భాగంగా ఏడవ రోజు శుక్రవారం గాథ పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగాసప్తాహా అధ్యక్షులు విఠల్ మహారాజ్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు శ్రీదేవి మల్లప్పపటేల్ , సరోజ…

యాసంగిలో పూర్తిస్థాయిలో పంటలకు నీరు అందిస్తాం. నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్‌ ఆయకట్టు కింద యాసంగి సీజన్‌లో సాగు చేస్తున్న పంటలకు పూర్తిసాయిలో నీరు అందిస్తామని, రైతులు ఆందోళన చెందొద్దని నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్ తెలిపారు. నిజాంసాగర్‌ ప్రధాన కాలువలో ప్రవహిస్తున్న నీటిని, డిస్టిబ్యూటరీ తూముల ద్వారా…

మహంతేశ్వర మఠంలో ఘనంగా మహా శివరాత్రి ఉత్సవాలు.

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో గల మహాంతేశ్వర మల్లికార్జున స్వామి గురు మఠంలో మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో గురువారం మహా శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.సద్గురు మహాంతప్ప ,బస్వలింగప్ప మూర్తులకు శిష్యులు పూజలు చేశారు.బాజా భజంత్రీలు వేద మంత్రాలతో శ్రీ…

ఆపరమేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలి.

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్ , సృష్టిలో ప్రతి అణువు పరమ శివుడే అని,పరమేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో పరిఢవిల్లాలని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంఘం శ్రీకేతకి సంగమేశ్వర ఆలయంలో ఎంపీ…

బీరప్ప గుడి మొదటి వార్షికోత్సవంలో పాల్గొన్నా ఎమ్మెల్యే తోట.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నిజాంసాగర్ మండలంలోని జక్కాపూర్ గ్రామంలో బీరప్ప గుడి మొదటి వార్షికోత్సవంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీరప్ప గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్…

ఉపాధి హామీ పనులు పరిశీలన.. టీఏ ప్రభాకర్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,మహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ శివారులోని సర్పోని చెరువులో జరుగుతున్న ఉపాధిహామీ పనులను టెక్నికల్ అసిస్టెంట్ ప్రభాకర్ పరిశీలించారు.అనంతరం మాస్టర్లను పరిశీలించారు.ఈ సందర్భంగా టీఏ కూలీలతో మాట్లాడుతూ.. వేసవికాలం దృష్ట ఉపాధి హామీ కూలీలు త్వరగా…