నాగబాబు కు ఎమ్మెల్యే ఆరణి అభినందనలు
మనన్యూస్,తిరుపతి:ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ గా బుధవారం ఉదయం అసెంబ్లీ కమిటీ హాలులో ప్రమాణస్వీకారం చేసిన కొణిదల నాగబాబు కు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అభినందనలు తెలిపారు. జనసేన ప్రధాన కార్యదర్శి గాను వ్యవహరిస్తున్న నాగబాబు మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని ఆయన…
టీటీడీపై సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు
మనన్యూస్:తిరుమల తిరుపతి దేవస్ధానంపై సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు సచివాయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల కాలంలో తీసుకున్న చర్యలపై టీటీడీ ప్రజెంటేషన్ ఇచ్చింది. పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో భవిష్యత్లో…
రహదారులు నిర్మిస్తే అభివృద్ధి,,ప్రతిపక్ష హోదా లేనిపార్టీ ఆరోపణలా,
ఏజెన్సీలో రహదారి ప్రారంభోత్సవ సభలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మనన్యూస్,పాచిపెంట:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో గిరిజన ప్రాంతాల రహదార్లు అభివృద్ధి కోసం తాను ఎల్లవేళలా కృషి చేస్తానని, సాలూరు నియోజకవర్గంలో 15 ఏళ్లుగా జరగని అభివృద్ధి ఈ పది నెలల్లో…
నరసింహ యాదవ్ ను సత్కరించిన రాష్ట్ర శాసన
మనన్యూస్,తిరుపతి:రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన నరసింహ యాదవ్ ను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవి నాయుడు మహారాజా టోపీతో శాలువతో ఘనంగా సత్కరించారు. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర యాదవ…
నరసింహ యాదవ్ కు ఘన సన్మానం
మనన్యూస్,తిరుపతి:రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన నరసింహ యాదవ్ ను పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు కలసి శాలువులతో ఘనంగా సత్కరించారు. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నరసింహ యాదవ్ రాష్ట్ర యాదవ…
తెలుగు దేశం పార్టీ ఎక్స్ ఎంపీపీ పిన్నింటి ప్రసాద్ బాబు నీ
పరామర్శించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మనన్యూస్,సాలూరు:విశాఖపట్నం, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి బుధవారం సాయంత్రం విశాఖపట్నం విజేత ఆసుపత్రికి వెళ్లి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పాచిపెంట మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు పిన్నింటి…
త్రాగునీటి సమస్య పరిష్కారం చేయండి
మనన్యూస్,పాచిపెంట:త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం,ఖాళీ బిందెలతో. నిరసన తెలుపుతూ రోడ్డెక్కిన గొలుగువలస మహిళలు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి త్రాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పాచిపెంట మండలం గురువు నాయుడుపేట పంచాయతీ గొలుగువలసలో దళితులు గిరిజనులు దాదాపు 300 కుటుంబాలు పైగా త్రాగునీటి…
గ్రీన్ హిల్స్ కాలనీ పార్కులో పంచాంగ శ్రవణ కార్యక్రమం.
మనన్యూస్,ఎల్బీనగర్:ఆర్కే పురం డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీ పార్కులో పంచాంగ శ్రవణ కార్యక్రమం అభ్యుదయ మహిళా మండలి, గ్రీన్ హిల్స్ కాలనీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాగోల్ కు చెందిన ఆదిశేష శర్మ పంచాంగ శ్రవణమును శ్రోతులకు వినిపించారు.…
అత్త సొమ్ము..అల్లుడి దానం
నిధులు కేంద్రానివి..సోకులు రాష్ట్రానివి రేషన్ బియ్యం పై రేవంత్ సర్కార్ తప్పుడు ప్రచారం 5కిలోలు కేంద్ర ప్రభుత్వం,1 కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వాటా కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి మనన్యూస్,మక్తల్…
చౌద క్రికెట్ లీగ్ సీజన్ – 4ప్రారంభోత్సవం లో పాల్గొన్నఅయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు గారు
మనన్యూస్,గద్వాల:జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ పట్టణ కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాముడన్న సైన్యం ఆద్వర్యంలో SC COLONY లో చౌద క్రికెట్ లీగ్ సీజన్ – 4 ప్రారంభోత్సవం లో అయిజ మండల సింగిల్…