Author: RAHEEM

మంత్రి సీతక్కను కలిసిన జుక్కల్ నేతలు

మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్): ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిసీతక్కను శనివారం హైదరాబాద్ లోజుక్కల్ నియోజకవర్గం ఎస్సీ సెల్ కన్వీనర్ అరవింద్,ఓబీసీ కన్వీనర్ రామలింగం,మర్యాదపూర్వకం గా కలసి పూలమాల శాలువాతో ఘనంగా మంత్రిని సత్కరించారు.జుక్కల్ నియోజకవర్గ సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధికి…

భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి 30 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి – వడ్డేపల్లి సుభాష్ రెడ్డి

మన న్యూస్,నిజాంసాగర్( జుక్కల్ )మండలంలోని వడ్డేపల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్న నాగమడుగు ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని వడ్డేపల్లి సుభాష్ రెడ్డి అన్నారు.నిజాంసాగర్ మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆయన రైతులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.…

భూ సేకరణకు రైతులు సహకరించాలి..బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మండలంలోని వడ్డేపల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్న నాగమడుగు ఎత్తి పోతలపథకం పైప్ లైన్ ఏర్పాటు కోసం భూసేకరణకు రైతులు సహకరించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. నిజాంసాగర్ మండల పరిషత్ కార్యాలయంలో వడ్డేపల్లి, జక్కాపూర్…

ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం. మంత్రి దామోదర రాజనర్సింహ

మన న్యూస్, హైదరాబాద్,జోగిపేట్, జులై17,వానాకాలం, రబ్బీ సీజన్లో రైతులు పంటలు సాగు చేసేందుకు అవసరమయ్యే సాగు నీటిని ప్రతి ఎకరాకు అందిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పుల్కల్ మండల పరిధిలోని సింగూర్ ప్రాజెక్టు వద్ద ఉన్న…

నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జవహర్ నవోదయ విద్యాలయ ంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశం కోరే గ్రామీణ ప్రాంతాల విద్యార్థిని విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తు న్నట్లు నిజాంసాగర్ నవోదయ విద్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో…

ఇంజినీర్స్ డేను ఘనంగా నిర్వహించిన అధికారులు..

మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) తెలంగాణ ఇంజినీర్స్ డేను పురస్కరించుకొని నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ ప్రాజెక్టు స్థాపకుడు నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ జయంతిని సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో…

బీసీలకు 42 శాతం రిజ్వేషన్ పై నాయకులు హర్షం.

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాలకు వచ్చే స్థానిక ఎలక్షన్ లో 42 శాతం రిజర్వేషన్ కల్పించడంపై నిజాంసాగర్ మండల కాంగ్రెస్ బిసి నాయకులు శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు.ఈ…

మంత్రికి ఎమ్మెల్యే ఘనంగా సన్మానం..

మన న్యూస్,నిజాంసాగర్ జుక్కల్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ అండ్ బి మంత్రి వెంకట్ రెడ్డి కోమటిరెడ్డి కి బిచ్కుంద బండప్ప ఫంక్షన్ హాల్ లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శాలువా…

రెండుమూడేళ్లలో జుక్కల్ రూపురేఖలు మారుస్తా.ఆర్అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మన న్యూస్,నిజాంసాగర్( జుక్కల్ ) జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటున్నానని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క సహకారంతో రెండుమూడేళ్లలో జుక్కల్ నియోజకవర్గ రూపురేఖలు…

జిల్లా సమగ్రాభివృద్ధికి పటిష్ట చర్యలు. మంత్రి

మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) జిల్లా సమగ్రాభివృద్ధికి పటిష్టచర్యలు తీసుకుంటున్నామని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.సోమవారం జుక్కల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ లైన్ సమస్యలు, సాగు నీటి…