ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ను సస్పెండ్ కాదు ఉద్యోగం నుండి డిస్మిస్ చేయాలని సిపిఐ ఎంఎల్ ధర్నా

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం నగర పంచాయతీలో 20 వేల రూపాయల లంచంతో ఏసీబీ వారికి పట్టుబడ్డ. ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ను తాత్కాలికంగా సస్పెండ్ చేయడం కాదు ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తూ…

మార్స్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో 900 మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: పర్యావరణ పరిరక్షణ లో భాగంగా మార్స్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మరియు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. మార్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధినేత అడపా దుర్గారావు…

నేటితో డిగ్రీ ప్రవేశాలకు ముగింపు ప్రిన్సిపల్

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కొరకు, 26-08-2025 ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ కు చివరి తేదీగా ఉన్నత విధ్య మండలి ప్రకటించినదని. విద్యార్థులందరు రిజిస్ట్రేషన్…

ఏలేశ్వరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా జ్యోతుల (వీరాస్వామి) పెదబాబు

మన న్యూస్ ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంవద్ద స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అధ్యక్షతన ఏలేశ్వరం మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం చేపట్టారు.ఈ సమావేశంలో ఏలేశ్వరం మండలంలో పార్టీ స్థితిగతులపై చర్చించారు.మండల తెలుగుదేశం పార్టీ…

ఏలేశ్వరంలో మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: పట్టణంలో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలను ఏలేశ్వరం చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చిరంజీవి ఫ్యాన్స్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ చీరంజీవి…

విద్యార్థులు వ్యవస్థాపకులుగా మారాలి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ప్రిన్సిపల్ డాక్టర్ సునీత ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఉచితర శిక్ష అభియాన్ పథకంలో భాగంగా 2025 నేషనల్ వర్క్ షాప్ ను హైబ్రిడ్ మోడ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…

ఏసీబీ వలకు చిక్కిన ఏలేశ్వరం నగరపంచాయతీకమిషనర్, డేటా ఎంట్రీ ఆపరేటర్

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏసీబీ వలలో ఏలేశ్వరం కమిషనర్ కమీషన్ల కోసం కాంట్రాక్టర్ ని వేధిస్తున్న కమిషనర్ పై రాజమండ్రి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మున్సిపల్ కాంట్రాక్టర్ తొండారపు రాజబాబు మున్సిపల్ కి సంబంధించిన కాంట్రాక్టు…

నేడు ఏలేశ్వరం డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ వర్క్ షాప్

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆద్వర్యంలో జాతీయ వర్క్ షాప్ ను స్థానిక లారీ వొనెర్స్ అస్సోసియేసన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేస్తున్నారని కళాశాల ప్రిన్సిపల్ డి.సునీత విలేకరుల సమావేశమలో తెలిపారు.ప్రధానమంత్రి ఉచ్ఛతర శిక్షా అభియాన్…

వి.ఆర్.ఒను సత్కరించిన ప్రకృతి పరిరక్షణ సంఘం సభ్యుల

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ విఆర్ ఒగా అవార్డు పొందిన అవసరాల కిషోర్ ను ఏలేశ్వరం ప్రకృతి పరిరక్షణ సంఘం సభ్యులు మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు, ప్రముఖ…

ఈ నెల 30న విజయవాడలో జరుగు సంచార జాతుల మహాసభకు తరలిరండి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం పట్టణం లో పైల సుభాష్ చంద్ర బోస్ ఆదేశాల మేరకు, ఏలేశ్వరం మండల బీజేపీ అధ్యక్షులు పైలా అయ్యప్ప ఆధ్వర్యంలో,స్థానిక లచ్చారావు కాలనీ లో నివసిస్తున్న సంచార జాతులు బేడా, బుడుగ,…

You Missed Mana News updates

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ
ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు
నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…
పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..
ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..