లయన్స్ క్లబ్ గూడూరు టౌన్ నూతన కార్యవర్గం ఎన్నిక

గూడూరు , మన న్యూస్:- గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమిటీ హాల్ నందు లయన్స్ టౌన్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. నూతన అధ్యక్షుడుగా మోడీబోయిన శీను యాదవ్ , సెక్రెటరీ వెడ్చర్ల వెంకయ్య , ట్రెజరర్ పసుపులేటి ప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ గా పైడిమర్రి రాజేంద్రప్రసాద్ , జాయింట్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు, జాయింట్ ట్రెజరర్ పల్లమాలప్రభాకర్ , నూతన సభ్యుడు వై జె పి జాయింట్ సెక్రటరీగా వినోద్ కుమార్ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కార్యవర్గంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎర్ర బత్తిన గుర్రాథం , పయ్యావులమురళి నాయుడు వైస్ గవర్నర్ ఆర్ వి రావు, క్లబ్ ప్రెసిడెంట్ పట్నం వెంకట మనోజ్ కుమార్ , ట్రెజరర్ గోపీనాథ్ రెడ్డి , రవీంద్రా రెడ్డి , ఎస్ ఎల్ ఎన్ స్వామి, మురళీకృష్ణ , కావేరి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎం జె ఎఫ్ వై గురునాథం మాట్లాడుతూ 2025- 26 సంవత్సరమునకు నూతన కార్య వర్గాన్ని అభినందిస్తూ పేదలకు మంచి సేవలు అందించాలని నూతన వర్గాన్ని కోరడం జరిగింది. అనంతరం మురళి నాయుడు మాట్లాడుతూ కొత్త సభ్యులనే చేర్పించిన వారికి లయన్స్ ఇంటర్నేషనల్ ద్వారా గుర్తించి వారికి జ్ఞాపకాలను అందించడం జరుగుతుందని తెలిపారు.

Related Posts

గూడూరులో పోలీసుల ముమ్మర తనిఖీలు

గూడూరు, మన న్యూస్ :- గూడూరు రూరల్ పోలీసులు ఆదివారం ఉదయం ముమ్ముర తనిఖీలు చేపట్టారు.. గూడూరు మండలం టిట్కో నివాసాల నివాసాలు ఉంటున్న గృహాలపై వారు దాడులు నిర్వహించే అనుమతి లేని 50 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. అలాగే…

ఎస్ఐ మురళి పై చర్యలు తీసుకోవాలి – సాలూరు ప్రెస్ క్లబ్

సాలూరు, Mana News :– విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టు పట్ల దురుసుగా ప్రవర్తించిన టు-టౌన్ ఎస్ఐ మురళి పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని సాలూరు ప్రెస్ క్లబ్ డిమాండ్ చేసింది. శనివారం ఉదయం పట్టణ ప్రెస్ క్లబ్ కార్యదర్శి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

గూడూరులో పోలీసుల ముమ్మర తనిఖీలు

గూడూరులో పోలీసుల ముమ్మర తనిఖీలు

ఎస్ఐ మురళి పై చర్యలు తీసుకోవాలి – సాలూరు ప్రెస్ క్లబ్

ఎస్ఐ మురళి పై చర్యలు తీసుకోవాలి – సాలూరు ప్రెస్ క్లబ్

ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ను సన్మానించిన పైనేని మురళి

ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ను సన్మానించిన పైనేని మురళి

ప్రజలు భాగస్వామ్యంతో పాఠశాలలు అభివృద్ధిఎం.ఈ.ఓ రమణయ్య

ప్రజలు భాగస్వామ్యంతో పాఠశాలలు అభివృద్ధిఎం.ఈ.ఓ రమణయ్య

పేదలకు భరోసాగా సీఎం సహాయనిధి : పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

పేదలకు భరోసాగా సీఎం సహాయనిధి : పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

ఉచిత కంది విత్తనాలను పంపిణీ చేసిన మంత్రి వాకిటి శ్రీహరి.

ఉచిత కంది విత్తనాలను పంపిణీ చేసిన మంత్రి వాకిటి శ్రీహరి.