పోతిరెడ్డిపాలెం దుర్ఘటన అత్యంత విషాదకరం – నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు, మే 1 :- కోవూరు నియోజకవర్గం పోతిరెడ్డిపాలెం వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం అత్యంత విషాదకరమని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఇంటి యజమాని…

ఎన్ సి సి క్యాండిడేట్లు దేశ సేవలో తరించాలి.

మన న్యూస్ , సర్వేపల్లి, మే 1 :- 10 ఆంధ్ర నేవల్ యూనిట్ యన్ సి సి నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ మరియు క్యాంపు కమాండెంట్ గణేష్ గొదంగవే సారథ్యంలో 10 ఆంధ్ర నేవల్ యూనిట్ యన్ సి సి…

శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారి బ్రహ్మోత్సవాలు

Mana News, Nellore :- శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు నందు బ్రహ్మోత్సవాలు భాగంగా సోమవారం ఉదయం 4.40గంIIలకు ధ్వజారోహణ కార్యక్రమము జరిగినది. ఉభయకర్తలు ‘’పద్మశాలి బహుత్తమ సంఘం తరపున శ్రీ కోలాటి శ్రీనివాసులు తదితరులు’’.…

నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

నెల్లూరు రూరల్, మన న్యూస్, మార్చి 10 :- నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని వివిధ 24, 28 మరియు 30వ డివిజన్ లలో అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ప్రజలతో కలిసి ఆదివారం శంకుస్థాపనల కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నాయకులు కోటంరెడ్డి…

నెల్లూరు రూరల్ టీడీపీ నుండి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు.

నెల్లూరు రూరల్, మన న్యూస్, మార్చి 10 :- నెల్లూరు రూరల్ నియోజకవర్గం సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి నాయకత్వం మీద నమ్మకంతో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి 35వ డివిజన్ నాయకులు,యువకులు,కార్యకర్తలు చేరడం జరిగింది. ఆనం విజయకుమార్ రెడ్డి నెల్లూరు…

నెల్లూరు రంగనాధ స్వామి బ్రహ్మోత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ

Mana News :- నెల్లూరు రంగనాయకులపేట లోని శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారి దేవస్థానంలో మార్చి 9 వ తేదీ నుండి 20 వరకు శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భముగా నెల్లూరు క్యాంపు కార్యాలయంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించి గోడపత్రికలను…

నెల్లూరులో ఘనంగా తడి ఆరని వాక్యమొకటి పుస్తకావిష్కరణ

Mana News :- నెల్లూరు నగరంలోని టౌనుహాలు లో ఆదివారం నాయుడుపేట వాస్తవ్యులు సుధామురళి రచించిన కవితా సంపుటి “తడి ఆరని వాక్యమొకటి” పుస్తకావిష్కరణ సాహితీవేత్తలు, సన్నిహితుల మధ్య దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కవి దిగ్గజాలు శ్రీ ప్రసేన్, విమల,ముక్కామల…

నిర్మాణ పనులకు సముద్రపు ఇసుక – వినియోగిస్తే నాణ్యతను విస్మరించినట్లే

Mana News, Nellore :- కడలి తీరంలోని ఇసుక తువ్వ నిర్మాణాలకు పనికి రాదని.. వినియోగిస్తే నాణ్యతను విస్మరించినట్లేనని హెచ్చరిస్తారు. పైపెచ్చు లవణీయ స్వభావంతో నిర్మాణాల మనుగడకే ప్రమాదమని చెబుతుంటారు. కావలి నియోజకవర్గంలోని కొందరు బడా వ్యక్తులకు ఇదేమీ పట్టడం లేదు.…

గూడూరు: అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

Mana News :- తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం మల్లం-నాయుడుపేట వెళ్లే మార్గంలో దామరాయగుంటవద్ద శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ కారు మల్లం వైపు నుంచి కొత్తగుంట వైపు వెళుతూ అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ…

You Missed Mana News updates

ఇందిరా మహిళా శక్తి చేపల విక్రయ వాహనం పంపిణీ..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ.ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
ఎస్వి యూనివర్సిటీ దూర విద్యలో పీజీ అడ్మిషన్లు.
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
బీసీ వెల్ఫేర్ హాస్టల్ అడ్వైజరీ కమిటీ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కాకర్ల..!నియోజకవర్గంలోని బిసి హాస్టల్ ల స్థితిగతుల గురించి సమీక్ష..!
స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు