Tag: #Viral

దుర్గాడ శివాలయం లో శ్రీ లలితా దేవి కి ప్రత్యేక పూజలు

గొల్లప్రోలు మే 25 మన న్యూస్ : కాకినాడ జిల్లా, గొల్లప్రోలు మండలం, దుర్గాడ గ్రామంలో.. పంచాయతన సమేత శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున వైశాఖమాస ,మాస శివరాత్రి.. ఆదివారం…సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, సూర్య నమస్కారాలు,…

వైసీపీ జిల్లా సెక్రెటరీని సన్మానించిన పంపన రామకృష్ణ.

గొల్లప్రోలు మే 25 మన న్యూస్ : గొల్లప్రోలు పట్టణ పరిధిలో బీసీ నాయకుడు అంజూరి విజయ రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి అందిస్తున్న రాజకీయ సేవలను ఆ పార్టీ అధిష్టానం గుర్తించి రాంబాబుకు కాకినాడ జిల్లా వైఎస్ఆర్…

అన్నదాతకే అన్నపానీయ సదుపాయం అంటూ 147 వారాల నుండి అన్నపానీయ సదుపాయం ఏర్పాటు చేస్తున్నా-జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు.

గొల్లప్రోలు మే 25 మన న్యూస్ : జనసేన అధినేత& ఆంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు కొణెదల పవన్ కళ్యాణ్ పిలుపు,ప్రజాసేవ స్ఫూర్తితో,నాటి జిల్లా జనసేన అధ్యక్షులు &నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రివర్యులు కందుల దుర్గేశ్ చేతులపై ప్రారంభోత్సవం చేయబడి తూర్పుగోదావరిజిల్లా జనసేన కార్యదర్శి…

నాయకుల కార్యకర్తల అభిప్రాయం మేరకే మండల అధ్యక్షులుగా నిర్ణయిస్తా… ఎమ్మెల్యే డాక్టర్ థామస్

90 ఎం.ఎల్ బ్యాచ్ లేనిపోని ఆరోపణలు సృష్టిస్తే.. వారికి పుట్టగతులు ఉండవు..కడపలో జరిగే మహానాడు లో అందరూ పాల్గొని విజయవంతం చేయండి ఎస్ఆర్ పురం, మన న్యూస్… గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో నాయకుల కార్యకర్తల అభిప్రాయం మేరకే మండల అధ్యక్షులుగా నిర్ణయిస్తా…

మాతుమూరును సారా రహిత గ్రామంగా తీర్చిదిద్దుతాం – ఎక్సైజ్ అండ్ ప్రొఫెషన్ ఎస్సై. బి. నర్సింహమూర్తి

మన న్యూస్, పాచిపెంట మే 23 :-పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం మాతుమూరు గ్రామాన్ని సారా రహిత గ్రామంగా తిర్చి దిద్దుతామని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ బి.నర్సింహమూర్తి అన్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు నవోదయం 2.0 లో…

ఇన్చార్జి కృపాలక్ష్మికి ఘన స్వాగతం పలికిన యువ నాయకుడు శ్యామ్ – వైఎస్ఆర్సిపి యువ నాయకుడు శ్యామ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా…. వైఎస్ఆర్సిపి ఇన్చార్జి కృపా లక్ష్మి ఎస్ఆర్ పురం,మన న్యూస్:- ఎస్ఆర్ పురంమండలం 49 కొత్తపల్లి మిట్ట గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి యువ నాయకుడు శ్యామ్ ఆధ్వర్యంలో మండలం నుంచి దాదాపు 50 కారులతో గంగాధర్ నెల్లూరు…

జాతీయ బిసి సంక్షేమ సంఘ జీడి నెల్లూరు అధ్యక్షుడిగా సుధాకర్ ఆచారి..

ఎస్ఆర్ పురం, మన న్యూస్… జాతీయ బీసీ సంక్షేమ సంఘం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా సుధాకర్ ఆచారి ఎన్నికయ్యారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వనమల శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు, ఈ సందర్భంగా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ…

గిరిజన రైతులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇచ్చేవరకు పోరాడుతాం,

మన న్యూస్ పాచిపెంట మే 24:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో 48 సర్వేనెంబర్ 782 ఎకరాలు కుడుమూరు భూములకు సాగు చేస్తున్న గిరిజనులకు పట్టాలు మంజూరు చేయాలని 2 వ రోజు పాదయాత్ర కొనసాగింది. మెట్టవలస, కొత్తవలస, శీల,…

ఘనంగా రాణి అహల్యా బాయి 300వ జయంతి వేడుకలు

కాకినాడ, మే 24 మన న్యూస్ :– కాకినాడలోని సూర్య కళామందిరంలో రాణి అహల్యాబాయి 300వ జయంతి వేడుకలు కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వర రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ…

18 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డా.వి.ఎం.థామస్ చోరవతో త్రాగు నీటి సమస్య పరిష్కారం

వెదురుకుప్పం, Mana News :- వెదురుకుప్పం మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహమునకు గత 18 సంవత్సరాలుగా నీటి సమస్య ఎదుర్కొంటున్న సందర్భంలో ఎమ్మెల్యే దృష్టికి స్థానిక టిడిపి నేత మోహన్ మురళి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన…