బీసీ ఉద్యోగులు, బీసీ ప్రజా సంఘాల సమస్యల సాధన కోసం పనిచేస్తా…బీసీ సంఘర్షణ సమితి నేత రామచంద్రయ్య యాదవ్..
మన న్యూస్,తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానంలో తాను 44 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యానని, ఇకపై బీసీ ఉద్యోగుల సాధన కోసం, బీసీ సంఘాల సమస్యల పరిష్కారం కోసం నిత్యం అందుబాటులో ఉంటానని టీటీడీలో ఇటీవల పదవీ…