Author: NAGARAJA

చెరువులు లో బురదలో చిక్కుకున్న ఏనుగును రక్షించిన ఫారెస్ట్ అధికారులు

యాదమరి నవంబర్ 30 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం డీకే చెరువు పంచాయితీ పరిధిలో గుడ్డివాని చెరువులో సుమారు 30 సంవత్సరాల వయసుగల ఏనుగు చెరువులు దురదలో చిక్కు కున్నది స్థానికుల సమాచారం మేరకు యాదమరి…

తుఫాన్ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- ఎస్సై చిరంజీవి

తవణంపల్లి నవంబర్ 30 మన ద్యాస తవణంపల్లి నవంబర్ 30 తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రత్వంగా ఉండాలని తెలియజేసిన తవణంపల్లి ఎస్సై చిరంజీవి తుఫాన్ నేపథ్యంలో తవణంపల్లి మండలంలో ప్రజలు పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ముఖ్యమైన విజ్ఞప్తి.ఇదివరకే వర్షాల కారణంగా అన్ని…

అయ్యప్ప పూజలో పాల్గొన్న రఘు పతి

తవణంపల్ల నవంబర్ 28 మన ద్యాస తవణంపల్లి మండల పరిధిలోని అరగొండ పంచాయతీ లోని నల్లప్పరెడ్డిపల్లి గ్రామంలో అయ్యప్ప పూజలో అరగొండ టీడీపీ నాయకులు రఘుపతి పాల్గొన్నారు ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులకు ఆర్థిక సహాయం ఐదు వేల రూపాయలు మరియు…

వినాయక విద్యా మందిర్ లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం వేడుకలు.

తవణంపల్లి నవంబర్ 26 మన ద్యాస తవణంపల్లి మండలంలోని ఐరాల క్రాసు నందు వినాయక విద్యా మందిర్ యాజమాన్యం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని బుధవారం వినాయక విద్యా మందిర్ యాజమాన్యం గణపతి…

కాణిపాకం వినాయక స్వామి పాలక మండలి సభ్యులుగా కొత్తపల్లి శివప్రసాద్

కాణిపాకం నవంబర్ 26 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలో వెలసిన శ్రీ స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం పాలకమండలి సభ్యులుగా బంగారుపాళ్యం మండలం నలగాంపల్లి పంచాయతీ కి చెందిన పూతలపట్టు నియోజకవర్గం జనసేన…

పేదల సంక్షేమం కన్నా..కార్పొరేట్ల క్షేమమే ముఖ్యమా : మాజీ ఎమ్మెల్యే డా.సునీల్ కుమార్

యాదమరి నవంబర్ 19 మన ద్యాస యాదమరిలో పంచాయతీ రాజ్ విభాగం ఆద్వర్యంలో నిర్వహించిన రచ్చబండ విజయవంతం యాదమరి: వైద్య విద్యను అభ్యసించి పేదలకు నిస్వార్థంగా సేవ చేయాలనుకుంటున్న పేద విద్యార్థుల చిరకాల వాంఛను చిదిమేస్తూ వారిని నట్టేట మించేసావు కదా…

అయ్యప్పస్వామి పడి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్

బంగారుపాళ్యం నవంబర్ 19 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం నలసిద్ధనపల్లి గ్రామంలో బుధవారం రాత్రి అయ్యప్పస్వామి మాల ధరించిన స్వాములు ఏర్పాటు చేసిన పడి పూజ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ పాల్గొన్నారు. ముందుగా…

పట్నం పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎమ్మెల్యే మురళీమోహన్

తవణంపల్లి నవంబర్ 18 మన ధ్యాస తవణంపల్లి మండలం కేంద్రం పట్నం గ్రామ పంచాయతీ కార్యాలయం లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన పూతలపట్టు శాసనసభ్యులు డా కలికిరి మురళీ మోహన్ , సచివాలయ సిబ్బంది పనితీరు పరీక్షించి అసహనం వ్యక్తం చేసిన…

మామిడి రైతులకు ఎనిమిది రూపాయలు ఇస్తారా.. ఇవ్వరామామిడి రైతు సంఘం డిమాండ్

తవణంపల్లి నవంబర్ 16 మన ద్యాస తవణంపల్లి మండల మామిడి రైతుల సమావేశం కే.మునిరత్నం నాయుడు అధ్యక్షతన ఎల్ మోహన్ రెడ్డి సమన్వయంతో జరిగింది ఈ సమావేశానికి జిల్లానాయకత్వంపాల్గొన్నారుఈ సమావేశాన్ని ఉద్దేశించి మామిడి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సి.మునీశ్వర్ రెడ్డి…

అరగొండ పంచాయతీ లో పారిశుధ్య కార్మికులకు యూనిఫాం మరియు బహుమతులు ప్రధానం

తవణంపల్లి నవంబర్ 12 మన ద్యాస తవణంపల్లి మండలం అరగొండ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా జరిగిన పారిశుధ్య కార్మికుల యూనిఫాం పంపిణీ, వార్డ్ మెంబర్లకు, బహుమతుల ప్రదానం మరియు సమీక్షా సమావేశం కార్యక్రమానికి ప్రధాన అతిథిగా జి. కరీం ఎం.పి.టి.సి, (మాజీ…