తెలుగుదేశం వీరాభిమానులకు సోమిరెడ్డి నివాళి
పొదలకూరు , మన న్యూస్ , జూన్ 28: పొదలకూరు మండలంలోని బిరదవోలు చెర్లోపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు మన్నూరు కృష్ణంనాయుడు, అన్నంగి రమణయ్యలు ఒక్కరోజే కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ సందర్భంలో సర్వేపల్లి శాసనసభ్యులు, మాజీ మంత్రి…