Author: CHITTOORMANANEWS

ఉత్తమ పోస్టల్ బీపీఎంగా ఎంపికైన ఎ.అరుణ.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సిందియా చేతుల మీదుగా అందుకున్న వార్డు. బంగారుపాళ్యం, మనధ్యాస,ఫిబ్రవరి 23. రిపోర్టర్: కమల్ రెడ్డి 2024–2025 ఆర్థిక సంవత్సరానికి కరిడివారిపల్లి గ్రామానికి చెందిన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఎ.అరుణ ఉత్తమ…

అంకాల పరమేశ్వరి అమ్మవారి అమావాస్య పూజ

ముఖ్య అతిథులుగా హాజరైన ఎన్నారై టీడీపీ యువనాయకుడు ఎన్. పి విక్రమ్ బంగారుపాల్యం ,మనధ్యాస, ఫిబ్రవరి 17. రిపోర్టర్ కమల్ రెడ్డి. పూతలపట్టు నియోజకవర్గం ,బంగారుపాళ్యం మండలం ,మడుపోలూరు సమీపంలోని వసంతాపురంలో వెలసిన శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారి అమావాస్య పూజ…

గురుకుల పాఠశాలలో తాగునీటి బోరు రిపేర్ చేయించిన దాత ఎన్నారై (లండన్) వల్లేరు కళ్యాణ్.

బంగారుపాళ్యం, మనధ్యాస, ఫిబ్రవరి11. రిపోర్టర్ :కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ఆంట్రప్రదేశ్ గిరిజన సంక్షే మగురుకుల పాఠశాలలో (బాలురు)బోరు బావి రిపేరు ఉన్నదని ఎన్నారై వల్లేరు కళ్యాణ్ ని సంప్రదించగా వారు వెంటనే సృందించి విద్యార్థులు నీరు…

రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ‘పీఈఎస్’ విద్యార్థులు.

యాదమరి, మనధ్యాస, ఫిబ్రవరి 9 రిపోర్టర్: కమల్ రెడ్డి చిత్తూరు నగరంలోని మెసానిక్ గ్రౌండ్ వేదికగా ఆదివారం అండర్ -18 స్టేట్ లెవెల్ బాస్కెట్ బాల్ సెలక్షన్స్ జరిగాయి. ఈ సెలక్షన్స్లో చిత్తూరు, తిరుపతి, పలమనేరు, పుంగనూరు, మదనపల్లి తదితర ప్రాంతాల…

ప్రెస్ క్లబ్ లో మహా న్యూస్ రిపోర్టర్ బాలాజీ పుట్టినరోజు వేడుకలు

బంగారుపాళ్యం,మన ధ్యాస,ఫిబ్రవరి 9. రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కె.బాలాజీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కోసి అందరికి పంచిపెట్టారు.అనంతరం బాలాజీ ని సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో…

ఎ.పి.యస్.ఆర్.టి.సి చైర్మన్ కొనకళ్ళ నారాయణ ను సన్మానించిన బుసా నాగరాజు గౌడ్.

బంగారుపాళ్యం. మన ధ్యాస ,ఫిబ్రవరి 9. రిపోర్టర్ కమల్ రెడ్డి ఎ.పి.యస్.ఆర్.టి.సి.చైర్మన్ కొనకళ్ల నారాయణ రావు సోమవారం విజయవాడ లో వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించిన ఎ.పి.గీతకార్పోరేషన్ మాజీ చైర్మన్ తాతా జయప్రకాష్ నారాయణ గౌడ్,చిత్తూరు…

కర్ణాటక, కేరళ ధర్మ ప్రచారణ యువసేన సభ చైర్మన్ కె. గోపి వారిని ఘనంగా సన్మానించిన ఆంధ్ర ప్రదేశ్ గౌడ్ సంఘం కార్యదర్శి బుస్సు నాగరాజ గౌడ్*

బంగారు పాల్యం, మనధ్యాస ,ఫిబ్రవరి 6. రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా ఈడిగ గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు, కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం పాలక మండలి మాజీ డైరెక్టర్, అలాగే కర్ణాటక–కేరళ రాష్ట్రాల నారాయణ గురు…

మహా గణపతి దేవాలయ కుంభాభిషేకం మహోత్సవం

బంగారుపాల్యం , మనధ్యాస ఫిబ్రవరి 6. రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారుపాలెం మండలం తగ్గువారిపల్లి పంచాయతీ పద్మావతి నగర్ వద్ద నూతనంగా నిర్మించిన శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ మహా కుంభాభిషేక మహోత్సవం 06-2-…

అర్దగిరి బోర్డు సభ్యురాలు రాధిక ను సన్మానించిన జనసేన నాయకులు ఆవుల శాంతమూర్తి.

బంగారుపాల్యం , మనధ్యాస ,ఫిబ్రవరి 6 రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం అరగొండ సమీపంలోని అర్దగిరి కొండపై వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం పాలక మండలి సభ్యురాలుగా నియమించబడిన జనసేన పార్టీకి…

అర్దగిరి పాలక మండలి చైర్మన్ ఎ.రఘుపతి ని సన్మానించిన జనసేన సీనియర్ నాయకులు ఆవుల శాంతమూర్తి

బంగారు పాల్యం, మన ధ్యాస, ఫిబ్రవరి 6. రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి మండలం, అరగొండ సమీపంలోని అర్దగిరి కొండపై వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా నియమించబడిన…