Author: NAGARAJA

ఘనంగా సీనియర్ విలేకరి కె.పి.రంగనాథ్ పుట్టినరోజు వేడుకలు

బంగారుపాళ్యం జనవరి 3 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలంకు చెందిన ఆంధ్రపత్రిక,బిగ్ టివి రిపోర్టర్ కె.పి. రంగనాథ్ జన్మదిన వేడుకలను బంగారుపాళ్యం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.ప్రెస్ క్లబ్,ఊటీ టీ ప్యాలస్ వద్ద పాత్రికేయులు, యువ…

ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించండి.

తవణంపల్లి జనవరి 2 మన ద్యాస తవణంపల్లి మండలంలోని గాజులపల్లి గ్రామం నందు రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని రోడ్డు భద్రతా పై వాహనదారులు, ప్రజలు, విద్యార్థులు, అవగాహన కలిగి ఉండాలని తవణంపల్లి…

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

తవణంపల్లి/ జనవరి 2 మన ద్యాస తవణంపల్లి- అరగొండ మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది.పోలీసు వారి వివరాల ప్రకారం రోడ్డు ప్రమాదములో మరణించిన వ్యక్తి వివరాలు.వంక రాజు సురేష్ కుమార్ వయసు(21) సంవత్సరాలు, తండ్రి వంకరాజు సుధాకర్ ఎల్లవపల్లె విలేజ్, పోరుమామిళ్ల…

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మురళీమోహన్

తవణంపల్లి డిసెంబర్ 31 మన ద్యాసరాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తవణంపల్లి మండలం, తవణంపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఒక రోజు ముందుగానే పెన్షన్లు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్న పూతలపట్టు…

తిమ్మోజిపల్లి లో భక్తిశ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి పూజలు

బంగారుపాళ్యం డిసెంబర్ 30 మన ధ్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం తిమ్మోజిపల్లి గ్రామంలో వెలసిన శ్రీవెంకటేశ్వర స్వామి వారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం జ్యోతమ్మ రామమూర్తి నాయుడు కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

భక్తులకు పళ్ళు పంపిణీ చేసిన దద్దాల ధరణి దద్దాల నేచరల్ ఫ్రెష్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఆధ్వర్యంలో పంపిణీ

బంగారుపాళ్యం డిసెంబర్ 30 మన ధ్యాస చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా మల్లేశ్వరoకు చెందిన ధరణి వారి కుటుంబ సభ్యులు నలగాంపల్లి కొండపై వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామి గుడికి స్వామివారి దర్శనానికి…

గిరిజన వికాసం మెడికల్ క్యాంప్.

తవణంపల్లి డిసెంబర్ 30 మన ద్యాస తవణంపల్లి మండలంలోని మాధవరం పంచాయితీ పరిధిలో స్వస్తిక్ నగర్ ఎస్టి కాలనీ నందు ప్రభుత్వం చేపట్టిన గిరిజన వికాసం కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య…

గాంధేయ వాది, కరుప్ప స్వామి, ప్రోగ్రాంకు కు ముఖ్య అతిధిగా పద్మనాభనాయుడు

చిత్తూరు డిసెంబర్ 28 మన ద్యాస చిత్తూరు జిల్లాబంకిం చంద్ర చాటోపాధ్యాయ రచించిన 150 సంవత్సరాలు, పూర్తి అయినసందర్భంగా,వందేమాతరం. గీతం చెన్నైలోని తక్కర్ బాబా గారు 1962 లో స్థాపించిన ఐటీఐ కాలేజీలో,600 వందల కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించిన, గాంధేయ వాది,…

శుభ స్వీకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీమోహన్

బంగారుపాళ్యం డిసెంబర్ 28 మన ధ్యాస బంగారుపాళ్యం మండలం గుంతూరు గ్రామంలో విశ్రాంత పోలీస్ అధికారి అమరనాథ నాయుడు తల్లి శుభ స్వీకరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవి నాయుడు తో పాల్గొన పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్…

ప్రజల్లో భద్రతా భావం పెంపొందించెందుకు పోలీసు కవాతు

తవణంపల్లి డిసెంబర్ 27 మన ద్యాస చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడానికై పోలీసులు విస్తృతంగా ఫుట్ ప్యాట్రోలింగ్ నిర్వహించారు.గ్రామాల్లో నేరాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, ప్రజల్లో భద్రతా భావనను పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని…