Author: CHITTOORMANANEWS

కోటి సంతకాలు కార్యక్రమంలో వైసిపి యువత అధ్యక్షుడు గజేంద్ర

బంగారుపాళ్యం, మన ధ్యాస,నవంబరు25. చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యం మండలం, మొగిలి పంచాయితీలోని వినాయకపురం గ్రామంలో స్థానిక నాయకులు త్యాగరాజులు మరియు బంగారుపాళ్యం మండల యువత అధ్యక్షులు గజేంద్ర ఆధ్వర్యంలో అలాగే యువత అందరూ కలిసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు…

వైయస్సార్సీపి నేతలు ముబారక్, జగదీష్ ఆధ్వర్యంలో తగ్గువారిపల్లె లో కోటి సంతకాల సేకరణ

బంగారు పాళ్యం, మన ధ్యాస, నవంబర్23 తగ్గువారిపల్లె వైయస్సార్సీపి నేతలు ముబారక్, జగదీష్ ఆధ్వర్యంలో, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.కోటి సంతకాల సేకరణ ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో వారు వివరిస్తూ…

డిసెంబర్ నెలలో తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి.

జీడి నెల్లూరు అలిమేలమ్మ దేవస్థానం ప్రాంగణం నందు మండల మామిడి రైతుల సమావేశం జి. త్యాగరాజు రెడ్డి అధ్యక్షతన. యు సందీప్ సహకారంతో జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మామిడి రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సి.మనీశ్వర్ రెడ్డి, బంగారు…

వేలాది మందిమామిడి రైతులతో డిసెంబర్ నెల లో కలెక్టర్ ఆఫీస్ ముట్టడి.

చిత్తూరు, మన ధ్యాస, నవంబర్13 చిత్తూరు ఎస్టియు ఆఫీసు నందు మామిడి రైతు సంఘం కార్యవర్గ సమావేశం మునీశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశాన్ని ఉద్దేశించిఅధ్యక్ష కార్యదర్శులు. మునీశ్వర్ రెడ్డి బంగారు మురళి మాట్లాడుతూ. మామిడి రైతులకు గుజ్జు పరిశ్రమలు 8రూపాయల…

చిత్తూరులో ఘనంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ 19వ ఆవిర్భావ దినోత్సవం.*

జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధనకు ఏపీడబ్ల్యూజేఎఫ్ రాజీలేని పోరాటాలు చేస్తోంది. చిత్తూరు, మనధ్యాస, నవంబర్ 5. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( ఏపీడబ్ల్యూజేఎఫ్ ) 19 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బుధవారం ఉదయం స్థానిక ఎమ్మెస్సార్ మున్సిపల్ కాంప్లెక్స్…

ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కార్యవర్గం తీర్మానించింది. శనివారం జిల్లా కార్యాలయంలో ఏపీడబ్ల్యుజేఎఫ్ కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు ప్రకాష్ అధ్యక్షతన జరిగింది. జర్నలిస్టుల సమస్యలపై రాజి లేని పోరాటం నిర్వహిస్తున్న యూనియన్ ఆవిర్భావ…

బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలిదగ్గుమళ్ళ ప్రసాదరావు చిత్తూరు పార్లమెంటు సభ్యులు.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడనాల వల్ల అవి మరింత బలపడి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ( ఏపీ ఎస్ డి ఎం ఏ ) సూచనల మేరకు ప్రజల అప్రమత్తంగా ఉండాలి.అతి భారీ వర్షాల నేపథ్యంలో…

కట్టమంచి హరిణి రెడ్డికి జన్మదినశుభాకాంక్షలు.    

చిత్తూరు, మనధ్యాస, అక్టోబర్ 12 కట్టమంచి హరిణి రెడ్డి జన్మదినం సందర్భంగా ఉదయం వారి స్వగ్రామం నందు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన రెడ్డి జేఏసీ కుటుంబ సభ్యులు. తదనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ నందు సుమారు 50 మందికి ప్రసవించిన తల్లులకు, బిడ్డలకు…

బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో కరపత్రాల ఆవిష్కరణ.

బంగారుపాళ్యం, మన ధ్యాస, అక్టోబర్ 8అక్టోబర్ 15 బంగారు పాళ్యం మార్కెట్ యార్డులో జరిగే మామిడి రైతుల ఆక్రందన సభ జయప్రదం చేయాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతు సంఘం ఆధ్వర్యంలో బుదవారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగ మామిడి…

బంగారుపాళ్యం మండల నాయకులను ఘనంగా సన్మానించిన ముభారఖ్

బంగారుపాళ్యం మండలం, తగువారిపల్లె గ్రామానికి చెందిన ముబారక్ కు ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి మండల కమిటీలో సెక్రటరీ పోస్ట్ వరించడం జరిగినది. ఈ సందర్భంగా ముబారక్ మాట్లాడుతూ సామాన్య కార్యకర్తనైన నాకు పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్ పార్టీ…