ఏబీసీ జ్యూస్ ఫ్యాక్టరీ కి చెందిన నకిలీ టోకెన్లు విక్రయించిన వారిపై చర్యలు తీసుకోండి… రైతులు డిమాండ్

వెదురుకుప్పం మన న్యూస్: కార్వేటినగరం మండలంలోని అన్నూరు వద్ద ఉన్న ఏబీసీ గుజ్జు పరిశ్రమ కి సంబంధించిన టోకెన్ లను కొంతమంది దళారులు ఏకంగా నకిలీ టోకెన్లను సృష్టించి రైతులకు సుమారు 3000 నుంచి 5000 వరకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఈ విషయాన్ని ఫ్యాక్టరీ సిబ్బంది గురువారం సాయంత్రం ఓ ట్రాక్టర్ లో మామిడి కాయలను తీసుకొచ్చినప్పుడు గుర్తించినట్లు తెలుస్తుంది. ఆ వ్యక్తిని సిబ్బంది విచారించగా ఇప్పటికి ఫ్యాక్టరీ లోపలికి వచ్చి అన్లోడ్ కాకుండా ఉన్న సుమారు 19 టాక్టర్ లను గుర్తించినట్లు సిబ్బంది తెలియజేశారు. ఈ నకిలీ టోకెన్ ప్రింటింగ్ దందాలో ఓ టిడిపి కీలక నేత మరియు పుత్తూరు కు చెందిన మామిడి మండి కి చెందిన వ్యక్తి కూడాఉన్నట్లు సమాచారం. మామిడి రైతుల కష్టాన్ని అలుసుగా తీసుకొని తెలుగు తమ్ముడు చేతివాటo ప్రదర్శించినట్లు స్థానిక రైతులు వాపోతున్నారు. ఈ విషయంపై ఫ్యాక్టరీ సిబ్బంది రేపు పోలీసులు ఫిర్యాదు చేయునట్లు సమాచారం. నకిలీ టోకెన్లు సూచించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు దళారులు నమ్మి మోసపోకుండా టోకెన్ల కోసం ఫ్యాక్టరీ సిబ్బందిని నేరుగా సంప్రదించాలని ఫ్యాక్టరీ సిబ్బంది తెలిపారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///