Author: RAHEEM

విదేశీదారును పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు..

ఎక్స్ జ్ ఎస్ ఐ నగేష్ మన న్యూస్,బిచ్కుంద, మోపెడ్‌పై దేశీదారు తరలిస్తుండగా డోంగ్లీ రోడ్డుపై సోమవారం ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్‌ ఎస్సై నగేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మేనూర్‌ నుంచి డోంగ్లీ వెళ్లే రోడ్డులో ఓ వ్యక్తి మోపెడ్‌పై…

ప్రజావాణిలో ఫిర్యాదులను సేకరిస్తున్న సబ్ కలెక్టర్

బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్ ,బిచ్కుంద మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పాల్గొన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.ప్రజావాణిలో మొత్తం 58 వినతులు వచ్చాయని అధికారులు తెలిపారు. వచ్చిన…

అప్పు చెల్లించకపోతే ..ఆరు నెలలు జైలు శిక్ష

మన న్యూస్,నిజాంసాగర్,ఎల్లారెడ్డి, తీసుకున్న అప్పు 1.50వేల రూపాయల 30రోజుల్లో ఇవ్వకుంటే 6నెలలు జైలుశిక్ష విధిస్తూ ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు జడ్జి హారిక సోమవారం తీర్పు ఇచ్చారని కేసును వాదించిన న్యాయవాది నామ శ్రీనివాస్ చెప్పారు. నాగిరెడ్డిపేట్ మండలం రాఘవపల్లికి చెందిన మర్కంటి…

సోషల్ ట్యాలెంట్ టెస్ట్ లో బహుమతులు అందజేత.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్ , నిజాంసాగర్ మండల స్థాయిలో సోమవారం సోషల్ ట్యాలెంట్టెస్ట్ నిర్వహించారు.ఈ మండల స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్ లో తెలుగులో మొదటి స్థానం అంజన సౌమ్య మల్లూర్,ద్వితీయ స్థానం భానుప్రియ,తృతీయ స్థానం దీపక్ ,ఇంగ్లీష్ మీడియం మొదటి…

పోతంగల్‌లో బస్టాండ్ నిర్మించాలని వినతి

మన న్యూస్,కోటగిరి: పోతంగల్ మండల కేంద్రంలో నూతన బస్టాండ్ నిర్మించి, ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని సీపీఎం నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం బోధన్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం వర్ని ఏరియా…

పలుశుభ కార్యక్రమలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట.

మనన్యూస్,నిజాంసాగర్,జుక్కల్ ,నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ గ్రామానికి చెందిన వ్యాపారవేత ప్రవీణ్ రెడ్డి మనవరాలు తొట్టేలా హైదరాబాద్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, నిజాంసాగర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ హాజరై విందులు…

టైరు పేలి డివైడర్ ను ఢీకొట్టిన కారు,

ఐదుగురికి గాయాలు ఆసుపత్రికి తరలింపు మన న్యూస్,నిజాంసాగర్: టైరు పేలి డివైడర్ ను కారు ఢీకొట్టిన ఘటన నిజాంసాగర్ మండలం వెల్గనూరు శివారులో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన ఓ కుటుంబం మహారాష్ట్రలోని నాందేడ్ కు సంగారెడ్డి – నాందేడ్…

సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలి

మన న్యూస్, జుక్కల్ ,నిజాంసాగర్: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఆదివారం సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బి.శ్రీధర్ కుమార్ మాట్లాడుతూ..సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ…

స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ దే వియయం

నిజామాబాద్ పవర్ ను సీఎం రేవంత్ రెడ్డికి రుచి చూపిస్తాం, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మన న్యూస్,నిజామాబాద్,కేసిఆర్ ను రాజకీయంగా ఎదుర్కులేకనే తనపై,కేటిఆర్ పై కేసులు నమోదు చేశారని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.లిక్కర్ స్కాం కేసులో జైలు…

ఎమ్మెల్సీ కవితకు ఘనంగా స్వాగతం పలికిన శ్రేణులు.

మన న్యూస్,నిజామాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు జిల్లాలో ఘన స్వాగతం లభించింది. దాదాపు పది నెలల తరువాత ఇందూర్ కు వస్తున్న ఎమ్మెల్సీ కవితకు ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ధ అదివారం రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, బీఆర్ఎస్…