విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

డాక్టర్ స్వర్ణ వెంకటేశ్వర్లు 50వ పెళ్లిరోజు సందర్భంగా ఆయన ఆర్థిక సహకారంతో సింగరాయకొండ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బాలయోగినగర్ మండల ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు 6,000₹ రూపాయలు విలువ చేసే నోటు పుస్తకాలు స్టేషనరీ పంపిణీ చేశారు.కార్యక్రమానికి…

శ్రీమతి నారా భువనేశ్వరి – ఒక నిశ్శబ్ద ధైర్యం-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

శ్రీకాళహస్తి, మన న్యూస్ :- కష్టాలకు వెరవని ధైర్యం, సమాజాన్ని సొంత కుటుంబంలా ప్రేమించే తత్వం, మహిళా జాతికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన నారా భువనేశ్వరమ్మ ఒక నిశ్శబ్ద ధైర్యం అని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్…

తిరుపతి లో ఘనంగా నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు

మన న్యూస్,తిరుపతి:– ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను శాప్ చైర్మన్ రవినాయుడు టీమ్ సభ్యుల ఆధ్వర్యంలో తిరుపతిలోని రుయా ఆసుపత్రి వద్ద శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

పట్టపగలే మట్టిని తరలిస్తున్న మాఫియాచోద్యం చూస్తున్న మైనింగ్ అధికారులు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 20:- జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా కేంద్రంలోని నది అగ్రహారం వెళ్లే రోడ్డులో అలుప్లెక్స్ కంపెనీ వెనుక భాగంలో ఉన్నటువంటి ప్రభుత్వ గుట్టలను మట్టి మాఫియా పట్టపగలే గుట్టలను ఖాళీ చేస్తున్న ఎలాంటి అనుమతులు…

జాతీయ రహదారిపై భారీ అగ్నిప్రమాదం.. రెండు లారీలు ఢీ

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 20:- జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం, వేముల స్టేజి సమీపంలో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో జాతీయ రహదారిపై భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న భారీ…

భూ భారతి రెవిన్యూ చట్టం సదస్సు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న జోగులాంబ గద్వాల జిల్లా డీసీసీ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ సిరాజ్

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 20 :- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండల కేంద్రంలోని భూ భారతి చట్టం -2025 రెవెన్యూ సదస్సు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జోగులాంబ గద్వాల జిల్లా డీసీసీ జనరల్…

బస్సు ప్రమాద బాధిత కుటుంబానికి అన్ని విధాల సహాయం – ఎమ్మెల్యే డా. వి.ఎం. థామస్ హామీ

వెదురుకుప్పం, మన న్యూస్ :– కర్ణాటక రాష్ట్రం లో హుస్కోట వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన వెదురుకుప్పం మండలం ఆళ్ళుమడుగు గ్రామనికి చెందిన కే.కేశువులు రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించి కుటుంబ సభ్యులను ఓదార్చిన…

సీనియర్ జర్నలిస్ట్ కంచర్ల రామయ్యకు ఘన నివాళి – కందుకూరు సభలో రాజకీయ ప్రముఖుల శ్రద్ధాంజలి

కందుకూరు, మన న్యూస్ :- ప్రకాశం జిల్లా కందుకూరులో ఈ రోజు తూర్పు రాయలసీమ పట్టబద్రుల ఎమ్మెల్సీ మరియు ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ తండ్రి, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ కంచర్ల రామయ్య భౌతికకాయానికి పలువురు నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా…

చింతల రవి కుమార్ కి అంతర్జాతీయ యోగ దినోత్సవ ఆహ్వానం

వనస్థలిపురం. మన న్యూస్:- ఈ నెల జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రైతు బజార్ పార్క్‌లో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమానికి ముఖ్య అతిథి గా వనస్థలిపురం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింతల రవి కుమార్ ని…

కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదినోత్సవ వేడుకలు

తుర్కయంజాల్. మన న్యూస్ :-కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినోత్సవం సందర్బంగా తుర్కయంజాల్ కూడలిలో మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు .కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పండ్లు పంపిణి…

You Missed Mana News updates

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్
ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు
భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!
రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం
ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?