Tag: #trendingNews

రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా ఎన్నికైన చెంగారెడ్డి కి సత్కరించిన జిల్లా,మండల బిజెపి నాయకులు

వెదురుకుప్పం మన న్యూస్:- మండలంలో తిరుమలరాజుపురంలో ఆదివారం ఉదయం బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా ఎన్నికైన చెంగారెడ్డి కి అభినందన సభ మండల అధ్యక్షుడు బి. అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో…

ఎస్ఆర్ పురం టిడిపి మండల పార్టీ అధ్యక్షుల రేసులో యువనేత…-అధిష్టానం పరిశీలనలో పైనేని మురళి.

ఏకగ్రీవం కోసం సమాలోచనలు చేస్తున్న అధిష్టానం!- గంగాధర నెల్లూరు, మన న్యూస్…ఎస్ఆర్ పురం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్ష రేసులో పైనేని మురళి ముందున్నట్లు గత నాలుగు నెలల పనితీరును బట్టి తెలుస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే అధిష్టానానికి పైనేని మురళి…

“గో గో కార్ డిటైలర్స్” షోరూమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం. మన న్యూస్ :- మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని న్యూ మారుతి నగర్, పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్ లైన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన “గో గో కార్ డిటైలర్స్” షోరూమ్‌ను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా…

చెంగారెడ్డి గారికి ఘన సత్కారం: వెదురుకుప్పం మండలం తిరుమల రాజుపురంలో బీజేపీ జెండా ఆవిష్కరణ,

వెదురుకుప్పం, Mana News,:– జూలై 13, 2025 :- ఈ రోజు వెదురురుకుప్పం మండలంలో తిరుమల రాజుపురంలో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా ఎన్నికైన చెంగారెడ్డి అభినందన సభ మండల అధ్యక్షుడు బి. అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో…

ఇద్దరు మంత్రులను సన్మానించిన టిడిపి యువ నాయకుడు తాళ్లూరి శివ

ఎస్ఆర్ పురం, మన న్యూస్…. చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ , విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రభుత్వం ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఎంపీ దగ్గు మల్ల ప్రసాదరావును పాలసముద్రం మండలం టిడిపి యువ నాయకుడు ప్రకృతి…

శ్రీ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానములో ప్రత్యేక పూజలు ఎనుముల కొండల్ రెడ్డి

కర్మన్ ఘాట్ . మన న్యూస్ :- ప్రసిద్ధి చెందిన శ్రీ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానమునకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి సోదరుడు శ్రీ ఎనుముల కొండల్ రెడ్డి శ్రీ స్వామి వారి దర్శనార్థము విచ్చేయగా వారికి ఆలయ వేద…

వచ్చే నెల 15 నుండి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితం..

మన న్యూస్,తిరుపతి :– ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో వచ్చే నెల 15 నుండి రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణమని రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ మన్నూరు సుగుణమ్మ తెలిపారు. శనివారం 29వ డివిజన్…

మామిడి రైతులపై జగన్ రెడ్డి కుట్రలు మరొకసారి బట్టబయలు…రైతుల ద్రోహి జగన్ రెడ్డి – రాష్ట్ర యాదవ కార్పొరేషత్ చైర్మన్ నరసింహ యాదవ్

మన న్యూస్,తిరుపతి :– వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మామిడి రైతులపై కుట్రపూరిత అనాలోచిత నిర్ణయాలు కర్ణాటక సాక్షిగా మరొకసారి బట్టబయలు అయ్యాయని రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ పేర్కొన్నారు. రేణిగుంట రోడ్ లోని పార్టీ కార్యాలయంలో…

వీకే యూనివర్సిటీ ఫ్యామిలీ ఫౌండేషన్ సంస్థ చేపట్టిన కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి,

మన న్యూస్ సాలూరు జూలై 12:- సాలూరు మండలంలోని బాగువలస గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వీకే యూనివర్సల్ ఫ్యామిలీ ఫౌండేషన్ సంస్థ చేపట్టిన కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు . అనంతరం విద్యార్థులకు 20 సైకిళ్లను పంపిణీ చేశారు.…

22న నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు..

మన న్యూస్, తిరుపతి, జులై 12 : ఈనెల 22వ తేదీ తిరుపతి నగర నాయి బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక కోసం బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నికలు నిర్వహించినట్లు రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ఆవులపాటి…