భక్తులకు పళ్ళు పంపిణీ చేసిన దద్దాల ధరణి దద్దాల నేచరల్ ఫ్రెష్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఆధ్వర్యంలో పంపిణీ
బంగారుపాళ్యం డిసెంబర్ 30 మన ధ్యాస చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా మల్లేశ్వరoకు చెందిన ధరణి వారి కుటుంబ సభ్యులు నలగాంపల్లి కొండపై వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామి గుడికి స్వామివారి దర్శనానికి…