పంటల కు బీమా తప్పనిసరిగా చేయించుకోవాలి, వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట,డిసెంబర్ 10 పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రైతులు పండించే మొక్కజొన్న,పెసర పంటలకు పంటల బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని పాచిపెంట వ్యవసాయ అధికారి కే తిరుపతి రావు కోరారు. పాచిపెంట మండలం లో కుడుమూరు గ్రామం పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ పంటలపై బ్యాంకులో రుణాలు తీసుకోని రైతులు సమీప మీసేవ సెంటర్లో గానీ, పంటల భీమా పోర్టల్ లో గాని,పోస్ట్ ఆఫీస్ లో గాని, గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ద్వారా గాని పంటల భీమా చెల్లించవచ్చని ఆధార్ కార్డ్ షోయింగ్ సర్టిఫికెట్ పట్టాదారు పాస్ పుస్తకం బ్యాంకు ఎకౌంటు పుస్తకం జిరాక్స్లు తీసుకొని వెళితే మొక్కజొన్నకు 72 రూపాయలు 40 రూపాయలు ఎకరానికి చెల్లించి పంటల భీమా పొందవచ్చునే తెలిపారు. వరి పంటకు డిసెంబరు 31 వరకు సమయం ఉందని మొక్కజొన్న పెసర పంటలకు డిసెంబర్ 15 ఆఖరి రోజున తెలిపారు.ప్రధానమంత్రి ఫసల్ బీమా,అనుకోని విధంగా వరదలు కరువు వడగల్లు లేదా అగ్ని ప్రమాదాల ద్వారా నష్టపోయినట్లయితే 48 గంటలలోగా సంబంధిత భీమా అధికారికి తెలియజేసి పంటల బీమా పొందవచ్చని తెలిపారు.పంటల బీమా ద్వారా మొక్కజొన్నకు గరిష్టంగా 36000 పెసర పంటకు 20,000 వరి పంటకు 42000 తెలిపారు ఊహించని అవంతరాలు వచ్చినప్పుడు రైతులకు ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపారు. కాబట్టి రైతులందరూ పంటల బీమా చేయించుకోవాలని తెలిపారు.మరింత సమాచారం కొరకు గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విఏఏ భారతి ప్రకృతి సేద్య సిఆర్పి సురేష్ గ్రామ పెద్దలు మరియు రైతులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు