Author: NAGARAJA

ఘనంగా జాతీయ ఎలెక్ట్రిషియన్ దినోత్సవం

బంగారుపాళ్యం జనవరి 27 మన ధ్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలో మంగళవారం జాతీయ ఎలెక్ట్రిషియన్ దినోత్సవాన్ని ఎలెక్ట్రిషియన్ యూనియన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు.ముందుగా ప్రభుత్వ కాలేజి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.…

ఉత్తమ వాచ్ మెన్ ఆనందయ్య ను సన్మానించిన గురుకుల పాఠశాల సిబ్బంది

బంగారుపాళ్యం-జనవరి 27 మన ద్యాస చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ఏ.పి.టీ.డబ్ల్యు.ఆర్.గురుకుల పాఠశాలలో (బాయ్స్) వాచ్ మెన్ గా ఆనంద్ విధులు నిర్వ హిస్తున్నారు.గత 25సం||లు గా ఆశ్రమ పాఠశాల,విజిలాపురంలో నిబద్ధతతో విధులు నిర్వహించినందుకు జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్…

తవణంపల్లిలో ఘనంగా ఓటర్ల దినోత్సవం.

తవణంపల్లి జనవరి 25 మన ద్యాస తవణంపల్లి మండలంలోని ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం ఎమ్మార్వో మాధవరాజు, ఎంపీడీవో హరికృష్ణ రెడ్డి, ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తవణంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు, వీఆర్వోలు పంచాయతీ…

బాలికలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి భారతి.

చిత్తూరు జనవరి 24 మన ద్యాస జిల్లా కేంద్రంలోని చిత్తూరు నగరంలో కొంగారెడ్డి పల్లి నందు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు అధ్యక్షతన 19వ జాతీయ…

మామిడి కవర్ల తయారీ కేంద్రం యూనిట్ ను ప్రారంభించిన జిల్లా ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ కోటేశ్వరరావు.

తవణంపల్లి జనవరి 24 మన ద్యాస స్థానిక రైతుల ఆర్థిక అభివృద్ధిని ఆకాంక్షిస్తూ తవణంపల్లి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్( ఎఫ్. పి. ఓ.) ఆధ్వర్యంలో తవణంపల్లి మండలంలోని మత్యం గ్రామంలో ఏర్పాటు చేసిన మామిడి కవర్ల తయారీ కేంద్రం యూనిట్ను శుక్రవారం…

బాల్య వివాహాల రహిత సమాజం కోసం కృషి చేయాలి: జిల్లా శిశు సంరక్షణ అధికారి.

తవణంపల్లి జనవరి 22 మన ద్యాస తవణంపల్లి మండలంలోని ఐరాల క్రాస్ జి ఎఫ్ ఐ చర్చి నందు, పాస్టర్ థియో ఆధ్వర్యంలో బాల్య వివాహ రహిత ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నుండి విచ్చేసిన…

మాజీ సీఎం ను కలిసిన రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శికిషోర్ కుమార్ రెడ్డి

బంగారుపాళ్యం జనవరి 21 మన ధ్యాస చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలానికి చెందిన రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా…

శ్రీవజ్రాలపురం గంగమ్మ రిసార్ట్ కెఎంటి క్రికెట్ స్టేడియం వారి ఆధ్వర్యంలో గెలుపొందిన టీములకు బహుమతులు పంపిణీ

బంగారుపాలెం.జనవరి 18 మన ద్యాస సంక్రాంతి పండుగ సందర్భంగా వజ్రాలపురంక్రికెట్ మైదానంలో10-1-2026 నుండి 18-1-2026 వరకు నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో10 టీం లు పాల్గొనగా అందులో ఫైనల్ విన్నర్ గా తుంబకుప్పం టీం రన్నర్ గా ఎగువ మత్యం టీం…

ఘనంగా క్రికెట్ టోర్నమెంట్.

తవణంపల్లి జనవరి 14 మన ద్యాస తవణంపల్లి మండలంలోని దిగువతడకర పంచాయతీ దిగువతడకర గ్రామం నందు దిగువ తడకర యూత్ టీం ఆర్గనైజర్ అరుణ్ కుమార్, నవీన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా క్రికెట్ టోర్నమెంటులో…

రాజముద్రతో రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్

తవణంపల్లి జనవరి 4 మన ద్యాస చిత్తూరుజిల్లాపూతలపట్టునియోజకవర్గం తవనంపల్లి మండలంలోరాజముద్రలతో కూడుకున్న రైతు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని రంగ రంగ వైభవంగా చేపట్టారు.2024…