Author: mananews

వన్నియకుల క్షత్రియ ఆత్మీయ సమ్మేళనం మరియు వధూవరుల వివాహ పరిచయ వేదికను విజయవంతం చేద్దాం

Mana Dhyasa :- తిరుపతి ఇప్పుడు ప్రతినిధి మార్చి 6: తిరుపతి లోని నేషనల్ హైవే పక్కన తన్నపల్లి క్రాస్ అదిత్ గ్రాండ్ ఎదురుగా తాజ్ హోటల్ దగ్గర ఈ నెల 8న వన్నియకుల క్షత్రియ ఆత్మీయ సమ్మేళనం మరియు వధూవరుల…

సాదర జయ జినేంద్ర సా సహర్ష నివేదన ఉంది ఆజ్ దినాంక తిరుపతి జిల్లా అధ్యక్షుడు జితేంద్ర కుమార్

తిరుపతి , మన ధ్యాస వార్త 2 :- మార్చి తిరుపతిలో గోల్డ్ షాప్షామరాఠీలు అసోసియేషన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు శ్రీ శ్వేతాంబర్ స్థానకవాసి తిరుపతి కె ఆమ్ చునావ్ సంపన్న హుయ్ జిసమేం అధ్యక్షుడు మాన్ జితేంద్ర కుమార్ జీ రాంకా…

హైదరాబాద్ టాప్ 3 ఆర్థోపెడిక్ సర్జన్స్ జాబితాలో స్థానం సంపాదించిన ఓనూస్రోబోటిక్ హాస్పిటల్డా. ఎం. బాలరాజు నాయుడు

మన ధ్యాస. చంపాపేట్హైదరాబాద్ నగరానికి గర్వకారణంగా ఓనూస్రోబోటిక్ హాస్పిటల్ఓనూస్ రోబోటిక్ ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స నిపుణులు డా. ఎం. బాలరాజు నాయుడు అమెరికా ఆధారిత ప్రతిష్టాత్మక సంస్థత్రీ బెస్ట్ రేటింగ్ నిర్వహించిన సమగ్ర సర్వేలో వరుసగా రెండవసారి హైదరాబాద్ టాప్ 3 ఆర్థోపెడిక్…

యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా తుంటి సుధాయదవ్

తిరుపతి:- ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా తుంటి సుధాయదవ్ ను నియమిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు కుర్రా శ్రీనివాస్ యాదవ్ నియామక పత్రంను తిరుపతి ప్రెస్ క్లబ్లో అందజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో కుర్రా శ్రీనివాస యాదవ్ మీడియాతో…

తీర్థయాత్రికుల కోసం ప్రత్యేక “భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు” ప్యాకేజీలు

తిరుపతి, మన ధ్యాస, ఫిబ్రవరి 26: తీర్థయాత్రలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ ప్రత్యేకంగా “భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు” ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం IRCTC ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి మార్చి 21 నుంచి…

మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ క్రాంతి కుమార్ గుప్తా ఆధ్వర్యంలో రైస్ స్కిన్ హెయిర్ క్లినిక్ ఘనంగా ప్రారంభం

చైతన్యపురి లో రైస్ స్కిన్ హెయిర్ క్లినిక్ ఘనంగా 5వ బ్రాంచ్ ప్రారంభం – ఆధునిక స్కిన్ & హెయిర్ ట్రీట్మెంట్స్ అందుబాటులో చైతన్యపురి శివాజీ బొమ్మ సర్కిల్ సమీపంలో ప్రముఖ రైస్ స్కిన్ హెయిర్ క్లినిక్ తమ 5వ బ్రాంచ్‌ను…

పాఠశాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సహకారం: ఎం. వాసు నాయుడు

పాలసముద్రం, మన ధ్యాస: పాలసముద్రం మండలం కృష్ణజిమ్మాపురం పంచాయతీ పరిధిలోని ఎస్‌.ఆర్‌.కండ్రిగ జడ్పీ పాఠశాల ఉపాధ్యాయుల బృందం మంగళవారం చిత్తూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యదర్శి ఎం.వాసు నాయుడు ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి…

ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేసిన మహమ్మద్ సిరాజ్

గద్వాల జిల్లా మనధ్యాస జనవరి 15: జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండల పరిధిలోని అమరవాయి గ్రామంలో పెద్దల సమావేశంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీలకు విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున…

ఫ్లెమింగో పండుగకు ముస్తాబవుతున్న బి.వి.పాలెం…ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ మరియు ఎమ్మెల్యే….

తిరుపతి మన ద్యాస జనవరి 07 :- నేలపట్టు మరియు పులికాట్ సరస్సు తీరాన అత్యంత వైభవంగా నిర్వహించే ‘ఫ్లెమింగో ఫెస్టివల్ – 2026’ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. బుధవారం బి.వి.పాలెం పర్యాటక ప్రాంతంలో పర్యాటకుల కోసం సిద్ధం చేసిన…