Author: mananews

భూభారతి చట్టం రెవెన్యూ సదస్సు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 12 :- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపూర్ గ్రామంలో భూభారతి చట్టం రెవెన్యూ సదస్సు జరిగినది ఈ భూభారతి చట్టం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకురావడం జరిగింది ఈ…

బోడపాటి సుబ్రహ్మణ్యం నాయుడు చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్,పూతలపట్టు మురళి మోహన్

ఎస్ఆర్ పురం,మన న్యూస్.. ఎస్ఆర్ పురం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బోడపాటి సుబ్రహ్మణ్యం నాయుడు చిత్రపటానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ కర్ణాటక మాజీ మంత్రివర్యులు కట్ట సుబ్రహ్మణ్యం నాయుడు…

ప్రభుత్వ బడుల్లోనేపిల్లలకు గట్టి పునాదులు-మంత్రి వాకిటి శ్రీహరి

మన న్యూస్, నారాయణ పేట జిల్లా: ప్రచార రథం ద్వారా బడిబాట ప్రచార కార్యక్రమాన్ని చేపట్టినతెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నారాయణ పేట జిల్లా శాఖా కృషిని రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ప్రభుత్వం అందిస్తున్న అన్ని…

మహాభారత ఉత్సవాలలో భాగంగా చెంచుగుడిలో అర్జున తపస్సు అర్జునా… నిమ్మకాయలు మావైపు విసురుమా!”

చెంచుగుడి, మన న్యూస్:- “అర్జునా… నిమ్మకాయలు మావైపు విసురుమా!” అంటూ భక్తుల కేకలతో చెంచుగుడి గ్రామం మార్మోగింది. శ్రీ ద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామి వారి వార్షిక ఉత్సవాల్లో భాగంగా జరిగిన అర్జున తపస్సు ఉత్సవం గ్రామస్తుల హృదయాలను కట్టిపడేసింది.ఈ విశేషోత్సవాన్ని…

మహాభారత ఉత్సవాలలో భాగంగా చెంచుగుడిలో అర్జున తపస్సు అర్జునా… నిమ్మకాయలు మావైపు విసురుమా!”

చెంచుగుడి, మన న్యూస్:- “అర్జునా… నిమ్మకాయలు మావైపు విసురుమా!” అంటూ భక్తుల కేకలతో చెంచుగుడి గ్రామం మార్మోగింది. శ్రీ ద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామి వారి వార్షిక ఉత్సవాల్లో భాగంగా జరిగిన అర్జున తపస్సు ఉత్సవం గ్రామస్తుల హృదయాలను కట్టిపడేసింది.ఈ విశేషోత్సవాన్ని…

మహిళలపై దాడి చేసిన వైకాపా నేతలను వదిలిపెట్టను : మంత్రి లోకేశ్ మాస్ వార్నింగ్

Mana News :- వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై దాడులకు పాల్పడిన వైకాపా నేతలకు ఏపీ మంత్రి నారా లోకేశ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.వైకాపా నేతలు మాట్లాడుతున్న మాటలకు, పొదిలిలో మహిళలపై చేసిన…

ఈ పని చేయకపోతే.. పీఎం కిసాన్ డబ్బులు పడవు. వెంటనే అలర్ట్ అవ్వండి

Mana News :- దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం క్రింద వచ్చే 20వ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. రైతులకు పెట్టుబడి సాయం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తున్న…

తాళ్లూరి శివ నాయుడు లైఫ్ స్టైల్ ప్రకృతి షెల్టర్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా తాళ్లూరి శివ

పాల సముద్రం , మన న్యూస్: గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాల సముద్రం మండలం ఆముదాల పంచాయితీ రంగాపురం గ్రామానికి చెందిన శాంతమ్మ చిన్నబ్బనాయుడు దంపతులకు 1983 వ సంవత్సరంలో తాళ్లూరి శివ నాయుడు జన్మించాడు..తాళ్లూరి శివ నాయుడు విద్యాభ్యాసం.. తాళ్లూరి…

రోగులను పరామర్శించిన సిపిఎం జిల్లా కమిటీ నాయకుడు కోరాడ ఈశ్వరరావు,

మన న్యూస్ పాచిపెంట జూన్ 10:= పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఈరోజు సిపిఎం ప్రజాసంఘాలు ఆస్పత్రిని మరియు రోగులను పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు సిపిఎం…

ఎస్టీవి న‌గ‌ర్ న‌డివీధి గంగమ్మ‌కు సారె సమర్పించిన ఎమ్మెల్యే ‘ఆర‌ణి’

మన న్యూస్ తిరుపతి, తిరుపతి: తిరుపతి నగరంలోని ఎస్ టి వి నగర్ నడి వీధి గంగమ్మకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మంగళవారంసారె స‌మ‌ర్ఫించారు. అనంత‌రం అమ్మ‌వారిని ఎమ్మెల్యే ద‌ర్శించుకున్నారు. ఎన్డీఏ కూట‌మి నాయ‌కులు, స్థానికులు ఎమ్మెల్యేకు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. కాగా…