ఎన్టీఆర్ స్ఫూర్తితో మద్యం రహిత సమాజంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి -మద్యపానం వ్యతిరేక ప్రచార కమిటీ.
పిఠాపురం మే 27 మన న్యూస్ :- ఎన్టీఆర్ 103 వ జయంతోత్సవాలలో భాగంగా మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ ఆధ్వర్యంలో, స్థానిక మోహన్ నగర్ లో ఎన్టీఆర్ స్ఫూర్తితో మద్యానికి స్వయనిషేధం ప్రకటించుకుని జీవనం సాగిస్తున్న ,మోహన్ నగర్ వాసులను…