శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవస్ధానం మహా కుంభాభిషేకం మహోత్సవంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ ఐరాల జూన్-6 పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, బొమ్మసముద్రం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారి దేవస్ధానం మహా కుంభాభిషేకం మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్…

చెంచుగుడి శ్రీ ధర్మరాజుల దేవస్థానంలో మహాభారత ఉత్సవాలు ఘన ఆరంభం – వైభవంగా ధ్వజారోహణ మహోత్సవం

చెంచుగుడి, మన న్యూస్:చెంచుగుడి శ్రీకృష్ణ, ద్రౌపది సమేత ధర్మరాజుల వారి ప్రసిద్ధ దేవస్థానంలో 64వ మహాభారత ఉత్సవాలు శ్రద్ధా, భక్తీ సమ్మిళితంగా ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా మొదటి రోజు నిర్వహించిన ధ్వజారోహణం కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఆలయ ప్రాంగణం సంప్రదాయ భక్తి…

తెలంగాణా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పోటీల్లో జాగృతి అభ్యుదయ సంఘంనకు రాష్ట్ర స్థాయి ప్రధమ, తృతీయ బహుమతులు రాష్ట్ర పర్యావరణ అటవీశాఖ మరియు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా బహుమతులు పంపిణీ…

ఎల్బీనగర్. మన న్యూస్ : జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల కాలుష్యం – నియంత్రణ ఆవశ్యకతపై తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇటీవల నిర్వహించిన పోటీల్లో నాటికల విభాగంలో వనస్ధలిపురం…

రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నీ ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త

నాగోల్. మన న్యూస్; Elite Gamers Garege నాగోల్ ఉప్పల్ బాగ్ హయత్ లో గల విక్రంత్ బ్యాడ్మింటన్ అకాడమీ లో జరిగిన రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ -2025 నీ ప్రారంభించిన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బ్యాడ్మింటన్…

ఉపాది హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి

మన న్యూస్ పాచిపెంట జూన్ 5:= పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ఉపాదా హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి బిల్లులు సకాలంలో చెల్లించాలి పని చేసిన చోట మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ. పాచిపెంట మండలం పనుకువలస…

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలసిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

మన న్యూస్,తిరుపతి, : రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

మన న్యూస్ – గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ప్రత్యేక కథనం – అభిప్రాయ సేకరణ ఫలితాలు – మండలాల వారీగా

మన న్యూస్ , గంగాధర నెల్లూరు :- బుధవారం రోజు “మన న్యూస్” చానెల్ ద్వారా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గానికి చెందిన ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు ఒక పబ్లిక్ పోలింగ్ నిర్వహించబడింది. ఈ అభిప్రాయ సేకరణలో మొత్తం 1877 మంది ఓటర్లు…

సుప‌రిపాల‌న‌కు ఏడాది – జ‌న‌సేన సంబ‌రాలు

మన న్యూస్,తిరుప‌తిః కేంద్రంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నేతృత్వంలో, రాష్ట్రంలో చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆధ్వ‌ర్యంలో ఏన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వాలు ఏర్పడి ఏడాది అయిన సంద‌ర్భంగా జ‌న‌సేన ఘ‌నంగా వేడ‌క‌లు నిర్వ‌హించింది. ఎస్టీవి న‌గ‌ర్ లోని గంగ‌మ్మ వీధిలో బుధ‌వారం…

ఏడాది పాలనపై వైసీపీ ఆందోళన

పిఠాపురం, Mana News :- సంవత్సర కాలంగా రెడ్ బుక్ పేరుతో పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం పై పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీత విశ్వనాథ్ ఆద్వర్యంలో తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టారు.ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పధకాలతో ఊదర…

ఆమాస ‘ కు శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేత భువన్ కుమార్ రెడ్డి

మన న్యూస్, తిరుపతి, :చిత్తూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా బుధవారం అమాస రాజశేఖర్ రెడ్డి చిత్తూరులోని ఆ బ్యాంకు కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అమాస రాజశేఖర్ రెడ్డిని తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ…

You Missed Mana News updates

రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్
AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.
ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు
సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి
వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం