శ్మశానవాటికను కాపాడండి అంతు కమిషనర్,ఎమ్మార్వోకు వినతి
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం పట్టణం డిగ్రీ కళాశాల వెనుక సాయిబాబా మెట్ట దిగువ గల స్మశాన భూమిని కొందరు ఆక్రమణలకు పల్పడుతున్నారని ఏలేశ్వరం పట్టణ వార్డు కౌన్సిలర్సబ్యులు ఎండగుడి నాగబాబు కమిషనర్, మండల తహసీల్దార్ కు పిర్యాదు చేసారు,ఏలేరు…