Tag: #MananewsTelugu

ఎగువ మారేడు పల్లిలో మహాదేవేశ్వర స్వామి పౌర్ణమి పూజోత్సవం ఘనంగా నిర్వహణ

తవణంపల్లి, మన ధ్యాస జనవరి-03 మండలం లోని ఎగువ మారేడు పల్లి గ్రామంలో వెలసి ఉన్న మహాదేవేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి పూజోత్సవం భక్తుల భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మృత్యుంజయ మహామంత్ర ఘోషతో పాటు “ఓం…

మాజీ జడ్పీటీసీ కురుబ గంగమ్మకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే అమిలినేని

బ్రహ్మసముద్రం, మనధ్యాస: బ్రహ్మసముద్రం మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు, నాగిరెడ్డిపల్లి గ్రామ వాస్తవ్యులు కురుబ గంగమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మృతి వార్త తెలుసుకున్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తీవ్ర…

ఘనంగా మండల విద్యాశాఖ అధికారి పదవీవిరమణ కార్యక్రమం

యాదమరి, మన ధ్యాస డిసెంబరు-28 యాదమరి మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా మండల విద్యాశాఖ అధికారి (ఎం.ఈ.ఒ)గా సమర్థవంతంగా సేవలందించిన రుక్మిణమ్మ నేడు పదవీవిరమణ చేయగా, ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎం.ఈ.ఒ–2 ప్రసాద్…

టీడీపీకి పెరిగిన కురుబ బలం

కళ్యాణదుర్గంలో దొణస్వామికి ఘన సన్మానం కళ్యాణదుర్గం, మనధ్యాస: నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకూ మరింత బలపడుతోందని కళ్యాణదుర్గం టీడీపీ కురుబ సంఘం నాయకులు పేర్కొన్నారు. మంచి రాజకీయ పలుకుబడి కలిగిన కురుబ నేత దొణస్వామి, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సమక్షంలో టీడీపీ…

సొంత నిధులతో కావల్కర్ నియామకం. గుడిగేండ్ల గ్రామ సర్పంచ్ కే శ్రీనివాస్ గౌడ్.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- జిల్లా పరిధిలోని మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామంలో పరిపాలన పాలన సౌలభ్యం కోసం సొంత నిధులతో కావల్కర్ ని గ్రామ సర్పంచ్ కె శ్రీనివాస్ గౌడ్ నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో…

మదాసి కురువలు రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలి,గొంగళ్ల రంజిత్ కుమార్.

మన ధ్యాస నారాయణ పేట జిల్లా:- మదాసి కురువ సంఘ సభ్యులు రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడే అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతాయని నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్ అన్నారు. మక్తల్ పట్టణంలోని రాయల్…

అటల్ బిహరి వాజ్పేయి శతజయంతి సందర్భంగా సేవా కార్యక్రమం

ఐరాల, మన ధ్యాస డిసెంబరు-25 భారతీయ జనతా పార్టీ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహరి వాజ్పేయి శతజయంతి సందర్భంగా, ఐరాల మండలంలో సేవా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ఐరాల మండల అధ్యక్షులు పీ. సునీల్ కుమార్ అధ్యక్షతన, చంద్రయ్య గారి…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉప సర్పంచులకు ఉపకార వేతనాలు ఇవ్వాలి, బీఎస్పీ పార్టీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షుడు కేవి నరసింహ డిమాండ్.

మన ధ్యాస నారాయణ పేట జిల్లా:- ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన 12,000 పైచిలక గ్రామపంచాయతీ పరిధిలో గెలుపొందినటువంటి ఉప సర్పంచ లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపకార వేతనాలు ఇవ్వాలని బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ కెవి…

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహణ

యాదమరి, మన ధ్యాస డిసెంబర్ 21: 2013–14 విద్యాసంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన డి.కె చెరువు హైస్కూల్ పూర్వ విద్యార్థులు ఆదివారం యాదమరిలో ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఆనాటి ప్రధానోపాధ్యాయులు ఎ.యం. బాలాజీతో పాటు గణిత…

ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం

బంగారుపాళ్యం, మనధ్యాస, డిసెంబర్ 21 చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం, తుంబకుప్పం సర్పంచ్ లీలావతమ్మ కుమారుడు వైయస్సార్సీపీ పార్టీ యువ నాయకుడు మంజునాథ్ ఆధ్వర్యంలో పలమనేరు కు చెందిన అక్షర మానస వికలాంగులకు, అన్నదాన కార్యక్రమాన్ని ఏపీ మాజీ సీఎం వైయస్…