రైతుల పంటలకు గిట్టుబాటు ధర ఏదీ మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర
మన ధ్యాస ప్రతినిధి సాలూరు నవంబర్ 24:-రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక తీవ్రంగా నష్టపోతున్నారని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర అన్నారు.ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు అందడం లేదని చెప్పారు.ప్రత్తి క్వింటాలుకు మద్దతు ధర 8000…