పరిశ్రమలలో రసాయనిక ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన జాగ్రత్త చర్యలు పాటించాలి – గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా

గూడూరు, మన న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్మాగారాల విభాగం ఆధ్వర్యం లో గూడూరు డివిజన్ స్థాయి ఎల్‌సిజి కమిటీ(రసాయన ప్రమాదాలు- అత్యవసర ప్రణాళిక, సంసిద్ధత, ప్రతిస్పందన సమూహం) సమావేశం మంగళవారం సబ్ కలెక్టర్, ఎల్ సీ జీ చైర్మన్ రాఘవేంద్ర మీనా అధ్యక్షతన స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగింది.ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమలలో రసాయనిక ప్రమాదాల సమయాలలో కార్మికులు, ప్రజల భద్రత, ఆరోగ్యం గురించి తీసుకోవలసిన భధ్రతా చర్యలను గురించి చర్చించారు.అత్యవసర పరిస్థితి లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఆయన వివరించారు.ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్,ఎల్ సీ జీ మెంబర్ కన్వీనర్ ఎన్ శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమల ద్వారా
రసాయన ప్రమాదాలను ఎదుర్కోవటానికి, రసాయన ప్రమాదాల ప్రణాళిక, సంసిద్ధత తగ్గించడంలో ప్రయత్నాలను సమన్వయం చేయడానికి స్థానిక సంక్షోభ సమూహం(ఎల్ సీ జీ) పారిశ్రామిక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుందన్నారు. ఈ సమావేశం లో లో గూడూరు అగ్నిమపక శాఖ అధికారి డివి రమణయ్య,ఎంపీడీఓ,వైద్య సిబ్బంది డాక్టర్ రోహిత్ రెడ్డి, డాక్టర్ రేష్మ,జ్యోతి,కలర్ షైన్ ప్రతినిధులు డిపి సింగ్,జయశ్రీ, సునీల్ రెడ్డి ,లోకేష్,విజయ్ కుమార్, ఎల్ సీ జీ సభ్యులు ఉడతా శరత్ యాదవ్, సూర్య ప్రతాప్ రాయల్, జానా సుధీర్, పెంచలయ్య తదితరులు పాల్గొనారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…