Author: CHITTOORMANANEWS

బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో కరపత్రాల ఆవిష్కరణ.

బంగారుపాళ్యం, మన ధ్యాస, అక్టోబర్ 8అక్టోబర్ 15 బంగారు పాళ్యం మార్కెట్ యార్డులో జరిగే మామిడి రైతుల ఆక్రందన సభ జయప్రదం చేయాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతు సంఘం ఆధ్వర్యంలో బుదవారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగ మామిడి…

బంగారుపాళ్యం మండల నాయకులను ఘనంగా సన్మానించిన ముభారఖ్

బంగారుపాళ్యం మండలం, తగువారిపల్లె గ్రామానికి చెందిన ముబారక్ కు ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి మండల కమిటీలో సెక్రటరీ పోస్ట్ వరించడం జరిగినది. ఈ సందర్భంగా ముబారక్ మాట్లాడుతూ సామాన్య కార్యకర్తనైన నాకు పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్ పార్టీ…

అక్టోబర్ 15 న బంగారుపాళ్యంలో మామిడి గర్జన సభ ఆఖిల పక్ష పార్టీల తోడ్పాటుతో నిర్వహణ

బంగారుపాళ్యం, మనధ్యాస, అక్టోబర్ 3 గత మూడు నెలలుగా మామిడి రైతుల సమస్య పరిష్కారంలో జరుగుతున్న విపరీత జాప్యాన్ని అరికట్టాలని, సత్వరం బిల్లులు చెల్లించాలని కోరుతూ ఈనెల 15న బంగారుపాళ్యంలో మామిడి రైతు గర్జన సభ నిర్వహిస్తున్నట్లు మామిడి రైతుల సంక్షేమ…

వైసీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా లలితకుమారి

చిత్తూరు,మనధ్యాస, అక్టోబర్ 2 పూతలపట్టు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే లలితకుమారి ని వైసీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబరుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో అధిష్టానం నియమించింది. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఈ పదవి రావడానికి సహకరించిన అధినేత జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి…

రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో సమావేశం

చిత్తూరు, మనధ్యాస, సెప్టెంబర్ 21 రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో రెడ్డి సమాజం యొక్క కార్యచరణ, ఇంతవరకు తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యాచరణలపై విస్తృతంగా చర్చించారు.రెడ్డి సమాజ ఐక్యత, యువత శక్తి,…

కదం తొక్కిన ఉమ్మడి చిత్తూరు జిల్లా యువజన, విద్యార్థి ,సోషల్ మీడియా విభాగాలు.

మన ధ్యాస, చిత్తూరు, సెప్టెంబర్-19 కూటమి ప్రభుత్వం తీసుకున్న వైద్య కళాశాలల ప్రవేటికరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మదనపల్లె మెడికల్ కళాశాల ప్రాంగణంలో కదం తొక్కిన ఉమ్మడి చిత్తూరు జిల్లా యువజన, విద్యార్థి ,సోషల్ మీడియా, మరియు అనుబంధ విభాగాలు. జగన్మోహన్…

బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్ 12 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెనుకబడిన తరగతులైన బీసీలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను వెంటనే అమలు పరచాలని రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్ డిమాండ్ చేశారు. ఈరోజు బీసీల 5 ప్రధాన డిమాండ్ల…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య గారి పుట్టినరోజు వేడుకలలో ఉదయగిరి నియోజకవర్గం TDP SC సెల్ నాయకులు…………

ఉదయగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): వర్ల రామయ్య గారి పుట్టినరోజు సందర్బంగావిజయవాడ లోని వర్ల రామయ్య గారి నివాసం నందు ఈరోజు అనగా 01-08-2025 జరిగిన జన్మదిన వేడుకలో ఉదయగిరి నియోజకవర్గం ఎస్సీ సెల్ నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి సాళువ తో సత్కరించి పుష్ప…

దుత్తలూరు ఏసీ కాలనీలో స్పౌజ్ పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

దుత్తలూరు,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): ఉదయగిరి నియోజకవర్గానికి 696స్పౌజ్ పెన్షన్లు మంజూరైనట్లు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తెలిపారు. శుక్రవారం దుత్తలూరు మండలం ఏసీ కాలనీ నందు స్పౌజ్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొని అవ్వ తాతలకు, అక్క చెల్లెమ్మలకు…