హోటళ్లపై మునిసిపల్ అధికారులు దాడులు

మనన్యూస్ సాలూరు ఆగస్టు 6 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో పట్టణంలో ఉన్న పలు హోటళ్లపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించి పలువురుకి ఫైన్లు విధించారు. వివరాలకు వెళ్తే పట్టణంలో ఉన్న కొన్ని హోటల్స్ లో నిబంధనలు పాటించలేదన్న ఫిర్యాదుల…

సీఎం చంద్రబాబు నాయుడు కు నాయి బ్రాహ్మణులు రుణపడి ఉంటాం

ఉచిత విద్యుత్ ఆమోదం హర్షనీయం- నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం మన న్యూస్,తిరుపతి : నాయీ బ్రాహ్మణులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు రుణపడి ఉంటామని రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం తెలిపారు. నేడు…

అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యంఎమ్మెల్యే సునీల్ కుమార్

గూడూరు, మన న్యూస్:- కోట మండలం :- సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం 20వ రోజు లో భాగంగా.ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని, సూపరిపాలన పాంప్లెట్ అందించి, ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరిస్తున్న గూడూరు ఎమ్మెల్యే డాక్టర్…

33 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు

మన న్యూస్ సాలూరు ఆగస్టు 6 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు రూరల్ లో అక్రమంగా తరలిస్తున్న 133 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, ఒడిస్సా రాష్ట్రం డుంబ్రిగూడ గ్రామానికి చెందిన కొర్రా డానియల్, దివాకర్, రాంబాబు,…

సైలెన్సర్లు, హారన్ లను మెకానిక్ లు అమర్చితే కఠిన చర్యలు తీసుకుంటాం…ట్రాఫిక్ డిఎస్పి రామకృష్ణ మాచారి

మన న్యూస్,తిరుపతి :నగరంలో పెరుగుతున్న శబ్ద కాలుష్యాన్ని అరికట్టేందుకు నల్లగొండ వారి పల్లెలో ఉన్న మోటార్ వాహనాలలో అవసరంలేని ధ్వని హారన్లు, సైలెన్సర్లను అమర్చితే అటువంటి మెకానిక్ లపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ డిఎస్పి రామకృష్ణమాచారి టు వీలర్ మెకానికులకు…

టెర్రకోట కార్మికులకు న్యాయం చేయాలి…మంత్రులు నాదెండ్ల మనోహర్, దుర్గేష్ లను కలిసిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్..

మన న్యూస్,తిరుపతి :మదనపల్లి డివిజన్ అంగళ్లు ఎర్రకోట హస్త కళాకారులు ఆర్థికంగా ఎదిగేందుకు కావలసిన దుకాణాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ లను రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్…

రజక వృత్తి దారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

కాకినాడ, ఆగస్ట్ మన న్యూస్ :- కూటమి ప్రభుత్వం రజకులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం డిమాండ్ చేసింది. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో హామీలు ఇచ్చిన విధంగా రజకులకు రక్షణ చట్టం, కార్పొరేషన్ ద్వారా రుణాలు,…

దళితులపై కూటమి హయాంలో పెరిగిన దాడులు లిక్కర్ స్కామ్లో అందరూ జైలుకే – కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్

ఖనిజాల అప్పగింత కోసం ఆదివాసీలపై అరాచకంబీజేపీ హయాంలో 14.50 లక్షల కోట్ల రుణ మాఫీలో లక్ష కోట్ల అవినీతి ఈవీఎం ట్యాంపరింగ్ల వల్లే బీజేపీ విజయం___2029లో కేంద్రంలో కాంగ్రెస్ విజయం ఖాయం సిడబ్లుసి మాజీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి చింతా…

కార్మికుల సంక్షేమం, అభివృద్ధి, బలోపేతం చేయడమే లక్ష్యం……

కార్మికుల పక్షాన నిలబడే ఏకైక ట్రేడ్ యూనియన్ బి ఎం ఎస్ఏ రాజకీయ పార్టీకి బి ఎం ఎస్ అనుసంధానం కాదు…… మరో 6 నెలల్లో జిల్లాలో 1500 కు సభ్యత్వం చేస్తాం…భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షులు ఆకుల సతీష్…

బెంగాల్ వరి నాట్లతో ఎకరానికి మూడువేలు ఆదా – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 6:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో సాంప్రదాయ వరి నాట్లు కంటే వరుసలలో కుదురుకి ఒకటి లేదా రెండు మొనలు చివరలు తుంచి నాటుకుంటే ఖర్చు తగ్గడమే కాకుండా దిగుబడి కూడా పెరుగుతుందని చీడపీడల ఉధృతి…

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///
ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి
ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.
వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్
ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు