టిడిపి ప్రభుత్వం చెబుతున్న అబద్దాలు, చేస్తున్న మోసాలను ఆదారాలతో సహా వివరించిన వైఎస్ఆర్సిపి నెల్లూరు నగర ఇంచార్జ్ మరియు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.
మనన్యూస్,నెల్లూరు:వైసీపీ సిటీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ప్రజలకు టీడీపీ చెబుతున్న అబద్దాలను వివరించారు…. శాసనమండలి సాక్షిగా టిడిపి నేతలు.. చెప్పిన…