కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చైర్మన్ గా ఎన్నికైన మణి నాయుడు
కాణిపాకం సెప్టెంబర్ 18 మన ద్యాస కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చైర్మన్ గా రెండవ సారి ఎన్నికైన మణి నాయుడు వరసిద్ధి వినాయక స్వామి నీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు ఆయనను ఆశీర్వదించారు ఏఈఓ…
క్రిబ్కో నూతన చైర్మన్ సుధాకర్ చౌదరితో ఎమ్మెల్యే కాకర్ల భేటీ..!
క్రిబ్కో నూతన చైర్మన్ సుధాకర్ చౌదరిని సన్మానించిన ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్, ఏలూరు సాంబశివరావు..! విజయవాడ సెప్టెంబర్ 18 :(మన ద్యాస న్యూస్ ):/// క్రిబ్కో (KRIBHCO) నూతన చైర్మన్గా ప్రముఖ పారిశ్రామికవేత్త వల్లభనేని సుధాకర్ చౌదరి గారు ఎన్నికైన సందర్భంగా,…
గీతం స్కూల్ చైర్మన్ లక్ష్మణ్రావుకు బిజినెస్ ఎక్స్క్లూజివ్ అవార్డు
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ఉత్తమ విద్యా రంగంలో జి కోడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేసిన సేవలకు గుర్తింపుగా, రాజ్ న్యూస్ ఛానల్ తరఫున నిర్వహించిన బిజినెస్ ఎక్స్క్లూజివ్ అవార్డును గీతం స్కూల్ చైర్మన్ లక్ష్మణ్ రావు అందుకున్నారు.ఈ అవార్డు…
బాధిత కుటుంబాలకు అండగా కూటమి ప్రభుత్వం….
కొవ్వూరు సెప్టెంబర్ 18:(మన ద్యాస న్యూస్ ):/// సంగం మండలం పెరమన వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుమంది మృతి చెందిన సంఘటన జిల్లాలో విషాదం నింపిన విషయం తెలిసిందే. మృతుల్లో కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట అరుంధతివాడకు చెందిన చల్లగుండ్ల…
యు టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నవ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వింజమూరు నందు రణభేరి,, స్కూటర్ ర్యాలీ నీ భారీ ఎత్తున నిర్వహించారు…..
వింజమూరు :సెప్టెంబర్ 18: (మన ద్యాస న్యూస్ ) :// ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సమస్యల పరిష్కరించకుండా హామీలు అమలు చేయడం లేదని యుటీ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నవ కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక…
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యూ టీ ఎఫ్, కావలి ప్రాంతీయ మండల శాఖల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ…
కావలి : సెప్టెంబర్ 18 : (మన ద్యాస న్యూస్ ) :/// ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్రశాఖ సూచనలు మేరకు యూ.టీ.ఎఫ్. కావలి ప్రాంతీయ మండల శాఖల ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం కావలి పట్టణము దక్షిణ శివారులోని బృందావనం…
స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ శిరీష.
బంగారుపాళ్యం సెప్టెంబర్ 17 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం, సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ శిరీష బుధవారం…
ఎట్టకేలకు రాగిమానుపెంట రోడ్డు పనులు ప్రారంభం
బంగారుపాళ్యం సెప్టెంబర్ 17 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల కేంద్రం నుండి రాగిమానుపెంట రోడ్డు దుస్థితిపై చాలసార్లు ప్రముఖ పత్రికలలో వార్త ప్రచురించడం జరిగింది.వార్తలకు స్పందించిన అధికారులు బుధవారం జేసిపి సాయంతో రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభించారు.ఈ సందర్భంగా…
12 ద్విచక్ర వాహనాల వేలం ద్వారా 1,51,000రూ ఆదాయం
బంగారుపాళ్యం సెప్టెంబర్ 17 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన వివిధ కేసుల్లో పట్టుబడిన 13 ద్విచక్ర వాహనాలను మండల మెజిస్ట్రేట్ బాబు రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో వాహనాలను వేలం వేయడం జరిగింది.ఇందులో…
శ్రీ శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలు
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం పట్టణంలో శ్రీ శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలను మార్కెట్లో ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయంలో స్వామివారి జయంతి వేడుకలను బుధవారం ఏలేశ్వరం పట్టణ,మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల…