వరుపుల తమ్మయ్య బాబు కుటుంబాన్ని పరామర్శించిన – పళ్లంరాజు
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:వరుపుల తమ్మయ్య బాబు కుటుంబాన్ని పరామర్శించిన ఎం ఎం పల్లం రాజు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, అందరి అప్యాయతను చూరగొన్న వరుపుల తమ్మయ్య బాబు ఇటీవల స్వర్గస్తులైన సంగతి మనందరికీ విదితమే. ఎం ఎం పళ్లంరాజు…