ఆదివారం పాకల బీచ్ లో 1500 మందితో యోగా కార్యక్రమం
మన న్యూస్ సింగరాయకొండ:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడుతున్న “యోగాంధ్ర” కార్యక్రమంలో భాగంగా, 15 తేదీ ఆదివారం ఉదయం 7 గంటలకు, పాకల బీచ్ వద్ద పెద్ద ఎత్తున 1500 మందికి సామూహిక యోగ ప్రదర్శన జరగనుంది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర సామాజిక…