Author: CHITTOORMANANEWS

బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలిదగ్గుమళ్ళ ప్రసాదరావు చిత్తూరు పార్లమెంటు సభ్యులు.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడనాల వల్ల అవి మరింత బలపడి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ( ఏపీ ఎస్ డి ఎం ఏ ) సూచనల మేరకు ప్రజల అప్రమత్తంగా ఉండాలి.అతి భారీ వర్షాల నేపథ్యంలో…

కట్టమంచి హరిణి రెడ్డికి జన్మదినశుభాకాంక్షలు.    

చిత్తూరు, మనధ్యాస, అక్టోబర్ 12 కట్టమంచి హరిణి రెడ్డి జన్మదినం సందర్భంగా ఉదయం వారి స్వగ్రామం నందు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన రెడ్డి జేఏసీ కుటుంబ సభ్యులు. తదనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ నందు సుమారు 50 మందికి ప్రసవించిన తల్లులకు, బిడ్డలకు…

బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో కరపత్రాల ఆవిష్కరణ.

బంగారుపాళ్యం, మన ధ్యాస, అక్టోబర్ 8అక్టోబర్ 15 బంగారు పాళ్యం మార్కెట్ యార్డులో జరిగే మామిడి రైతుల ఆక్రందన సభ జయప్రదం చేయాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతు సంఘం ఆధ్వర్యంలో బుదవారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగ మామిడి…

బంగారుపాళ్యం మండల నాయకులను ఘనంగా సన్మానించిన ముభారఖ్

బంగారుపాళ్యం మండలం, తగువారిపల్లె గ్రామానికి చెందిన ముబారక్ కు ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి మండల కమిటీలో సెక్రటరీ పోస్ట్ వరించడం జరిగినది. ఈ సందర్భంగా ముబారక్ మాట్లాడుతూ సామాన్య కార్యకర్తనైన నాకు పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్ పార్టీ…

అక్టోబర్ 15 న బంగారుపాళ్యంలో మామిడి గర్జన సభ ఆఖిల పక్ష పార్టీల తోడ్పాటుతో నిర్వహణ

బంగారుపాళ్యం, మనధ్యాస, అక్టోబర్ 3 గత మూడు నెలలుగా మామిడి రైతుల సమస్య పరిష్కారంలో జరుగుతున్న విపరీత జాప్యాన్ని అరికట్టాలని, సత్వరం బిల్లులు చెల్లించాలని కోరుతూ ఈనెల 15న బంగారుపాళ్యంలో మామిడి రైతు గర్జన సభ నిర్వహిస్తున్నట్లు మామిడి రైతుల సంక్షేమ…

వైసీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా లలితకుమారి

చిత్తూరు,మనధ్యాస, అక్టోబర్ 2 పూతలపట్టు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే లలితకుమారి ని వైసీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబరుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో అధిష్టానం నియమించింది. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఈ పదవి రావడానికి సహకరించిన అధినేత జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి…

రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో సమావేశం

చిత్తూరు, మనధ్యాస, సెప్టెంబర్ 21 రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో రెడ్డి సమాజం యొక్క కార్యచరణ, ఇంతవరకు తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యాచరణలపై విస్తృతంగా చర్చించారు.రెడ్డి సమాజ ఐక్యత, యువత శక్తి,…

కదం తొక్కిన ఉమ్మడి చిత్తూరు జిల్లా యువజన, విద్యార్థి ,సోషల్ మీడియా విభాగాలు.

మన ధ్యాస, చిత్తూరు, సెప్టెంబర్-19 కూటమి ప్రభుత్వం తీసుకున్న వైద్య కళాశాలల ప్రవేటికరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మదనపల్లె మెడికల్ కళాశాల ప్రాంగణంలో కదం తొక్కిన ఉమ్మడి చిత్తూరు జిల్లా యువజన, విద్యార్థి ,సోషల్ మీడియా, మరియు అనుబంధ విభాగాలు. జగన్మోహన్…

బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్ 12 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెనుకబడిన తరగతులైన బీసీలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను వెంటనే అమలు పరచాలని రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్ డిమాండ్ చేశారు. ఈరోజు బీసీల 5 ప్రధాన డిమాండ్ల…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…