Author: mananews

శ్రీ దుర్గా ఆటో మొబైల్స్ మెకానిక్ గ్యారేజ్ ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీ దుర్గా ఆటో మొబైల్స్ మెకానిక్ గ్యారేజ్ ను ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు.శ్రీ దుర్గా ఆటోమొబైల్స్ మెకానిక్ గ్యారేజీ ను ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్…

మల్దకల్ శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న బీజేపీ పార్టీ మహబూబ్ నగర్ ఎంపీ డీకే. అరుణ

గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 జోగుళాంబ గద్వాల లోని మల్దకల్ మండల కేంద్రంలో స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి (తిమ్మప్ప) బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఎంపీ డీకే అరుణ పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ…

రూ.920 కోట్ల ఈ–స్టాంప్ కుంభకోణం: హైకోర్టులో కీలక పరిణామం

మన ధ్యాస, కళ్యాణదుర్గం:రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన కళ్యాణదుర్గం రూ.920 కోట్ల ఈ–స్టాంప్ కుంభకోణం కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కాంలో టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రమేయం ఉందంటూ వైయస్సార్ కాంగ్రెస్ మాజీ ఎంపీ తలారి…

మీర్పేట్ లెనిన్ నగర్ లో సప్త శక్తి సంఘం అవగాహన కార్యక్రమం

బడంగ్పేట్. మన ధ్యాస రంగారెడ్డి జిల్లా: విద్యా భారతి అఖిల భారతీయ శిక్ష సంస్థ అనుబంధ సంస్థ శ్రీ సరస్వతి శిశు మందిర్, బడంగ్పేట్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో “సప్తశక్తి సంగం” కార్యక్రమం మీర్పేట్ లోని లెనిన్ నగర్ సంస్కార్ కేంద్రంలో లో…

వ్యవసాయ శాఖ అధికారులను అడ్డుకున్న కోఠియా అధికారులు

మన ధ్యాస ప్రతినిధి సాలూరు నవంబర్ 25 :- విధులలో వున్న మండల వ్యవసాయ శాఖా అధికారులను అడ్డుకున్న కొఠియా అధికారులు. కొదమ పంచాయతీ పగులు చెన్నూరు గ్రామానికి రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా మండలసహయ వ్యవసాయ శాఖా అధికారి కె.…

సాహితీ వేత్తలకు పుట్టినిల్లు మన్యం జిల్లాపుస్తక పఠనంతోనే మానవ మేధస్సు వికాసంజిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి

జియ్యమ్మవలస/పార్వతీపురం/మనధ్యాస నవంబర్ 25 : సాహితీ వేత్తలకు పుట్టినిల్లు పార్వతీపురం మన్యం జిల్లా అని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడ ఎక్కువ మంది కవులు, సాహితీవేత్తలు, రచయితలు ఉండటం గర్వకారణమని అన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్…

పిల్లల్లో పౌష్టికాహార, పరిశుభ్రత లోపం లేకుండా చూడాలి.గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పట్ల బాలికలకు అవగాహన కల్పించాలి

ఈ ప్రభుత్వ హయంలోనే అంగన్వాడీ కార్యకర్తల జీతాలు పెంపుమినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిదేమహిళల్ని మహారాణులుగా చేయాల్లన్నదే ముఖ్యమంత్రి ధ్యేయంరాష్ట్ర మహిళా శిశు సంక్షేమ,గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడి జియ్యమ్మవలస/పార్వతీపురం, /మనధ్యాస…

తోటపల్లి దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్‌కు ప్రభుత్వ విప్ సన్మానం.

జియ్యమ్మ వలస/గరుగుబిల్లి/మనధ్యాస/నవంబర్ 25. తోటపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా మార్కొండ పకీరు నాయుడు ఇటీవల బాధ్యతలు చేపట్టిన సందర్భంగా, సోమవారం ప్రభుత్వ విప్ చేతుల మీదుగా ఆయనకు ఘన సన్మానం జరిగింది. అలాగే తోటపల్లి దేవస్థానం…

తెదేపా నాయకుల బెదిరింపులకు భయపడేది లేదు

మన ధ్యాస ప్రతినిధి సాలూరు నవంబర్ 24:-కూటమి నాయకుల బెదిరింపులకు వైఎస్ఆర్సిపి నాయకులు బెదిరేది లేదని ఎన్ని అడ్డంకులు వచ్చిన ప్రభుత్వంపై వ్యతిరేక పోరాటం చేస్తామని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న…

పార్టీ అభివృద్ధికి కృషి చెయ్యండి – స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి – వైకాప నాయకులు, కార్యకర్తలతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు చిన్న శ్రీను

మన ద్యాస ప్రతినిధి, సాలూరు :- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్దికి ప్రతి కార్యకర్త కృషి చెయ్యాలని, రానున్న స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని ఆ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయ కర్త, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు(చిన్న…