గ్రామ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనం – ఏకతాటిపైకి కాంగ్రెస్ నాయకులు
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్నగర్ మండల కేంద్రంలోని సొసైటీ ఫంక్షన్హాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ప్రత్యేకంగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.సభను ఉద్దేశించి రవీందర్…