Tag: #trendingNews

పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ చేతుల‌ మీదుగా రేషన్ బియ్యం పంపిణీ..

రేషన్ బియ్యం పంపిణీలో పాత విధానం ద్వారా పేదలకు ఊరట.. రేషన్ దుకాణాల్లో బియ్యం అందుకోవడం పేదవాడి హక్కు.. మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం జూన్-1 పూతలపట్టు నియోజకవర్గంలో రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ పండుగలా ప్రారంభమైంది. ఆదివారం పూతలపట్టు…

క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం జూన్-1 తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధి గంగారపు గోపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గంగారపు గోపి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంటును పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ప్రారంభించారు. ఆదివారం పూతలపట్టు మండలం,…

ముత్తరపల్లెలో వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందజేసిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు రేషన్ సరుకులు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం.. మన న్యూస్ తవణంపల్లె జూన్-1 పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం, ముత్తరపల్లె గ్రామంలో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ రేషన్ షాపు సరుకుల పంపిణీని ప్రారంభించారు. ఆదివారం ముత్తరపల్లె…

డీలర్ షాపు ప్రారంభోత్సవంలో తాసిల్దార్ బాబు టిడిపి మండల నేత మోహన్ మురళి

వెదురుకుప్పం, మన న్యూస్ :- వెదురుకుప్పం మండలం పేరుమళ్ళు పల్లి డీలర్ షాపును ప్రారంభించిన వెదురుకుప్పం మండల తాసిల్దార్ బాబు,స్థానిక మాజీ ఎంపీటీసీ టిడిపి నేత మోహన మురళి ప్రారంభించి సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శశికళ…

వైయస్ఆర్ యువజన విభాగం రీజనల్ కో-ఆర్డినేటర్ గా హేమంత్ రెడ్డి

వెదురుకుప్పం, మన న్యూస్ :- వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాయలసీమ రీజనల్ కో-ఆర్డినేటర్ గా హేమంత్ రెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూచన…

వృత్తిని దైవంగా భావించిన అధ్యాపకులు రామచంద్ర – ఏపీ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదా శివం

మన న్యూస్, తిరుపతి :- తన వృత్తిని దైవంగా భావించి ఎంతోమంది విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసిన అధ్యాపకులుగా ఎం.రామచంద్ర నిలిచిపోతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం చెప్పారు. శనివారం ఎస్.వి సంగీత…

సుబ్రహ్మణ్యం నాయుడు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు ఎమ్మెల్యే డాక్టర్ థామస్

ఎస్ఆర్ పురం ,మన న్యూస్… తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యం నాయుడు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు ఎస్ఆర్ పురం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్…

టీడీపీ నాయకుడు రవిచంద్ర కుమార్తె మృతి బాధాకరం – గాలి మురళి నాయుడు.

తొట్టంబేడు, మన న్యూస్ :- మండలంలోని కొణతనేరి పంచాయతీ గురప్పనాయుడు కండ్రిగ దళిత వాడకు చెందిన రవిచంద్ర కుమార్తె మృతి బాధాకరమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాలి మురళీ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రవిచంద్ర కుమార్తె పుట్టుకతో వికలాంగురాలుగా ఉండడంతో…

ప్రజల పౌర హక్కులపై అవగాహనా కల్పించిన పోలీసు, రెవిన్యూ అధికారులు.

మన న్యూస్, నారాయణ పేట:– జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్, రెవెన్యూ అధికారులు కొన్ని గ్రామాలను సందర్శించి ప్రతి నెల చివరి రోజు పౌర హక్కుల దినోత్సవం (సివిల్ రైడ్స్ డే)నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. ఈ సంధర్బంగా…

అక్రమంగా గోవులను తరలిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు,మరికల్ ఎస్సై రాము

మన న్యూస్, నారాయణ పేట:- మరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో లాల్కోట చౌరస్తా వద్ద అంతర్ జిల్లా చెక్ పోస్ట్ ను మరికల్ ఎస్సై తనిఖీ నిర్వహించి అనంతరం మరికల్ పోలీసులతో కలిసి ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా మరికల్…