పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే తెలుగుదేశం పార్టీ ధేయం..అంటున్న పొలంపాడు టీడీపీ సీనియర్ నాయకులు కల్లూరి చంద్రమౌళి…!!!!
కలిగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే టిడిపి ప్రభుత్వం పని చేస్తుందని, కలిగిరి మండల అభివృద్ధి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కే సాధ్యమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వృద్ధులకు మహిళలకు వితంతువులకు 4000 వేల రూపాయలు…