42 రోజులు సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చే జీవోను అమలు చేయాలి, వై.రమాదేవి, ఎన్. బంగారమ్మ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు,

పాచిపెంట నవంబర్14( మన న్యూస్ ):= పార్వతిపురం మన్యం జిల్లా,పాచిపెంట లో,పాచిపెంట మండల కేంద్రంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఐసిడిఎస్ అధికారులకు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో. ప్రాజెక్ట్ నాయకులు ఎన్ బంగారమ్మ రమాదేవి ఆధ్వర్యంలో…

మణుగూరు ఏరియా సింగరేణి వైద్యశాల ప్రసూతి వైద్య నిపుణురాలిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జె. మౌనిక

మన న్యూస్ : హర్షం వ్యక్తం చేసిన సింగరేణి ఉద్యోగులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం పట్ల సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సి ఎం ఓ) కి కృతజ్ఞతలు తెలిపిన సామాజిక సేవకులు కర్నె బాబురావు పినపాక నియోజకవర్గం, ఏరియా సింగరేణి…

కాంగ్రెస్ కార్యాలయంలో నెహ్రూ జయంతి

మన న్యూస్ : పినపాక, నవంబర్, 14, 2024, తొలి ప్రధానమంత్రి, స్వాతంత్ర సమరయోధుడు, భారతరత్న జవలాల్ నెహ్రూ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పినపాక మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడిశాల రామనాథం అన్నారు. నెహ్రూ జన్మదినం సందర్భంగా బయ్యారం…

శ్రీవిద్య టెక్నో హైస్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

మన న్యూస్ : తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా పిల్లలతో నెహ్రూ కు ఉన్న బాంధవ్యాన్ని తెలుపుతూ ప్రతియేటా నవంబర్ 14 న జరుపుకునే బాలల దినోత్సవం కార్యక్రమాన్ని గురువారం నాడు మండలంలోని శ్రీవిద్య టెక్నో…

గ్రామ పంచాయతీ పరిధిలోని వ్యాపార సముదాయల అద్దె నిర్ణయం..!

మన న్యూస్ : కామారెడ్డి జిల్లాభిక్కనూర్ : నవంబర్ 14 మండల కేంద్రంలోని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన ఎంపీడీఓ రాజ్ కిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యాపార దుకాణ సముదాయాలకు అద్దె నిర్ణయించడం కొరకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామపంచాయతీ…

విప్లవ కవి గద్దర్ గారు నటించిన ఆఖరి చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం

MANA CINEMA :- విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు నినాదం తో దర్శక, నిర్మాత, హీరో, జనం స్టార్ సత్యారెడ్డి నిర్మాణం లో ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్ నటించిన ఆఖరి చిత్రం,”ఉక్కు సత్యాగ్రహం”. గద్దరన్న మూడు పాటలు…

పాల్వంచ తహసిల్దార్ కార్యాలయానికి వచ్చిన జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ తో వాగ్వాదానికి దిగిన రైతులు

మన న్యూస్: ఎన్నిసార్లు ఎమ్మార్వో కార్యాలయానికి తిరిగిన తమ యొక్క సమస్యలను పరిష్కరించడం లేదని పట్టించుకోవడంలేదని అదనపు కలెక్టర్ పైన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ యొక్క సమస్యలు కచ్చితంగా పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో సద్దుమణిగారు, తహసిల్దార్ జయంత్…

ట్రాక్టర్ ఢీకొని…. ఓ వ్యక్తి మృతి…

మన న్యూస్: ట్రాక్టర్ డికొని వ్యక్తి మృతి చెందిన ఘటన భిక్కనూర్ మండల కేంద్రంలో గురువారం ఉదయం 10గంటలకు చోటు చేసుకుంది.పోలీస్ ల వివరాల ప్రకారం పట్టణానికి చెందిన నీల ఇస్తారి (55)సైకిల్ పై సినిమా టాకీస్ చౌరస్తా నుండి గాంధీ…

కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రాం నిర్వహించిన పోలీసులు

కామారెడ్డి ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పి కామారెడ్డి మరియు కామారెడ్డి రూరల్ సీఐ గారి ఆధ్వర్యంలో ఎల్లంపేట గ్రామంలో కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఎల్లంపేట ప్రజలకు సైబర్ నేరాలపైన అవగాహన, 100 డైల్ ఉపయోగం,…

విద్యార్థులకు ఏకరూప దుస్తువుల పంపిణీ ఎంఈఓ తిరుపతిరెడ్డి

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని బీసీ వసతి గృహంలో ఎంఈఓ తిరుపతిరెడ్డి,తహసీల్దార్ బిక్షపతి, ఎంపీడీవో గంగాధర్ లు కలిసి విద్యార్థులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. వసతి గృహంలో 98 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు జతల…