ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ డా.పెదపూడి విజయకుమార్ జిల్లా పర్యటనను విజయవంతం చేయండి.ఎం మహేష్ స్వేరో

ఐరాల ఫిబ్రవరి 19 మన న్యూస్ ప్రముఖ అంబేడ్కరిస్ట్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విశిష్ట సేవలందించిన ఉమ్మడి కూటమి ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన తర్వాత డా.పెదపూడి విజయకుమార్ మొట్టమొదటి సారి…

వాహనదారులకు సిర స్త్రాణం తప్పనిసరి.చిత్తూరు వెస్ట్ సర్కిల్ సిఐ శ్రీధర్ నాయుడు.

తవణంపల్లి ఫిబ్రవరి 19 మన న్యూస్ చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు తవణంపల్లి మండలంలోని అరగొండ చిత్తూరు ప్రధాన రహదారి కాణిపాకపట్నం బైపాస్ నందు బుధవారం సాయంత్రం సీఐ సూచనల మేరకు వాహనదారులు ప్రయాణం చేయునప్పుడు అకస్మాత్తుగా…

గడ్డి కటింగ్ చేయు యంత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మురళీమోహన్

బంగారుపాళ్యం ఫిబ్రవరి 19 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలో బుధవారం ప్రభుత్వం రైతులకు పశువుల గడ్డి కత్తరించు యంత్రాలను 31మంది పాడి రైతులకు స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ స్థానిక టిడిపి నాయకులతో కలిసి…

పేకాటలో పట్టుబడ్డ ముగ్గురు వ్యక్తులు అరెస్ట్. 4600 రూపాయలు, ఒక ఆటో స్వాధీనం. ఎస్సై చిరంజీవి.

తవణంపల్లి ఏపీ టుడే న్యూస్ ఫిబ్రవరి 19. చిత్తూరు జిల్లా,తవణంపల్లి మండలం దిగువ తడకర గ్రామ సమీపంలో బుధవారం తవణంపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ చిరంజీవి తన సిబ్బందితో కలిసి వారికి అందిన సమాచారం మేరకు మామిడి తోపులో ముగ్గురు వ్యక్తులు…

ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన చిత్తూరు సిటీ కేబుల్ జర్నలిస్ట్ అశోక్ కుమార్ కి పలువురు అభినందనలు.

చిత్తూరు ఫిబ్రవరి 19 మన న్యూస్ ఏపీ యుడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా చిత్తూరు జిల్లాకు చెందిన చిత్తూరు సిటీ కేబుల్ జర్నలిస్ట్ అశోక్ కుమార్ ఎన్నికైనట్లు జిల్లా అధ్యక్షులు లోకనాథన్, కార్యదర్శి మురళీకృష్ణ, బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా సీనియర్…

మండల స్పెషల్ ఆఫీసర్ గా జిల్లా వైద్యాధికారి సుధారాణి.

బంగారుపాళ్యం ఫిబ్రవరి 18 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు, ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమించడం జరిగిందని,అందులో భాగంగా బంగారుపాళ్యం మండలానికి జిల్లా వైద్యాధికారిగా ఉన్న తనను,…

అంగన్ వాడి కార్యకర్తలకు జ్ఞాన జ్యోతి పై శిక్షణ.

తవణంపల్లి ఫిబ్రవరి 18 మన న్యూస్ మండలంలోని తవణంపల్లి ఉన్నత పాఠశాల నందు అంగన్ వాడి కార్యకర్తలకు జ్ఞాన జ్యోతి పై శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. తవణంపల్లి మండలంలోని తవణంపల్లి పాఠశాల నందు మండలంలోని అంగన్ వాడి కార్యకర్తలకు జ్ఞాన…

మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడిపిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు.

తవణంపల్లి ఫిబ్రవరి 18 మన న్యూస్ తవణంపల్లి మండలంలోని అరగొండ చిత్తూరు ప్రధాన రహదారి రోడ్డు మార్గం నందు మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడిపిన ముగ్గురు వ్యక్తులకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి వారిని తవణంపల్లి ఎస్సై…

గ్రామ కంఠం భూమి సమస్యను పరిష్కరించిన ఎమ్మార్వో సుధాకర్.

తవణంపల్లి ఫిబ్రవరి 17 మన న్యూస్ తవణంపల్లి మండలంలోని నలపరెడ్డిపల్లి గ్రామస్తులకు 45 సంవత్సరాల క్రితం ప్రభుత్వం 118 సెంట్ల భూమిని కొనుగోలు చేసి అందులో 5 సెంట్లు భూమిని పక్కా గృహాలు నిర్మించి ఇవ్వడం జరిగింది. గృహాలు నిర్మించి ఉన్న…

ఘనంగా బేబి రిషిక పుట్టినరోజు వేడుకలు

బంగారుపాళ్యం ఫిబ్రవరి 11 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం వెళుతురుచేనుకు చెందిన తపాలా ఉద్యోగులు మునిత సంతోష్ ల ముద్దుల ముద్దుల కూతురు రిషిక పుట్టినరోజు వేడుకలు బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ఎన్.పి.ఎస్ కాలనీలో ఘనంగా…

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///
ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి
ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.
వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్
ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు