అర్బన్ పీహెచ్సీలో జాతీయ డెంగ్యూ దినోత్సవం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ :పట్టణంలోని స్థానిక కృష్ణాలయం వీధి అర్బన్ పీహెచ్సీలో ఆస్పత్రి ప్రధాన వైద్యురాలు ఎం సౌభాగ్య సరోజ జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆస్పత్రి సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా…

కాకినాడలో తిరంగా యాత్రలో పాల్గొన్న ప్రత్తిపాడు నియోజకవర్గ బిజెపి నేతలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఉగ్రవాదులకు,పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ ద్వారా గుణపాఠం చెప్పిన భారత త్రివిధ దళాలకు,ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సంఘీభావంగా శుక్రవారం కాకినాడ మెయిన్ రోడ్ టుటౌన్ నుండి మసీద్ సెంటర్ వరకు జరిగిన…

కోతుల బెడద తప్పించిన.. అధికారులు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో కోతుల స్వైర విహారంతో ప్రజలు భయాందోళలు చెందుతున్నారు. కోతులు గుంపులుగా చేరి,ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.నివాసాల్లో చొరబడి తినే తినుబండరాలు సైతం అవి లాక్కునిపోతున్నాయి వస్తువులు ఎత్తుకుపోతున్నాయని పలువురు…

ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చలివేంద్రం ప్రారంభం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్ పుట్టినరోజు సందర్భంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చైర్మన్ వాగు రాజేష్,ఆస్పత్రి సూపర్డెంట్ శైలజా శనివారం…

ఘనంగా ప్రభుత్వ ఆసుపత్రి చైర్మన్ పుట్టినరోజు వేడుకలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్ పుట్టినరోజు వేడుకలను ఆస్పత్రి సిబ్బంది ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శైలజ పుష్పగుచ్చం ఇచ్చి చైర్మన్ కు…

కార్మిక,కర్షకులందరూ ఏకీకృతం కావాలి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ :కార్మికులందరూ ఎగతాటిపై కొచ్చి,సమన్వయంతో తమ సమస్యలకు పరిష్కారాలు సాధించుకోవాలని స్థానిక తెదేపా నాయకులు మూది నారాయణస్వామి పిలుపునిచ్చారు.గురువారం నాడు కార్మిక దినోత్సవం సందర్భంగా మార్కెట్ కార్మిక యూనియన్,తొట్టి రిక్షా కార్మిక యూనియన్ సభ్యులతో…

ఏలేశ్వరంలో ఘనంగా మేడే ఉత్సవాలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే పురస్కరించుకొని సిపిఎం, సి ఐ టి యు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. సిఐటియు అనుబంధ క్వారీలారీ వర్కర్స్ యూనియన్ భవనం నుండి…

వేసవి శిబిరం విజ్ఞాన వికాసం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా గ్రంథాలయానికి వచ్చి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని స్థానిక గ్రంథాలయ గ్రంథపాలకుడు కవికొండల సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులు ఏ.కృష్ణమోహన్ ఆదేశాలతో ఏలేశ్వరం నందు…

ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో గత ఎనిమిది గురువారం మజ్జిగ వితరణ కార్యక్రమం చేపట్టారు.ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం అధ్యక్షులు,వైద్యులు సఖిరెడ్డి విజయబాబు మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు…

పదవి విరమణ పొందిన ఆర్టీసీ ఉద్యోగికి ఘన సన్మానం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రతి ఉద్యోగి పదవి విరమణ అనంతరం తాను పనిచేసిన సంస్థకు తమ అమూల్యమైన సూచనలు సలహాలు అందించాలని ఏలేశ్వరం ఆర్టీసీ డిపో మేనేజర్ జి వి సత్యనారాయణ కోరారు. స్థానిక ఆర్టీసీ డిపోలో…

You Missed Mana News updates

బక్రీద్ పండుగ వేడుకలు
కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితతో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భేటీ
నెల్లూరులో చివరి దశకు చేరుకున్న  విఆర్ హైస్కూల్ ఆధునికరణ  పనులు
నెల్లూరులో దేశంలోనే రోల్ మోడల్ గా విఆర్ హైస్కూల్ ఉండబోతుంది…….. పొంగూరు షరీణి
గూడూరులో ఒక్క కేసులో రిమాండ్ లో ఉండి బెయిల్  పై రిలీజైన వైసిపి కార్యకర్తలు
గూడూరులో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సి.ఆర్ రెడ్డి పేరు మీద ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పౌష్టికాహార పంపిణీ