Tag: #Viral

అడవి పుంత ఆక్రమణ పై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కి ప్రజా సంఘాల వినతి

గొల్లప్రోలు మే 24 మన న్యూస్. :– గొల్లప్రోలు మండలం, చేబ్రోలు గ్రామ పరిదిలో ఉన్న అడవి పుంత రోడ్డు తాండ్ర ఫ్యాక్టరీ యాజమాన్యం ఆక్రమన పై ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, అఖిలభారత కార్మిక సంఘాల సమాఖ్య ఉమ్మడి తూర్పుగోదావరి…

జర్నలిస్టు అనడానికి అక్రిడేషన్ ప్రామాణికం కాదు- ప్రభుత్వ యంత్రాంగం జర్నలిస్టుల పట్ల వివక్షపూరితమైన వైఖరి వీడాలి.

జర్నలిస్టులకు అండగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF), రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయకుమార్ మక్తల్ నియోజకవర్గం మన న్యూస్ మే 24 :- తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో మక్తల్ పట్టణంలోని శాంతినికేతన్ హైస్కూల్లో జర్నలిస్టు ల సమావేశం…

సారా రహిత గ్రామలుగా తీర్చిదిద్దుతాం- ఎక్సైజ్ అండ్ ప్రొఫెషన్ ఎస్సై. ఎం రవి ప్రసాద్

మన న్యూస్ సాలూరు మే 23 : పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలం మరిపల్లి గ్రామాన్ని సారా రహిత గ్రామంగా తిర్చి దిద్దుతామని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ సీఐ జి. దాస్ అన్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు…

‘బద్మాషులు’ నుండి ‘జిందగీ బిలాలే’ సాంగ్ ను విడుదల చేసిన హీరో ‘ప్రియదర్శి’ జూన్ 6న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!!

మన న్యూస్ :- మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్ లో శంకర్ చేగూరి దర్శకత్వంలో రూపొందున్న హిలేరియస్ ఎంటర్టైనర్ ‘బద్మాషులు’. తార స్టొరీ టెల్లర్స్ బ్యానర్ పై బి. బాలకృష్ణ, C.రామ శంకర్ ఈ చిత్రాన్ని…

కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన టి ఎఫ్ సి సి ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్.

హైదరాబాద్, మన న్యూస్ :- తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖామంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్. ఈ…

అంగరంగ వైభవంగా కొత్తపల్లి మహాభారత ఉత్సవాలు – అలరించిన భాగవతరిణి సుమతి హరికథ

ఎస్ఆర్ పురం,మన న్యూస్… ఎస్ఆర్ పురం మండలం కొత్తపల్లి గ్రామంలో శ్రీ ద్రౌపతి ధర్మరాజుల సమేత ఆలయం వద్ద మహాభారత ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ప్రతిరోజు తిరుపతి చెందిన భాగవతారిణి సుమతి ఆధ్వర్యంలో మధ్యాహ్నం హరికథ కాలక్షేపం అందరినీ ఆకట్టుకుంటున్నాయి..…

గిరిజనులు సాగు చేస్తున్న భూములు కి ప్రభుత్వము పట్టాలు ఇవ్వాలి

మన న్యూస్ పాచిపెంట మే 23:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో కుడుమూరు 48 సర్వే నెంబర్ 782 ఎకరాలు సాగులో ఉన్న గిరిజనులు భూములుకు పట్టాలు మంజూరు చేయాలని ఆది వాసి గిరిజన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో…

వైసీపీకి 2029లో అంత్యక్రియలే: సోమిరెడ్డి

Mana News, నెల్లూరు: వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ పాలన రాష్ట్రాన్ని సర్వనాశన దిశగా నడిపిందని, 2029 ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి అంతిమ వీడ్కోలు పలకనున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు.…

ప్రతి రైతు ప్రకృతి సాగు చేపట్టాలి -వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్, పాచిపెంట మే 23:– పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రైతులు తమకున్న వ్యవసాయ సాగు భూమిలో కనీసం 15% అయినా సరే పూర్తి స్థాయిలో ప్రకృతి సాగు చేపట్టాలని మిగతా వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయంతో రసాయన వ్యవసాయాన్ని…

ఎండియు వాహనాలు కొనసాగించాలని డ్రైవర్ల ఆందోళన

గొల్లప్రోలు మే 24 మన న్యూస్ :– రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీకి వినియోగించే ఎండియు వాహనాలను తొలగించడంపై డ్రైవర్లు గురువారం గొల్లప్రోలు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు.ఎండియు వాహనాలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై గొల్లప్రోలు పట్టణ,మండల…