సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టులో జాతీయ లోక్ ఆధాలత్. రాజీ విధానం రాజ మార్గం

మన న్యూస్ సింగరాయకొండ:-

దేశవ్యాప్తంగా అన్ని కోర్టు పరిధిలో నిర్వహిస్తున్న జాతీయ లోక్ ఆధాలాత్ కార్యక్రమంలో బాగాంగ నిన్న శనివారం సింగరాయకొండ సివిల్ కోర్ట్ నందు లోక్ ఆధాలాత్ నిర్వహించిన అనంతరం న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జూనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వరరావు ఈసందర్బంగా మాట్లాడుతూ
రాజీ చేయదగిన సివిల్ కేసులు త్వరతగతిన పరిష్కరించుటకు మూడు నెలలకు ఒకసారి దేశ వ్యాప్తంగా మెగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని, ఇక్కడ రాజీ పడిన కేసులు మళ్లీ అప్పిలు చేయుటకు వీలుకాదని, కనుక కక్షిదారులు ఈ అవకాశం వినియోగించుకోవాలని తెలియజేసారు.కార్యక్రమానికి సింగరాయకొండ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సన్నిబోయిన శ్రీనివాసులు అధ్యక్షత వహించి కొండేపి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన కక్ష దారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, రాజీవిధానమే రాజీమార్గమని అన్నారు.కార్యక్రమ అనంతరం లోక్ ఆధాలత్ కు హాజరైన వారికి మధ్యాహ్నం భోజన వసతి ఏర్పాటు చేశారు.కార్యక్రమములో న్యాయ వాదులు హరి కోటేశ్వరరావు, కె వెంకట నరసింహారావు, బి వెంకటేశ్వర్లు,పంతగాని వెంకటేశ్వర్లు,రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ప్రమాద బాధితుడికి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పదివేల రూపాయలు ఆర్థిక సహాయం..!

కొండాపురం,,మనన్యూస్ : కొండాపురం మండలం సాయి పేట గ్రామానికి చెందిన బృగుమల మహేష్ ఇటీవల విద్యుత్ ఘాతుకంతో షాక్ కు గురై రెండు చేతులు కాళ్లు, చచ్చుబడిపోయి, మంచానికి పరిమితమై చికిత్స పొందుతున్నారు. స్థానిక నాయకుల ద్వారా సమాచారం అందుకున్న ఉదయగిరి…

రాష్ట్రం ప్రగతి బాటలో కూటమి పాలన…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు (శివ)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

విద్యార్థుల మధ్య అమృత్ జయంతి వేడుకలు.

విద్యార్థుల మధ్య అమృత్ జయంతి వేడుకలు.

ప్రమాద బాధితుడికి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పదివేల రూపాయలు ఆర్థిక సహాయం..!

ప్రమాద బాధితుడికి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పదివేల రూపాయలు ఆర్థిక సహాయం..!

రాష్ట్రం ప్రగతి బాటలో కూటమి పాలన…

రాష్ట్రం ప్రగతి బాటలో కూటమి పాలన…

ప్రజలు వద్దకే బ్యాంకు సేవలు

ప్రజలు వద్దకే బ్యాంకు సేవలు

ఘనంగా ఆషాఢ మాస గోరింటాకు ఉత్సవాలు

ఘనంగా ఆషాఢ మాస గోరింటాకు ఉత్సవాలు

విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు,పాఠశాలకు కుర్చీల వితరణ

విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు,పాఠశాలకు కుర్చీల వితరణ