శ్రీ అంకాలమ్మ తల్లి ఆలయంలో టిడిపి నాయకుల ప్రత్యేక పూజలు.
వరికుంటపాడు, జనవరి 03,మన న్యూస్,(నాగరాజు కె). వరికుంటపాడు మండల పరిధిలోని పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ అంకాలమ్మ తల్లి ఆలయంలో శనివారం పౌర్ణమి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గోత్రనామాలతో…