Tag: #trendingNews

నెల్లూరు జిల్లా ,కావలి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారములు

మన న్యూస్, కావలి ,మే 3: కావలి మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు తట్టవర్తి రమేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ………. 2025 సంవత్సరానికి10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించిన ఆర్యవైశ్య ముద్దుబిడ్డలకు మే 4వ తేదీ ఆదివారం…

ఈనెల 7వ తేదీన అనుగొండలో మెగా వైద్య శిబిరం.కరపత్రాలు ఆవిష్కరించిన లయన్స్ బృందం

మన న్యూస్, నారాయణ పేట:– మక్తల్ మండలంలోని అనుగొండ గ్రామంలో ఈనెల 7వ తేదీన లయన్స్ క్లబ్ మక్తల్ ఆధ్వర్యంలో లయన్స్ డిస్ట్రిక్ట్ సెకండ్ గవర్నర్ శశికాంత్, లక్ష్మణ్ సహకారంతో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, ఈ సందర్భంగా అనకొండ…

చవటగుంటలో మహాభారత ఉత్సవాలు – ఎమ్మెల్యే డాక్టర్ థామస్, జనసేన ఇంచార్జ్ యుగంధర్ పాల్గొనడంతో ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణ

వెదురుకుప్పం, మన న్యూస్ , మే 3: చవటగుంట గ్రామంలో శ్రీకృష్ణ ధర్మరాజుల 45వ మహాభారత ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆలయ ప్రాంగణం ప్రజలతో కిటకిటలాడింది. ఈ ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా విచ్చేసిన…

మంత్రాల చెరువు సందర్శించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

మీర్పేట్. మన న్యూస్ :- మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువును ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. చెరువు చుట్టూ రెండున్నర కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి, అక్కడి సమస్యలను పరిశీలించారు. ఫెన్సింగ్ ధ్వంసమై ఉండటం, వీధిదీపాలు పనిచేయకపోవడం,…

నూతన ఆలయ నిర్మాణ పోస్టర్ ఆవిష్కరించినఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఎల్ బి నగర్. మన న్యూస్ :- జడ్జెస్ కాలనీ ఫేస్ వన్ లో వేంచేసిన శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ బంగారు పోచమ్మ తల్లుల దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల నాల్గవ తేదీన దేవాలయం పునర్నిర్మాణం పనుల్లో భాగంగా నూతన…

విజయ భేరిని మ్రోగించిన లింగంపల్లి నారాయణ పాఠశాల

శేరిలింగంపల్లి మే 03 మన న్యూస్ :- శేరిలింగంపల్లి నారాయణ పాఠశాల విద్యార్ధులు అసాధారణమైన విజయాలను సాధించారు. మా విద్యార్థిని అక్షయ రాష్ట్ర స్థాయిలో 4 వ ర్యాంక్ ను సాధించింది. అంతేకాక, 114 విద్యార్థులు 550 కి పైగా మార్కులను…

అంగరంగ వైభవంగా కల్వరి మౌంట్ ఫ్యామిలీ ఫెస్టివల్ మహోత్సవం

ఎస్ఆర్ పురం, మన న్యూస్… ఎస్ఆర్ పురం మండలం చిన్న ఉయ్యూరు కల్వరి మౌంట్ ఫ్యామిలీ ఫెస్టివల్ శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభించారు కల్వరి మౌంట్ లో డీఎస్ సౌందర్ పాండియన్ శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు శనివారం వేలూరు డయాసిస్…

నెల్లూరు రూరల్ లో టీడీపీ విధేయులకు “సగర్వంగా” దక్కిన పదవులు

మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 2: పార్టీ పట్ల అంకితభావం, క్రమశిక్షణ, విధేయత ఆధారంగా టిడిపి నేతలకు పదవులు.తాను కష్టం లో ఉన్నప్పుడు వెంట నడిచిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ లో…

ఆదివాసి స్పెషల్ డిఎస్సీ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలి,

మన న్యూస్ సాలూరు మే 2:= పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రాష్ట్ర మన్యం బందు ఆదివాసి గిరిజన సంఘం చేపట్టిన సందర్భంగా పాచిపెంట మండల కేంద్రంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు భూతాల శాంతి కుమార్ మర్రి శ్రీనివాసరావు…

అమరావతి పునఃప్రారంభ సభలో నాయి బ్రాహ్మణ నాయకుల హాజరు ( రుద్రకోటి సదాశివం..)

మన న్యూస్, తిరుపతి:రాష్ట్ర రాజధాని అమరావతి పునఃప్రారంభ సభ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు కార్పొరేషన్ డైరెక్టర్ శివ శేషగిరిరావు, మంగళగిరి పట్టణ నాయి…