శ్రీ దుర్గా ఆటో మొబైల్స్ మెకానిక్ గ్యారేజ్ ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి
గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీ దుర్గా ఆటో మొబైల్స్ మెకానిక్ గ్యారేజ్ ను ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు.శ్రీ దుర్గా ఆటోమొబైల్స్ మెకానిక్ గ్యారేజీ ను ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్…