డ్రైనేజ్ సమస్య పరిష్కారం కొరకు గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కమిషనర్కి వినతి పత్రం అందజేత

గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణంలోని కుమ్మరివీధి ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేని కారణంగా చాలా రోజులుగా మురికి నీరు రోడ్డు పైకి చేరి స్థానిక ప్రజలు తీవ్ర ఇబందులకు గురవుతున్నారు ఈ సమస్యను స్థానికులు జనసేన నాయకుల దృష్టికీ తీసుకురాగా మంగళవారం నాడు గూడూరు మునిపల్ కమిషనర్ గారినీ కలసి కుమ్మరి వీధిలోని డ్రైనేజ్ సమస్యను వివరించి వెంటనే పరిష్కరించాలనీ కోరుతూ జనసేన నాయకులు వినతి పత్రం అందచేయడం జరిగింది. పై కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు. పెదిశెట్టి ఇంద్రవర్ధన్ గారు సీనియర్ నాయకులు పేటెటి చంద్రనీల్ గారు, నయీమ్ ,రాజశేఖర్ గారు మరియు చైతన్య,శివ,స్థానిక ప్రజలు తదితరులు పాల్గొనారు

Related Posts

శంఖవరం మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఎపి ఫుడ్ కమీషన్ సభ్యులు..

శంఖవరం మనన్యూస్ ప్రతినిధి (అపురూప్):- శంఖవరం మండలంలోని నెల్లిపూడి, శంఖవరం గ్రామాల్లో ఎపి ఫుడ్ కమీషన్ సభ్యులు ఇ లక్ష్మీరెడ్డి, జె కృష్ణ కిరణ్ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. నెల్లిపూడిలోని 2వ నెంబర్ అంగన్వాడి కేంద్రంలో తనికీలు చేసి, రికార్డులను పరిశీలించారు.…

సుపరిపాలనకు…తొలి అడుగు విజయవంతం చేయండి…

శంఖవరం మనన్యూస్ ప్రతినిధి (అపురూప్) :- రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుని, ప్రజలకు ఇది మంచి ప్రభుత్వమంటూ సువరిపాలన అందించడంతో ఇంటింటా సుపరిపాలన… తొలి అడుగు కార్యక్రమాన్ని 30 రోజులపాటు కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుందని ప్రత్తిపాడు నియోజకవర్గంటిడిపి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

శంఖవరం మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఎపి ఫుడ్ కమీషన్ సభ్యులు..

శంఖవరం మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఎపి ఫుడ్ కమీషన్ సభ్యులు..

సుపరిపాలనకు…తొలి అడుగు విజయవంతం చేయండి…

సుపరిపాలనకు…తొలి అడుగు విజయవంతం చేయండి…

ఖరీఫ్ 2025 కోసం ఎస్ .బి.ఐ జనరల్ ఇన్సూరెన్స్ తొమ్మిదో పంట బీమా వారం అవగాహన కార్యక్రమం

ఖరీఫ్ 2025 కోసం ఎస్ .బి.ఐ జనరల్ ఇన్సూరెన్స్ తొమ్మిదో పంట బీమా వారం అవగాహన కార్యక్రమం

7 వ రోజు కు చేరిన సాలూరు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె…

7 వ రోజు కు చేరిన సాలూరు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె…

13మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

13మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

120 సారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ సిబ్బంది,

120 సారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ సిబ్బంది,