పత్తి పంట విత్తనోత్పత్తి సాగు సమస్యలపై సమీక్ష.

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 13 :- జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ లోనీ IDOC మీటింగ్ హాల్ లో వ్యవసాయ రైతులతో రైతు సంక్షేమ శాఖ సమీక్ష.. జిల్లా కలెక్టర్ మరియు తెలంగాణ వ్యవసాయ&రైతు సంక్షేమ శాఖ కమిషన్ చైర్మెన్ కోదండ రెడ్డి,మరియు కమిటీ సభ్యుల సమావేశం. శుక్రవారం ఉదయం 9:30 గంటలకు పుటన్‌పల్లి గ్రామంలో సాగు పత్తి విత్తనాల పంటలపై ఉత్పత్తి సంబంధిత క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించి,రైతుల నుంచి వారి సమస్యలను నేరుగా తెలుసుకున్న చైర్మెన్ గారు.మరియు జిల్లా కలెక్టర్ మరియు వ్యవసాయ అధికారులు. తదనంతరం ఉదయం 11:30 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో విత్తన పత్తి పంటకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి,వాటికి పరిష్కారానికి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎఐసిసి కార్యదర్శి,అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్ .పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా పాలన రైతుల కోసం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి రైతుల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కార దిశగా రైతు కమిషన్ చైర్మెన్ మరియు సభ్యులని పంపి నేరుగా వ్యవసాయ రైతులతో మాట్లాడం తో రైతులకు న్యాయం చేకూరుతుంది అనే నమ్మకం ఉంది అన్నారు.

Related Posts

నేరాల నిర్మూలనకై, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం: ఆలంపూర్ సీఐ రవి బాబుజిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు,IPS ఆదేశాల మేరకు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 24 :- జోగులాంబ గద్వాల జిల్లా కోదండపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బోరవెల్లి గ్రామంలో సాయంత్రం 5:30 గంటల నుండి 07:30 గంటల వరకు సీ ఐ రవి బాబు పర్యవేక్షణలో నలుగురు ఎస్సై…

ప్రైవేట్ విద్యాసంస్థల ఇష్టారాజ్యం – ప్రైవేటు పాఠశాలల్లో అడ్డగోలుగా ఫీజుల వసూలు

పాఠశాలలో యూనిఫామ్. పుస్తకాల విక్రయం , విద్యా హక్కు చట్టానికి తూట్లు, -ఉదాసీన వైఖరి లో విద్యాశాఖాధికారులు – ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రేమ్ కుమార్ మణుగూరు, మన న్యూస్:- మణుగూరు మండల పరిధిలోని ప్రైవేటు విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఉదయగిరిలో ఆగని ఇసుక మాఫియా…? నిద్రమత్తులో ఉన్న ఇరిగేషన్ శాఖ…!!

ఉదయగిరిలో ఆగని ఇసుక మాఫియా…? నిద్రమత్తులో ఉన్న ఇరిగేషన్ శాఖ…!!

మాదిగ మహా మేళా సభను జయప్రదం చేయండి.

మాదిగ మహా మేళా సభను జయప్రదం చేయండి.

నెల్లూరులో కూటమి ప్రభుత్వం, జగన్ పై విరుచుకుపడ్డ…….ఏ.పీ .సి .సి అధ్యక్షురాలు షర్మిల

నెల్లూరులో కూటమి ప్రభుత్వం, జగన్ పై విరుచుకుపడ్డ…….ఏ.పీ .సి .సి అధ్యక్షురాలు షర్మిల

ఎమ్మెల్యే థామస్ చొరవతో ముఠాలం గ్రామంలో ద్రాహం తీర్చిన సర్పంచ్ శ్రీనాథ్ రెడ్డి

ఎమ్మెల్యే థామస్ చొరవతో ముఠాలం గ్రామంలో ద్రాహం తీర్చిన సర్పంచ్ శ్రీనాథ్ రెడ్డి

పొలం పిలుస్తోంది

పొలం పిలుస్తోంది

ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన విద్యార్థినికి పాఠశాల ప్రధానోపాధ్యాయిని సత్కారం

ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన విద్యార్థినికి పాఠశాల ప్రధానోపాధ్యాయిని సత్కారం