Tag: #trendingNews

జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో సత్తా చాటిన మ్యాచ్ పాయింట్ అకాడమీ క్రీడాకారులు

నాగోల్. మన న్యూస్ :- వుడ్ షాట్ బ్యాడ్మింటన్ అకాడమీ అత్తాపూర్ లో జరిగిన జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో అండర్9 గర్ల్స్ సింగిల్స్ విభాగంలో చెలూరి శాన్వీ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది..ఫైనల్ మాచ్ లో ప్రియా మీద 21/19 స్కోర్…

ఘనంగా వెదురుకుప్పం టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ మోహన్ మురళి జన్మదిన వేడుకలు

వెదురుకుప్పం,మన న్యూస్ , మే 3: వెదురుకుప్పం మండలంలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ మోహన్ మురళి జన్మదిన వేడుకలు శుభకార్యంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వి. ఎం. థామస్ గారు ముఖ్య అతిథిగా…

కల్వరి అమౌంట్ అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే డాక్టర్ థామస్

ఎస్ఆర్ పురం,మన న్యూస్… ఎస్ఆర్ పురం మండలం చిన్న తయ్యూరు కల్వరి మౌంట్ ఫ్యామిలీ ఫెస్టివల్ శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు కల్వరి మౌంట్ లో శనివారం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కల్వరి మౌంట్ ఉత్సవంలో ముఖ్య…

అల్లీపురం పీహెచ్సీకి మహర్దశ.. రూ.1.35 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

నెల్లూరు జిల్లా, మన న్యూస్: అల్లీపురంలోని శ్రీ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మహర్దశ దక్కింది. రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో, శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నాయకత్వంలో అవసరమైన వసతుల కల్పనకు…

విద్య, ఉద్యోగాలలో క్రీడాకారులకు 3% శాతం రిజర్వేషన్..35 ఏళ్ల క్రీడాకారుల క‌ల‌ను 35 రోజుల్లోనే నెర‌వేర్చాం -శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు

మన న్యూస్,తిరుప‌తి, :– టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే క్రీడాకారులకు విద్య ఉద్యోగాలలో మూడు శాతం రిజర్వేషన్ కల్పించారని రాష్ట్ర క్రీడా ప్రాణాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవి నాయుడు తెలిపారు. శనివారం శ్రీనివాస స్పోర్ట్స్…

నో స్కీమ్స్, ఓన్లీ స్కామ్స్……. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు, మే 3:– నెల్లూరు వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం వెంకటగిరి వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ………అరాచకం పరాకాష్టకు చేరింది, నో స్కీమ్స్ ఓన్లీ…

కత్తులతో యుద్ధం చేసే కాలం పోవాలి.. కలం తో యుద్ధం చేసే కాలం రావాలి.. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తిరుమల

ఎస్ఆర్ పురం,మన న్యూస్.. కత్తులతో యుద్ధం చేసే కాలం పోవాలి కలంతో యుద్ధం చేసే కాలం రావాలి అని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తిరుమల అన్నారు శనివారం ఎస్ఆర్ పురం మండలం లో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ…

నరేంద్ర మోడీ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌ను ఆస్వాదించిన అనంతపురం జిల్లా నాయకులు, కుటుంబ సభ్యులు

అహ్మదాబాద్, మన న్యూస్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈరోజు గుజరాత్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా ఉత్సాహవంతమైన వాతావరణం నెలకొంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు…

డిసిసి బ్యాంక్ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్

తిరుపతి, మన న్యూస్: డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (డిసిసి బి) చైర్మన్‌గా నియమితులైన అమాస రాజశేఖర్ రెడ్డిని కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ పూడి బాలసుబ్రమణ్యం రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతిలోని అమాస రాజశేఖర్ రెడ్డి నివాసంలో…

పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి-నెల్లూరు రూరల్ తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 3:- నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 11మందికి మంజూరైన షూమారు రూ.12 లక్షల రూపాయల చెక్కులను బాధితులకు అందజేసిన నెల్లూరు రూరల్ టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని చికిత్సలు పొందిన…