Author: RAHEEM

రైతుల సొంత డబ్బులతో.. జీరో డిస్ట్రిబ్యూటరి కాలువ మరమ్మత్తులు..

మన న్యూస్,జుక్కల్, నిజాంసాగర్ చివరయకట్టు కు ఉన్న కాలువలు బాగాలేదు అంటే, ప్రాజెక్టుకు చాలా దూరంలో ఉండటం వల్ల కాల్వల గురించి అధికారులు పట్టించుకోలేదని తెలుస్తుంది. కానీ నిజాంసాగర్ ప్రాజెక్టు మొదటి ప్రధాన కాలువ వద్ద గల జీరో ఉపకాలవ దుస్థితి…

నేడు నవోదయ పరీక్ష.. సకాలంలో విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్ ,జవహర్‌ నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు శనివారం ప్రవేశ పరీక్ష జరుగనుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో రావాలని నిజాంసాగర్‌ నవోదయ పాఠశాల ప్రిన్సిపాల్‌ కోరారు. పరీక్షకు హాజరు అయే విద్యార్థులు కేవలం బ్లూ బ్లాక్ బాల్ పెన్నుతో మాత్రమే…

బడి ఈడు పిల్లలను గుర్తించి.. బడిలో చేర్పించాలి

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్ ,నిజాంసాగర్ మండలంలోని జడ్పిహెచ్ఎస్ అచ్చంపేట్ కాంప్లెక్స్ ఫరిదిలోని మాగి హేబిటేషన్ పరిధిలో బడి బయట పిల్లలను గుర్తించడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా .. సిఆర్ పి శ్రీధర్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు మండల విద్యాధికారి…

గాలిపటాలను ఎగరవేసిన చిన్నారు..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్ ,సంక్రాంతి పండగను పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో చిన్నపిల్లలు, పెద్దలు కూడా గాలిపటాలను ఎగరవేశారు.

ఏటీఎంలో దొంగతనం

మన న్యూస్, పిట్లం మండల కేంద్రంలో రాత్రి మూడు గంటల సమయంలో దొంగలు భారీ చోరీ నిర్వహించారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు పిట్లం మండల పరిషత్ కార్యాలయం ముందు గల ఎస్బీఐ ఏటీఎంలో గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను కట్ చేసి…

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.. పిట్లం ఏఎంసీ చైర్మన్ మనోజ్ కుమార్

నిజాంసాగర్,జుక్కల్ , పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శుక్రవారం కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు మార్కెట్ కమిటీ ఛైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,వైస్ ఛైర్మన్ మారెడ్డి కృష్ణారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలను ఆదుకునే…

అధిక ధరలకు ఎరువులు అమ్మితే సమాచారం ఇవ్వండి చర్య తీసుకుంటాం..

మన న్యూస్,నిజాంసాగర్ ,జుక్కల్, అధిక ధరలకు ఎరువులు అమ్మితే సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బిచ్కుంద డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఇంద్రసేన్ అన్నారు.నిజాంసాగర్ మండలంలో ఎరువుల దుకాణాలను, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు,గాయత్రి చక్కర కర్మగారంలో ఉన్న ఎరువుల…

వాహనదారులకు జరిమానా.ఎస్ ఐ రాజు

మన న్యూస్,జుక్కల్, పిట్లం మండల కేంద్రంలోని అకోలా నాందేడ్ 161రహదారి వద్ద ఎస్ఐ రాజు వాహనదారులకు జరిమానా విధిస్తున్నారు.ఈ సందర్భంగా ఎస్ ఐ రాజు మాట్లాడుతూ.వాహనదారులు నడిపించే వ్యక్తులు ప్రతి ఒక్కరూ వారి వెంట లైసెన్సు,ఇన్సూరెన్స్ ,హెల్మెట్ తప్పనిసరిగా ధరించి బైకు…

ఘనంగా ఫాతిమా షేఖ్ జయంతి

మన న్యూస్,నిజాంసాగర్, ఎల్లారెడ్డి,మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో గురువారం భారత దేశ తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేఖ్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. చిత్రపటానికి ప్రిన్సిపాల్ మహమ్మద్ రఫత్ , ఉపాధ్యాయులతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. విద్యార్థులకు…

స్థానిక ఎన్నికల వ్యూహాలు- ప్రణాళికలపై మంతనాలు…

మన న్యూస్, నిజాంసాగర్, జుక్కల్ ,త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలుంటాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తో మర్యాదపూర్వకంగా భేటీ…