రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి.— ఏపీ ఆర్ సి ఎస్, ఏఐఎఫ్ టు యు డిమాండ్.
గొల్లప్రోలు మే 4 మన న్యూస్ :– రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ, సీ.ఎం.ఆర్ కొనుగోలు, ఈ క్రాఫ్ నమోదు వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం…