దళిత యువకులను చిత్రహింసలు పెట్టిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్
మన న్యూస్ సింగరాయకొండ:-తెనాలి పట్టణంలో దళిత యువకులను బహిరంగంగా నడిరోడ్డుపై మోకాళ్లపై అరికాళ్ళపై కొడుతూ పోలీసులు చిత్రహింసలుపెట్టడాన్ని ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ ,మోహన్, జై భీమ్ పీపుల్స్ జేఏసీ జాతీయ అధ్యక్షులు అంబటి కొండలరావు ,ముస్లిం…