Author: CHITTOORMANANEWS

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన వైసిపి యువనాయకులు మహేంద్ర, జగదీశ్

బంగారుపాళ్యం, మనధ్యాస,జనవరి6 రిపోర్టర్ కమల్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలానికి చెందిన వైఎస్సార్ పార్టీ జిల్లా మాజీ యువత ఉపాధ్యక్షుడు కొత్తపల్లి మహేంద్ర,మండల…

పూతలపట్టు నియోజకవర్గం ఎక్స్ ఎమ్మెల్యే సమన్వయకర్త డా|| సునీల్ కుమార్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వైసిపి యువ నాయకులు.

బంగారుపాళ్యం, మనధ్యాస, జనవరి 1 రిపోర్టర్ :కమల్ పూతలపట్టు నియోజకవర్గం ఎక్స్ ఎమ్మెల్యే సమన్వయకర్త డా|| సునీల్ కుమార్ కి,ఆయన సతీమణి మమత ని,వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది .ఇందులోవైస్ ఆర్…

వైయస్సార్సీపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ లలితా థామస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైసిపి యువనేతలు

బంగారుపాళ్యం, మనధ్యాస,జనవరి1 చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్ పార్టీ రాష్ట్ర నాయకురాలు లలిత థామస్ కు మండలానికి చెందిన వైసిపి యువనాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో…

ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం

బంగారుపాళ్యం, మనధ్యాస, డిసెంబర్ 21 చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం, తుంబకుప్పం సర్పంచ్ లీలావతమ్మ కుమారుడు వైయస్సార్సీపీ పార్టీ యువ నాయకుడు మంజునాథ్ ఆధ్వర్యంలో పలమనేరు కు చెందిన అక్షర మానస వికలాంగులకు, అన్నదాన కార్యక్రమాన్ని ఏపీ మాజీ సీఎం వైయస్…

కల్లూరుపల్లె లో ఘనంగా జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు

బంగారు పాళ్యం,మన ద్యాస, డిసెంబర్ 21 కల్లూరు పల్లె గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఆదివారం సాయంత్రం ఘనంగా జరుపుకున్నారు. మండల వైకాపా అధికార ప్రతినిధి, RCDS…

గుండ్లకట్టమంచిలో ఘనంగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

బంగారు పాళ్యం, మనధ్యాస, డిసెంబర్ 21 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలంలోని గుండ్లకట్టమంచి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైఎసార్ పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కె.దినకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా గ్రామస్తులతో…

బాస్కెట్ బాల్ లో రాణిస్తున్న 4వ తరగతి విద్యార్థి ఇ. వివన్

బంగారుపాళ్యం, మన ధ్యాస,డిసెంబర్ 18 పిట్ట కొంచం కూత గణం అన్నట్లు 4వ తరగతి చదువుతున్న ఇ.వివన్ చిత్తూరు నారాయణ స్కూల్లో చదువుకుంటూ క్రీడల్లో రాణిస్తున్నాడు.ఇప్పటికే స్టేట్ రోలర్ బాస్కెట్ బాల్ విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన పోటీలలో రాష్ట్రస్థాయిలో రెండవ…

తలారి దేవరాజులు కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీటీసీ సభ్యురాలు స్వాతి కమలాపతిరెడ్డి.

బంగారుపాళ్యం,మనధ్యాస, డిసెంబర్ 16 ఈ నెల 5వ తేదీన అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందిన బంగారుపాళ్యం మండలం కల్లూరుపల్లె తలారి దేవరాజు కుటుంబ సభ్యులను మంగళవారం సాయంత్రం కల్లూరుపల్లి ఎంపీటీసీ సభ్యురాలు స్వాతి కమలాపతిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…

సిద్దేశ్వరస్వామి కొండకు పోటెత్తిన భక్తులు

బంగారుపాళ్యం,మనధ్యాస, డిసెంబర్ 15 చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, బెంగళూరు చెన్నై జాతీయ రహదారి, కె.జి.సత్రం వద్ద కొండపై వెలసిన శ్రీపార్వతి సమేత సిద్దేశ్వరస్వామి వారి దర్శనానికి తమిళ కార్తీకనెల ఆఖరి సోమవారం కావడంతో శివుని భక్తులు పోటెత్తారు.స్వామివారికి అభిషేకాలు,…

పీఈఎస్ కు దక్కిన నెంబర్ వన్ ర్యాంకు

చిత్తూరు, మనధ్యాస, డిసెంబర్ 5 స్కూల్ మెరిట్ అవార్డ్స్ – 2025 లో భాగంగా శుక్రవారం బెంగళూరులో ఇండియా టాప్ స్కూల్ విన్నర్స్ ను సత్కరించారు. 2,167 పాఠశాలలను సర్వే చేసి,15 రకాల పనితీరులను, 400 సిబిఎస్ఇ, ఐసిఎస్ఇ పాఠశాలలను ఎంపిక…