కార్వేటి నగరం దుకాణదారులకు జరిమానా విధించిన ఎస్సై

Mana News :- జీడి నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం ఎస్సై రాజ్ కుమార్ తన సిబ్బందితో కలిసి స్థానిక పట్టణంలోని పలు దుకాణాలను శుక్రవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా వాహనాదారులకు ఇబ్బంది కలిగించే విధంగా దుకాణాల బోర్డులను రోడ్డుపై ఏర్పాటు…

ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్

Mana News :- చిత్తూరు జిల్లా, నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శనివారం నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన ప్రజల నుంచి తన కార్యాలయంలో వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజా సమస్యలను సవివరంగా తెలుసుకొని ఆ సమస్యలకు…

గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం-ఎంపీపీ గొల్లపల్లి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: మండలంలోని సిరిపురం,పేరవరం గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ భవనం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి(బుజ్జి) శుక్రవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల…

నేషనల్ మజ్దూర్ యూనియన్ విస్తృత స్థాయి సమావేశం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ విస్తృతస్థాయి సమావేశం ఏలేశ్వరం ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో జిల్లా అధ్యక్షులు రమణరాజు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై. శ్రీనివాసరావు,రాష్ట్ర…

అనాథను అమ్మఒడికి చేర్చి మానవత్వం చాటుకున్న ఉషా

చిత్తూరు మార్చ్ 07 మన న్యూస్ అనాథను అమ్మఒడికి చేర్చి మానవత్వం నిరూపించిన ఉషా, మదనపల్లె ఆంగళ్ళు వద్ద రోడ్డు పక్కన మండుటెండలో ఉన్న అనాధను చూసి చలించిన, ఉషా, ఆమెకు ఆహారం అందించి, గొడుగు ఇచ్చి, అమ్మఒడికి సమాచారం ఇవ్వడంతో…

బాధిత కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెక్క అందజేత

మనన్యూస్,కామారెడ్డి:రామారెడ్డి మండలంలోని మద్దికుంట గ్రామానికి చెందిన గజ్జల లింగం గతంలో పొలం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మరణించగా,విద్యుత్ శాఖ ఎక్స్గ్రేషియా క్రింద రు 5 లక్షల రూపాయల విలువ గల చెక్కును శుక్రవారం విద్యుత్ అధికారులతో కలిసి జిల్లా…

జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయండి,,జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు

మనన్యూస్,గొల్లప్రోలు:మండలం చేబ్రోలు పవన్ కళ్యాణ్ నివాసంలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆవిర్భావ సభకు పిఠాపురం నియోజవర్గ పరిశీలకులుగా దాసరి…

సాయి నగర్ ఫ్రెండ్లీ బ్రాందీ షాపు లైసెన్స్ ను రద్దు చేయాలి ఏ ఐ వై ఎఫ్ డిమాండ్

మనన్యూస్,తిరుపతి:శ్రీకాళహస్తిబ్రాందీ షాప్ ముందు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో అర్ధనగ్న నిరసన-ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరచూరి రాజేంద్ర బాబు రాష్ట్ర సహాయ కార్యదర్శి కత్తి రవి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు తిరుపతి రూరల్ మండలం సాయి నగర్ గ్రామపంచాయతీ రెసిడెన్షియల్ ఏరియాలో నూతనంగా…

కాకినాడ బార్ అసోసియేషన్ లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

మనన్యూస్,కాకినాడ:గొల్లప్రోలు కాకినాడ బార్ అసోసియేషన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని న్యాయమూర్తులు,మహిళ న్యాయవాదుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.న్యాయవ్యవస్థలో మహిళా న్యాయవాదుల అంతా ముందంజలో ఉండాలని పలువురు జడ్జిలు పిలుపునిచ్చారు.జడ్జిలు పీ.కమలాదేవి,కే శ్రీదేవి, నికిత ఆర్ ఓరా,ఎం హరి నారాయణ ఈ కార్యక్రమంలో…

పరీక్ష ప్యాడ్ల వితరణ

మనన్యూస్,నారాయణ పేట:పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షల అవసర నిమిత్తం కొరకై ప్యాడ్లను వితరణ చేయడం జరిగిందని కూన్సి గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వామినాథ్ తెలిపారు. నారాయణపేట జిల్లా పరిధిలోని కృష్ణ మండలంలోని కున్సి గ్రామములో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత…