ఎర్రవరం లో ఘనంగా హనుమంత్ జయంతి వేడుకలు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలంలోని ఎర్రవరం గ్రామంలో ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎర్రవరం లో ప్రసన్నాంజనేయ స్వామిఆలయం, గురువారం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హనుమాన్ విగ్రహానికి అభిషేకాలు, పూజా…
లింగంపర్తి లో డ్వాక్రా సంఘాల మహిళలకు అవగాహన సదస్సు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం లింగపర్తి గ్రామంలో సత్రం పంపు క్రిష్ణాలయం వీధిలో డ్వాక్రా సంఘాల మహిళలకు ఏపీఎం సరస్వతి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం అవగాహన సదస్సును నిర్వహించారు.ఈ అవగాహన సదస్సుకు డి ఆర్ డి…
విద్యుత్ సరఫరా అంతరాయం
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలంలోని పలు గ్రామాలలో ఈనెల 24 న శుక్రవారంనాడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ ఏ.ఈ జి.సూర్యనారాయణ తెలిపారు.ఏలేశ్వరం సబ్ స్టేషన్ నందు మరమ్మత్తులు చేయు నిమిత్తం మండలంలోని…
ఎమ్మెల్యే సత్యప్రభని కలిసి సన్మానించిన మండలం రేషన్ డీలర్లు
ఎండియు వ్యవస్థ రద్దు చేయడంతో హర్షాతిరేకాలు మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్: అన్ని వర్గాల వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు.రేషన్ డోర్ డెలివరీ వ్యానులను రద్దుచేసి రేషన్ డిపోలకు రేషన్ సరుకులు…
వైసిపి కాకినాడ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా దలే చిట్టిబాబు
మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్: ప్రత్తిపాడు మండలం పెద్ద శంకర్లపూడి గ్రామానికి చెందిన వైసిపి నేత,అన్నవరం పాలకమండలి సభ్యులు దలే చిట్టిబాబుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీలో స్థానం కల్పించారు.రాష్ట్ర వైసిపి అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి…
రాష్ట్ర ఎస్టి సెల్ కమీషన్ కమిటీ చైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డిని కలిసిన బిజెపి నాయకులు
మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్: రాష్ట్ర ఎస్టి సెల్ కమీషన్ కమిటీ చైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డిని భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా పూర్వ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్,కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్…
ఏలేశ్వరం ప్రింట్ మీడియా సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం ప్రింట్ మీడియా సంఘం ఆర్థిక సహకారంతో,వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో సోమవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో…
వరుపుల రాజా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించినఎమ్మెల్యే సత్యప్రభ
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ ఏలేశ్వరం జూనియర్ కళాశాల మైదానంలో దివంగత నేత స్వర్గీయ వరుపుల జోగిరాజు(రాజా) జ్ఞాపకార్థం కాలేజీ గ్రౌండ్ టీం, బొదిరెడ్డి గోపి యువసేన ఆద్వర్యంలో నిర్వహిస్తున్న రాజా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన…
వైసిపి కాకినాడ జిల్లా కార్యాచరణ కార్యదర్శిగా బీశెట్టి అప్పలరాజు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీలో యర్రవరం గ్రామ సర్పంచ్ బీశెట్టి అప్పలరాజుకు స్థానం కల్పించారు.రాష్ట్ర వైసిపి అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం,నియోజకవర్గ…
జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎలియాజర్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ పెరటి తోటలపై శిక్షణ
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ (డిపిఎం) జె.ఎలియాజర్ ఆధ్వర్యంలో రింగ్స్ లో పెరటి తోట ను పెంచే విధానంపై శిక్షణను ఇచ్చారు. ఇంటి వద్ద ఖాళీ ప్రదేశంలో రింగులు…