సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు మరో భగీరథుడు.. ఫిషరీష్ స్టేట్ ఫెడరేషన్ మెట్టు సాయి కుమార్
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టులో 20 గేట్ల సమీపంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న చేపల పిల్లల కార్యక్రమానికి ఫిషరీష్ స్టేట్ ఫెడరేషన్ మెట్టు సాయి కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యేతో కలిసి…
ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్
మన న్యూస్ : పినపాక, ధాన్యం కొనుగోలు వేగవంతంగా చేయాలని,గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ జీతిష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన పినపాక మండలంలో ఆకస్మికంగా పర్యటించి ప్రస్తుత వానాకాలం రైతులు పండించిన ధాన్యం…
నాగోల్ ఎక్స్ రోడ్ లో తిరుమల సైకిల్ స్టోర్ ఘనంగా ప్రారంభం
మన న్యూస్ : ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ ఎక్స్ రోడ్డులో చిన్నయ్య నేత్రత్వంలో తిరుమల సైకిల్ స్టోర్ ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ ఇది తమ రెండో బ్రాంచ్ అని ఫస్ట్ బ్రాంచ్ రామంతపూర్ లో స్థాపించామని తెలిపారు.తమ వద్ద…
గద్వాలలో అలరించిన పౌరాణిక నాటకాలు
మన న్యూస్ : జోగులాంబ గద్వాల జిల్లా అంతరించిపోతున్న పౌరాణిక నాటక ప్రదర్శనలను ప్రజలకు చేరువయ్యే రీతిలో తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ కృషి చేస్తున్నది. శ్రీ జోగులాంబ గద్వాల జిల్లా రంగస్థలం కళాకారుల సంఘం వారి ఆధ్వర్యంలో తెలంగాణ…
సోయా కొనుగోలు కేంద్రాన్ని రైతులు వినియోగించుకోవాలి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో సోయా కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించారు. అంతకుముందు ఎమ్మెల్యే కాంటాకు పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి కటపై సొయా కొనుగోలు…
ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మించారు
మన న్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా కేంద్రంలోని అనంత హాస్పిటల్ నందు ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించడం జరిగింది. అందులో ఒక పాప, ఇద్దరు బాబులు జన్మించారు. వారు ముగ్గురు కూడా ఆరోగ్యంతో ఉన్నారు. ఈ శాస్త్ర చికిత్సలో…
సిపిఐ వందేళ్ల ఉత్సవాలు ఘనంగా జరుపుకుందాం సిపిఐ మండల కార్యదర్శి
మన న్యూస్: పినపాక, అశ్వాపురం మండలంలో ఆదివారం తెల్లం వెంకటరమణ అధ్యక్షతన,జరిగిన అమేర్థ డబల్ బెడ్ రూమ్ నందు సిపిఐ పార్టీ శాఖ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రజాపోరాటాలతోనే మండలంలో రోజు రోజుకు సీపీఐ కి జనాదరణ వస్తుందని…
50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పంచాయితీ రాజ్ ఏఈ పాండురంగారావుగద్వాల జిల్లా
మనన్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా:ఎర్రవల్లి మండలం రాజశ్రీ గార్లపాడు గ్రామంలో.. మైనారిటీ షాదిఖానా భవన నిర్మాణ పనులకు బిల్లులు చేయడానికి ఓ వ్యక్తి నుంచి 50,000 రూపాయల లంచం తీసుకుంటూ.. ఎర్రవల్లి చౌరస్తాలో రెడ్ హ్యాండెడ్ గా అధికారులకు పట్టుబడిన ఇటీక్యాల…
నిజాంసాగర్ ప్రాజెక్టులో 24.9 లక్షల చేప పిల్లల విడుదల జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) మత్స్యకారుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత రావు అన్నారు.సోమవారం నిజాంసాగర్ మండలంలోని 20 గేట్ల వద్ద నిజాంసాగర్ ప్రాజెక్టులో ఉచిత చేప…
నియమనిష్టలతో మాలలు ధరించి స్వామివారి దర్శించుకోండి గురు స్వామి రామచంద్రన్
మన న్యూస్, చిత్తూరు:-అయ్యప్ప స్వామి దీక్ష నవంబర్ కార్తిక నెల ప్రారంభం సందర్భంగా అయ్యప్ప స్వామి దీక్ష చేసే స్వాములు మండలం రోజులు అనగా 41 రోజులు దీక్ష చేసి ఇరుముడి కట్టుకొని శబరి మల స్వామి దర్శించుకోవాలని యాదమరి గురుస్వామి…