కరిడివారిపల్లిలో టీడీపీ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు.అభిరామ్ ఆధ్వర్యంలో
బంగారుపాళ్యం డిసెంబర్ 6 మన న్యూస్ బంగారుపాల్యం మండల పరిధిలోని కరిడివారి పల్లి గ్రామపంచాయతీలో శుక్రవారం మండల టిడిపి అధ్యక్షుడు ఎన్.పి. జయప్రకాశ్ నాయుడు జన్మదిన వేడుకలు టిడిపి యువ నాయకుడు అభిరామ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి…
నలగాంపల్లి వడ్డూరులో ప్రకాష్ నాయుడు జన్మదిన వేడుకలు బీసీ నాయకుడు వెంకటేష్ ఆధ్వర్యంలో
బంగారుపాళ్యం డిసెంబర్ 6 మన న్యూస్ .చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం నలగాంపల్లి పంచాయతీ బిసి కాలనీలో శుక్రవారం రాత్రి బిసి యువ నాయకుడు వెంకటేష్ ఆధ్వర్యంలో కనీవినీ ఎరుగని రీతిలో మండల టిడిపి అధ్యక్షుడు ఎన్.పి.జయప్రకాష్ నాయుడు…
నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు ప్రథమ చిత్రం మన దేశం 75 సంవత్సరాల వేడుకకు ఘనంగా ఏర్పాట్లు
నట రత్న పద్మశ్రీ డా. యన్.టి. రామారావు గారు నటించిన ప్రప్రథమ చిత్రం “మన దేశం” 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా డిసెంబర్ 14వ తేదిన విజయవాడలో ఒక వేడుకను చేయుటకు నిర్ణయించడమైనది. ఆ వేడుక ఏర్పాట్లను గురించి…
బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, జిల్లా బాలల సంరక్షణ యూనిట్ (డి సి పి యు) సమావేశాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన శుక్రవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్…
నంది హిల్స్ లో ఘనంగా లక్ష్మి బ్యూటీ సెలూన్ అండ్ ట్రైనింగ్ అకాడమీ
మన న్యూస్: మీర్పేట్ పరిధిలోని నంది హిల్స్లో నిర్వాహకులు లక్ష్మి నేతృత్వంలో నూతనంగా ఏర్పాటుచేసిన లక్ష్మీ బ్యూటీ సెలూన్ అండ్ ట్రైనింగ్ అకాడమీ ని ముఖ్య అతిథులుగా విచ్చేసిన బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న శుక్రవారం నాడు…
కలికిరి లో విద్యార్థి నాయకుడు మలతోటి నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి
మన న్యూస్: అన్నమయ్య జిల్లా కలికిరి ఈరోజు ఉదయం కలికిరి శ్రీనివాస జూనియర్ కాలేజ్ లో విద్యార్థి విభాగం నాయకుడు మలతోటి నరేష్ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 68 వ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ…
రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలకు బిసీఎం స్కూల్ విద్యార్థి ఎంపిక పూజిత్ ను అభినందించిన కరస్పాండెంట్
మన న్యూస్: తిరుపతి డిసెంబర్ 6రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలకు తిరుపతి సమీపం మంగళంలోని బీసీ ఎం స్కూల్ విద్యార్థి పూజిత్ ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన అండర్ 17 బేస్ బాల్ పోటీలలో బిసీఎం స్కూల్లో 9వ తరగతి చదివే కే…
డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి యువకులు పూలమాలలు పూజలు
.తవణంపల్లి డిసెంబర్ 6 మన న్యూస్. భారత రాజ్యాంగ సృష్టికర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం తవణంపల్లి మండలం అరగొండ పంచాయతీ చెందిన నలపరెడ్డిపల్లి యువకులు వార్డ్ మెంబెర్ ఎస్ నాగరాజా,ఎమ్ హరి, ఎస్…
సారు ఈ కార్యాలయం పేరు ఏది ? కార్యాలయం పేరు రాయడం మరిచారు.
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని అప్పట్లో కార్యాలయానికి గత ప్రభుత్వంలో నిధులు మంజూరై మరమ్మత్తులు చేసి పెయింటింగ్ వేసి వదిలేశారు. కానీ ఎంపీడీవో కార్యాలయం పేరు రాయడం మరిచారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తున్న ప్రభుత్వ కార్యాలయానికి…
కేటీఆర్ మూర్ఖత్వపు భ్రమ మరో పాతికేళ్ళు కాంగ్రెస్ ప్రజాపాలన ప్రజలకు స్వర్ణయుగం పత్రిక సమావేశంలో పినపాక మండల అధ్యక్షులు గోడిశాల రామనాథం.
మన న్యూస్: పినపాక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో మూడేళ్లు నాలుగేళ్లు మాత్రమేనంటూ, మాజీ మంత్రి కేటీఆర్ పగటికలలు కంటూ మూర్ఖత్వపు భ్రమలో తేలాడుతున్నాడని… పినపాక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడిశాల రామనాధం అన్నారు. శుక్రవారం ఆయన కాంగ్రెస్…